విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరుచుకొని పట్టుదలతో చదవాలని వనపర్తి జెడ్పీచైర్మన్ లోకనాథ్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సూర్యచంద్ర ప్యాలేస్ పాఠశాలలో రెండు రోజులపాటు నిర్వహించిన జవహర్లా�
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యే యమని సింగిల్విండో చైర్మన్ వెంకటయ్య అన్నారు. మండలంలోని కిష్టంపల్లిలో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు సంక్షేమానికి దేశంలో ఎ
అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభు త్వం కృషి చేస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన గ్యార్మీ వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై దర్గాలో ప్రత్యేక ప్రా�
కాకతీయుల చరిత్ర సాక్ష్యాలు కనుమరుగవుతున్నాయి.నల్లమలలో నిర్మించిన కోట ప్రాభవం కోల్పోతున్నది.శత్రుదుర్భేధ్యంగా నిర్మించిన ఈ కట్టడం గుప్తనిధుల వేటలో ఆనవాళ్లు కోల్పోయింది.