కాంగ్రెస్ యువరాజు రాహుల్గాంధీ చేపట్టిన భారత్జోడో యాత్ర పాలమూరు జిల్లాలో ముగిసింది. ఆదివారం ఉదయం జడ్చర్ల మండలం గొల్లపల్లి లలితాంబికా తపోవనం నుంచి ఉదయం 6 గంటలకు యాత్ర ప్రారంభమైంది.
తెలంగాణ ప్ర జల ఆరాధ్యదైవమైన కురుమూర్తి స్వామి బ్ర హ్మోత్సవాలు మూడు రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పేదల తిరుపతిగా పేరుగాంచిన స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘటమైన అలంకారోత్సవం 30వ తేదీన నిర్వహ�
ఇక అన్ని గ్రామాల్లో ఈ-గవర్నెన్స్ అమలు కానున్నది. పేపర్ రహిత సేవలు అందించేందుకుప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతి సమస్యనూ ఆన్లైన్లోనే పరిష్కరించనున్నది. పంచాయతీ కార్యదర్శికి ఈ బాధ్యత
ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నా యి. చలి తీవ్రత పెరిగింది. రెండ్రోజుల కిందట రాత్రివేళల్లోనే చలి ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఉదయం కూడా ప్రభావం చూపుతున్నది.
తెలంగాణలో రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పరుగు పందెంను తలపిస్తున్నది. మూడోరోజు పాదయాత్రలో భాగంగా మండలంలోని ఎలిగం డ్ల నుంచి దేవరకద్ర నియోజకవర్గంలో గోప్లాపూర్ వరకు సాగింది.
నియోజకవర్గ ప్రజలు ఒ కసారి ఆలోచించి ఓటు వేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ నివాస్గౌడ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భం గా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కాట్రే వ్, ఆరేగుడెం గ్రామాల్లో శుక�
మునుగో డు ఉపఎన్నికలలో కారుదే విజయమని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భా గంగా శుక్రవారం దేవత్పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
భారత్జోడో యాత్ర పేరిట సోనియాగాంధీ తనయుడు రాహుల్గాంధీ చేపట్టిన యాత్రలో రెండోసారి తెలంగాణతల్లికి అవమానం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన నేతలు ఉత్సాహంగా రూ.వేలు ఖర్చుపెట్టి లాల్కోట చ�
ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని టీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నా రు. గిరిజనులకు రిజర్వేషన్ కల్పించిన ఘటన సీఎం కే సీఆర్దే అన్నారు.
పాలమూరు జిల్లా కేంద్రాన్ని అతలాకుతలం చేసిన వరదలకు చెక్ పెట్టేందుకు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక దృష్టి సారించారు. వరదల నుంచి శాశ్వత పరిష్కారానికి సీఎం కేసీఆర్ రూ.100 కోట్ల నిధులు మంజూరు �
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిన బీజేపీ నాయకుల తీరును నిరసిస్తూ గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్
మక్తల్ మున్సిపాలిటీలో సర్వేనెంబర్ 7లో ఇంటిగ్రేటెడ్ పనులు త్వరగా పూర్తిచేయాలని, ప్రభుత్వ దవాఖానలో రోగులకు సరైన వైద్య చికిత్స అందించాలని కలెక్టర్ కోయ హర్ష సూచించారు.
ప్రభుత్వ లేఅవుట్లయిన పోతులమడుగు టౌన్షిప్, సారికా టౌన్షిప్ ప్లాట్లకు నిర్వహించే వేలంలో పాల్గొని సొంతం చేసుకోవాలని కలెక్టర్ వెం కట్రావు అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సమావేశ�
మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డికి కోట్ల రూపాయల కాంట్రాక్ట్ను ఎర వేసి కొనుగోలు చేశారని.., ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు స్కెచ్ వేశారన