మునుగోడు గడ్డ మీద గులాబీ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీశ్రేణులు రంగంలోకిదిగారు. ఇప్పటికే టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా రూపాంతరం చెందగా.. ఉప పోరులో విజయం సాధించడంలో మన నేతలు భాగం కానున్నారు.
దశాబ్దాలుగా సామాజికంగా వెనుకబడిన వాల్మీకి బోయలకు ప్రభు త్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తున్నట్లు
మండల కేంద్రానికి సమీపంలోని రైల్వేగేటు వద్ద మారెడ్డిపల్లి వాగులో శనివారం గల్లంతై మృతిచెందిన వారి కుటుంబాలను అండగా ఉంటూ ఆదుకుంటామని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి భరోసానిచ్చారు.
భువనగిరి జి ల్లా మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా కొడంగల్ ఎ మ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆదివా రం స్థానిక నాయకులతో కలిసి ప్ర చారం చేశారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలను గ్రామస్తులందరికీ వివరించాలన�
ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఆసరా పింఛన్ లబ్ధిదారులకు ఆదివారం మల్లేపల్లి, పులిమామిడి గ్రామాల్లో అధికారులు డబ్బులను పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో వైస్ ఎంపీపీ ఎల్లాగౌడ్, సర్పంచులు మాట్లాడుతూ సంక్షే
మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లావ్యాప్తంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం మక్కా మసీద్ నుం�
రామాయణ మహాకావ్య రచయిత వాల్మీకి మహర్షిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్లో వాల్మీకి మహర్షి జయంతిని ఘ నంగా నిర్వహించారు.
నడిగడ్డ వరప్రదాయిని నెట్టెంపాడు రిజర్వాయర్. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో సు మారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు.
కేంద్ర ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తున్నదని, వీరికి చరమగీతం పాడాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్(బీఆర్ఎస్)ను స్థాపించారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు.