వలసల జిల్లాగా ముద్రపడ్డ మహబూబ్నగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్గా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ-2023 కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఓటరు నమోదుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లో శనివారం ఓటరు జాబితా ప్రత్యేక సవరణ,
భూ సంబంధిత దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని సీఎస్ సోమేశ్కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. జీవో 58, 59, 76 ప్రకారం వచ్చిన దరఖాస్తుల స్క్రుట్నిపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి వహించాలన్నారు.
మండలంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మండల కేంద్రంతోపాటు బుద్ధసముద్రం, మారేపల్లి గ్రామాలకు చెందిన 50 మందికిపైగా హస్తం పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో మర్రి �
నాగర్కర్నూల్ జిల్లాలో వానకాలం సీజన్లో వర్షాధారం పంట కింద 3,081 ఎకరాల్లో కంది సాగు చేశారు. అధిక వర్షాలతో కొన్ని చోట్ల కంది పైరుకు నీరు చిచ్చుపట్టగా.. చాలా ప్రాంతాల్లో ఆశాజనకంగా ఉన్నది.
నేటి కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు అందిపుచ్చు కుంటున్నారు. లాఠీకంటే టెక్నాలజీతోనే మెరుగైన ఫలితాలు రాబడుతున్నారు. గతంలో మాదిరిగా లాఠీలకు పనిచెప్పడం.. రివాల్వర్ గురిపెట్టడం.. థర్డ్ డిగ్రీ ప్ర�
మండలంలోని వటువర్లపల్లి గ్రామ శివారులో గురువారం ఉదయం పులి ప్రత్యక్షమైంది. శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ప్ర యాణికులకు కనిపించింది. శ్రీశైలం నుంచి తిరిగి వస్తున్న యాత్రికులకు రోడ్డు దా టుతూ కనిపిం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల ని ర్మాణ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కలెక్టర్లను ఆదే�
మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలును వేగవంతం చేసినట్లు ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, సింగిల్విండో చైర్మన్ మద్దూరి జితేందర్రెడ్డి అన్నారు. అడ్డాకుల మండలంలో ని సుంకరామయ్యపల్లిలో గురువారం ధ
పాలమూరు యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవం గురువారం అట్టహాసంగా జరిగింది. గవర్నర్ తమిళిసై హాజరై 73 మంది విద్యార్థులకు గోల్డ్మెడల్స్, వివిధ అంశాల్లో పీహెచ్డీ చేసిన ఆరుగురికి పట్టాలను పంపిణీ చేశారు.