దేశ మాజీ ఉపప్రధాని, స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని సోమవారం ఏక్తాదివస్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకొన్నారు. జడ్చర్లలో వల్లభాయ్ పటేల్ యువజన సం ఘం ఆధ్వర్యంలో జ�
అమ్మాపూర్ సమీంలోని సప్తగిరులపై ఉన్న కాంచనగుహ స్వర్ణకాంతులతో ధగధగలాడింది. భక్తుల ఆరాధ్యదైవం.. కొలిచిన వారికి కొంగుబంగారం.. పేదల తిరుపతిగా పేరొందిన కురుమూర్తి రాయుడికి అలంకారోత్సవం కనులపండువగా సాగింది.
సాధారణంగా ఎక్కడైనా ఏదైనా ప్రమాదం సంభవించి గాయాలైన వ్యక్తులు కనిపిస్తే తక్షణమే గుర్తుకు వచ్చేది 108 అంబులెన్స్. కుయ్.. కుయ్.. అంటూ ప్రమాదస్థలానికి చేరుకొని క్షణాల్లో దవాఖానకు తరలించి తల్లీబిడ్డ ప్రాణాల�
కాంగ్రెస్ యువరాజు రాహుల్గాంధీ చేపట్టిన భారత్జోడో యాత్ర పాలమూరు జిల్లాలో ముగిసింది. ఆదివారం ఉదయం జడ్చర్ల మండలం గొల్లపల్లి లలితాంబికా తపోవనం నుంచి ఉదయం 6 గంటలకు యాత్ర ప్రారంభమైంది.
తెలంగాణ ప్ర జల ఆరాధ్యదైవమైన కురుమూర్తి స్వామి బ్ర హ్మోత్సవాలు మూడు రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పేదల తిరుపతిగా పేరుగాంచిన స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘటమైన అలంకారోత్సవం 30వ తేదీన నిర్వహ�
ఇక అన్ని గ్రామాల్లో ఈ-గవర్నెన్స్ అమలు కానున్నది. పేపర్ రహిత సేవలు అందించేందుకుప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతి సమస్యనూ ఆన్లైన్లోనే పరిష్కరించనున్నది. పంచాయతీ కార్యదర్శికి ఈ బాధ్యత
ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నా యి. చలి తీవ్రత పెరిగింది. రెండ్రోజుల కిందట రాత్రివేళల్లోనే చలి ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఉదయం కూడా ప్రభావం చూపుతున్నది.
తెలంగాణలో రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పరుగు పందెంను తలపిస్తున్నది. మూడోరోజు పాదయాత్రలో భాగంగా మండలంలోని ఎలిగం డ్ల నుంచి దేవరకద్ర నియోజకవర్గంలో గోప్లాపూర్ వరకు సాగింది.
నియోజకవర్గ ప్రజలు ఒ కసారి ఆలోచించి ఓటు వేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ నివాస్గౌడ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భం గా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కాట్రే వ్, ఆరేగుడెం గ్రామాల్లో శుక�
మునుగో డు ఉపఎన్నికలలో కారుదే విజయమని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భా గంగా శుక్రవారం దేవత్పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
భారత్జోడో యాత్ర పేరిట సోనియాగాంధీ తనయుడు రాహుల్గాంధీ చేపట్టిన యాత్రలో రెండోసారి తెలంగాణతల్లికి అవమానం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన నేతలు ఉత్సాహంగా రూ.వేలు ఖర్చుపెట్టి లాల్కోట చ�
ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని టీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నా రు. గిరిజనులకు రిజర్వేషన్ కల్పించిన ఘటన సీఎం కే సీఆర్దే అన్నారు.