పాలమూరు జిల్లా కేంద్రాన్ని అతలాకుతలం చేసిన వరదలకు చెక్ పెట్టేందుకు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక దృష్టి సారించారు. వరదల నుంచి శాశ్వత పరిష్కారానికి సీఎం కేసీఆర్ రూ.100 కోట్ల నిధులు మంజూరు �
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిన బీజేపీ నాయకుల తీరును నిరసిస్తూ గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్
మక్తల్ మున్సిపాలిటీలో సర్వేనెంబర్ 7లో ఇంటిగ్రేటెడ్ పనులు త్వరగా పూర్తిచేయాలని, ప్రభుత్వ దవాఖానలో రోగులకు సరైన వైద్య చికిత్స అందించాలని కలెక్టర్ కోయ హర్ష సూచించారు.
ప్రభుత్వ లేఅవుట్లయిన పోతులమడుగు టౌన్షిప్, సారికా టౌన్షిప్ ప్లాట్లకు నిర్వహించే వేలంలో పాల్గొని సొంతం చేసుకోవాలని కలెక్టర్ వెం కట్రావు అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సమావేశ�
మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డికి కోట్ల రూపాయల కాంట్రాక్ట్ను ఎర వేసి కొనుగోలు చేశారని.., ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు స్కెచ్ వేశారన
అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యం గా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని జడ్చర్ల ఎమ్మె ల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మునుగోడు ఉపఎన్నికలో భాగంగా గురువారం ఆయన ప్రచారం నిర్వహించారు.
చేనేతపై విధించిన జీఎస్టీని తక్షణమే రద్దుచేసి చేనేతలకు చేయూ త నిద్దామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పీఎం మోదీకి పోస్ట్ కార్డు రాశారు.
విద్యార్థులకు అర్థవంతంగా బోధించి సర్కార్ బడుల్లో విద్యాప్రమాణాలు మెరుగు ప ర్చేందుకు కృషి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఉపాధ్యాయుల ను ఆదేశించారు. మండలంలో కలెక్టర్ మంగళవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు
చేనేత రంగంపై బీజేపీ ప్రభు త్వం విధించిన జీఎస్టీ 5 నుంచి 12శాతం పెంచడాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు ప్రధానమంత్రికి మంగళవారం రద్దు చేయాలని ఉత్తరాలు రాశారు.
దీపావళి సంబురాలను జిల్లావ్యాప్తంగా సోమవారం ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. చెడుపై మంచిని సాధించిన విజయానికి సూచికగా, మహిళా శక్తికి ప్రతిరూపంగా, అజ్ఞానమనే చీకటిని పారద్రోలి, విజ్ఞాన్ని ప్రసాదించాలని, సిరి �
పేదలకు అండగా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వం ఉందని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నా రు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్క�