పాల మూరులో వెదురు బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. ఓ కుటుంబం తమ కళతో జిల్లా ఖ్యాతిని నలుదిక్కులా చాటుతున్నది. వెదురుతో అందమైన కళాకృతులను తీర్చిదిద్దుతున్నారు. అల్లికలతో అబ్బుర పర్చుతున్నారు.
యాదవులకు సదర్ ఉత్సవం లక్ష్మీ పూజలాంటిదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. దున్నపోతులు, ఆవులు, గొర్రెలను అన్నం పెట్టే తల్లులగా భావిస్తుంటారని తెలిపారు.
రాష్ట్రంలో ఆరుగాలం రైతులు కష్టించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఎక్కడికక్కడే కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
సర్కార్ దవాఖాన పరిసరాలు పరిశుభ్రంగా ఉండడంతోపాటు పచ్చదనంతో ఉండే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు.
ప్రభు త్వ దవాఖానల్లో నిరంతర వై ద్య సేవలందుతున్నాయి. ఈ క్ర మంలో మరో ముందడుగేసి ఉచితం గా డయాగ్నొస్టిక్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. జోగుళాంబ గద్వాల, మహబూబ్నగర్ ప్రభుత్వ దవాఖానల్లో టీ హబ్ పేరుతో తె�
ఇంట్లో కూర్చున్నా చలి వణికిస్తున్నది. బయట అడుగుపెట్టాలంటేనే ప్రజ లు గజగజలాడుతున్నారు. ఉమ్మడి జి ల్లాలో పది రోజులుగా చలి తీవ్రత పెరిగింది. స్వెట్టర్ వేసుకొని..
రాష్ట్రంలో అన్ని వనరులను సద్వినియోగం చేసుకొని సంపద పెంచడంతోపాటు ప్ర జలకూ పంచాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జోరుగాసాగుతున్నాయి. గురువారం మొక్కజొన్నకు అత్యధికంగా క్వింటాకు రూ. 2,199ధర పలికింది. అదేవిధంగా ధాన్యం ధరలు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయ
జిల్లాలోని నిరుద్యోగ యువత, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ఉపాధికి ఆసరా అయ్యేందుకు చేపట్టిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్-పీఎంఈజీపీ) ద్వారా ఉ�
జడ్చర్ల మండలం గంగాపురం గ్రామ శివారులోని కాటన్మార్కెట్యార్డు సమీపంలో గురువారం డీసీఎం వాహనం ఢీకొన్న ప్రమాదంలో బైక్ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న బండారి సాయి అనే యువకుడికి తీవ్రగా యాల�