మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లావ్యాప్తంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం మక్కా మసీద్ నుం�
రామాయణ మహాకావ్య రచయిత వాల్మీకి మహర్షిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్లో వాల్మీకి మహర్షి జయంతిని ఘ నంగా నిర్వహించారు.
నడిగడ్డ వరప్రదాయిని నెట్టెంపాడు రిజర్వాయర్. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో సు మారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు.
కేంద్ర ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తున్నదని, వీరికి చరమగీతం పాడాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్(బీఆర్ఎస్)ను స్థాపించారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు.
ప్రజల భాగస్వామ్యం ఉంటేనే గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని బిజ్వారం లో శుక్రవారం పశువుల సంతను ఎమ్మెల్యే ప్రారంభించా రు.
ఉమ్మడి జిల్లాలో వర్షం జలఖడ్గాన్ని ఝులిపించింది. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు వాన దంచికొట్టింది. వాగులు, చెరువులు ఉప్పొంగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
విద్యార్థినులు.. మహిళల వెంటపడుతున్న ఆకతాయిల్లో మైనర్లు.. యువకులే అధికంగా ఉంటున్నారు. ఈ విషయం షీ బృందాలు నమోదు చేసిన కేసుల్లో వెల్లడవుతున్నది. కుటుంబ పెద్దలు పిల్లలను పట్టించుకోకపోవడం..