రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వస్తున్నారని ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు.
పండుగలు జాతి ఐక్యతకు దోహదపడుతాయని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో దసరా ఉ త్సవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
గ్రామా ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నిధులను కేటాయిస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నా రు. దేవరకద్ర మండలం హజిలాపూర్లో సోమవారం హైమాస్ట్లైట్లను ప్రారంభించా రు
జోగుళాంబా దేవి ఆశీస్సులతో తెలంగాణ దినదినాభివృద్ధి చెందాలని, రాష్ట్రం పసిడి పంటలతో తులతూగాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. ఆదివారం జోగుళాంబ ,
హైదరాబాద్లోని ఉప్పల్ స్థాయి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని పాలమూరులో నిర్మించాలని హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్కు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు.
వయోవృద్ధులను సంరక్షించుకునే బాధ్యత వారి సంతానానిదేనని కలెక్టర్ హ రిచందన అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సం దర్భంగా పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్ల�
అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. జిల్లా కేంద్రంలోని 12, 13, 22, 27, 40, 34 వార్డుల్లో శనివారం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
అవసరమైన వయోవృద్ధుల ఇంటికే భోజనం పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ని రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రపంచ వయోవృద్ధ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అతలాకుతలమైంది. కాలనీలు చెరువులను తలపించాయి. పలుచోట్ల పిడుగుపాటు