శ్రీశైలంలో శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భ్రమరాంబమల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు.
దేవుడి పేరుతో కుల, మత రాజకీయాలు చేసేందుకు గ్రామాల్లోకి కొత్త బిచ్చగాళ్లు వస్తున్నారని, వారితో జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు.
శరన్నవరాత్రి ఉత్సవాలు నాలుగు రోజులుగా జిల్లాలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జిల్లాకేంద్రంలోని అన్నపూర్ణేశ్వరి ఆలయంలో గోదాదేవిగా, ముడుపుల ఆంజనేయస్వామి ఆలయంలో గిరిజాదేవిగా, కన్యకాపరమేశ�
జిల్లాలో చిన్నారులు, గర్భిణులు, కిశోర బాలికలకు పోషకాహారం అందించి జిల్లాలో పోషకాహార లోపంలేని సమాజాన్ని తయారు చేయడానికి ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, ఆశకార్యకర్తలు, ఏఎన్ంలు కృషి చేయాలని కలెక్టర
దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకొని పరిష్కరించేందుకు ఈనెల 27న రాత్రి కోడేరు మండల కేంద్రంలోని దళితవాడ ప్రజలతో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పల్లెనిద్ర చేస్తే జూపల్లి వర్గీ�
నిత్యం పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని పౌష్టికాహారంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించి రోగ రహిత తెలంగాణగా తీర్చుదిద్దామని ఎమ్మెల్యే జైపాల్యాదవ్లు, డీడబ్ల్యూవో వెంకటలక్ష్�
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ సమీపంలో ని ర్మాణంలో ఉన్న మెడికల కళాశాల పనులను నిలి పి వేయాలన్న హైకోర్టు ఆదేశాలు తొలగిపోయా యి. ఈమేరకు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీల నిర్మాణానికి హైకోర్ట�
పేద ప్రజల కష్టాలు గుర్తించి వారి అభివృద్ధిని కోరుకునే దేవుడులాంటి వ్యకిత కేసీఆర్ అని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం దేవరకద్ర మండలంలోని వెంకటాయపల్లి, గద్దెగూడెం, అజిలాపూర్, చిన్న ర�
ఫిర్యాదుదారులపై పోలీసులు సకాలంలో స్పందించి న్యాయం చేయాలని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. కోస్గి పోలీస్స్టేషన్ను గురువారం ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అం�
శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రో జైన గురువారం మల్లికార్జున స్వామి, భ్రమరాంబికకు పూజలు చేసినట్లు వేదపండితులు తెలిపారు. భ్రమరాంబాదేవి కూష్మాండ దుర్గగా ప్రత్యేక పూజలంద�