అర్హత లేకున్నా వైద్యం చేస్తున్న శంకర్దాదాలు, ప్రైవేట్ దవాఖానలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రై వేట్ దవాఖానలు, ఆర్ఎంపీలు నిర్వహిస్తున్న క్లినిక్లతోపాటు మెడికల్ షాపులు, డయాగ్నొస్టిక్ సె�
మన ఊరు-మన బడి కార్యక్రమం లో భాగంగా మండలంలోని గుడేబల్లూర్, ముడుమాల, మురహరిదొడ్డితోపాటు పలు గ్రామాల్లో ఎంపిక చేసిన పాఠశాలలను శనివారం కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు.
మండలంలోని ఎస్సీ బాలుర హాస్టల్ను జిల్లా కోర్టు సివిల్ జడ్జి శ్రీనివాస్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులను పర్యవేక్షించారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్(బీఆర్ఎస్) బలపర్చిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు కోసం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డితో కలిసి మండల నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల�
మరికల్, మక్తల్ ప్రాంతాల మీదుగా చేపట్టిన రైల్వేలైన్ పనులు పాతికేైళ్లెనా ఇంకా పూర్తి కాలేదు. మహబూబ్నగర్-మునీరాబాద్ రైల్వేలైన్ పనులు నత్తనడకన కొనసాగుతూనే ఉన్నాయి. దీన్ని బట్టి బీజేపీ సర్కార్కు ఈ �
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నాలాల కబ్జాలపై అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల తో వస్తున్న వరదలకు నాలాలపై వెలిసిన అ క్రమ నిర్మాణాలే కారణమని అధికారులు తే ల్చారు.
అతి భారీ వర్షాలతో మహబూబ్నగర్ పట్టణంలోని లోత ట్టు, మెట్ట ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద చేరుతున్నదని.., వరద ముప్పు తొలగేలా శాశ్వత పరిష్కారం చూపుతామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
రాబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు హక్కును ఏ విధంగా నమోదు చేసుకోవాలని ఉపాధ్యాయులకు పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో గురవారం అవగాహన కల్పించామని జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు.
ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్ట మొదటిసారి గురువారం ఆయన మండల తాసిల్దార్ కా ర్యాలయంతోపాటు ప్రభుత్వ దవాఖాన
ప్రభుత్వ కళాశాల అంటేనే నెర్రెలు బారిన గోడలు.. బూజుపట్టిన తరగతి గదులు.. పరీక్షలకు మాత్రమే దర్శనమిచ్చే ల్యాబ్లు అనుకుంటే పొరపాటు. జస్ట్ ఫర్ ఏ చేంజ్..
ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాలోకి అక్రమంగా మద్యం రవాణా చేసే వారిపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కర్ణాటక నుంచి లిక్కర్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.