దివిటిపల్లి ఐటీ ఇండస్ట్రీయల్ పార్క్లో అతి పెద్ద కంపెనీ ఏర్పాటు కానున్నది. అమర్రాజా బ్యాటరీస్ గ్రూప్ 250 ఎకరాల్లో రూ.9,500 కోట్లతో లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేసే భారీ పరిశ్రమను నెలకొల్పనున్నది.
స్వరాష్ట్రం వచ్చాక రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ఉచి త విద్యుత్, రైతుబంధు పథకంతో ఉమ్మడి జిల్లాలో వ్య వసాయం పండుగలా సాగుతున్నది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో రెండేండ్లుగా సాగు విస్తీర్ణం గణనీయం
మహబూబ్నగర్ జిల్లా కేంద్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సీఎం కేసీఆర్ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
వలసల జిల్లాగా ముద్రపడ్డ మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్గా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ-2023 కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఓటరు నమోదుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లో శనివారం ఓటరు జాబితా ప్రత్యేక సవరణ,
భూ సంబంధిత దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని సీఎస్ సోమేశ్కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. జీవో 58, 59, 76 ప్రకారం వచ్చిన దరఖాస్తుల స్క్రుట్నిపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి వహించాలన్నారు.
మండలంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మండల కేంద్రంతోపాటు బుద్ధసముద్రం, మారేపల్లి గ్రామాలకు చెందిన 50 మందికిపైగా హస్తం పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో మర్రి �
నాగర్కర్నూల్ జిల్లాలో వానకాలం సీజన్లో వర్షాధారం పంట కింద 3,081 ఎకరాల్లో కంది సాగు చేశారు. అధిక వర్షాలతో కొన్ని చోట్ల కంది పైరుకు నీరు చిచ్చుపట్టగా.. చాలా ప్రాంతాల్లో ఆశాజనకంగా ఉన్నది.
నేటి కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు అందిపుచ్చు కుంటున్నారు. లాఠీకంటే టెక్నాలజీతోనే మెరుగైన ఫలితాలు రాబడుతున్నారు. గతంలో మాదిరిగా లాఠీలకు పనిచెప్పడం.. రివాల్వర్ గురిపెట్టడం.. థర్డ్ డిగ్రీ ప్ర�