మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలును వేగవంతం చేసినట్లు ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, సింగిల్విండో చైర్మన్ మద్దూరి జితేందర్రెడ్డి అన్నారు. అడ్డాకుల మండలంలో ని సుంకరామయ్యపల్లిలో గురువారం ధ
పాలమూరు యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవం గురువారం అట్టహాసంగా జరిగింది. గవర్నర్ తమిళిసై హాజరై 73 మంది విద్యార్థులకు గోల్డ్మెడల్స్, వివిధ అంశాల్లో పీహెచ్డీ చేసిన ఆరుగురికి పట్టాలను పంపిణీ చేశారు.
కార్తీకమాసం ముగింపు సందర్భంగా గురువారం మండలంలోని శేరివెంకటాపూర్లో ఆంజనేయస్వామి జల్ది ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సమీపంలోని వాగులో గంగామాతకు ప్రత్యేక పూజలు చేశారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తవుతున్నాయి. పేదల ఆత్మగౌరవాన్ని కాపాడేలా రెండు పడక గదుల నిర్మాణానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టగా జిల్లాకు 1300 ఇండ్లు మంజూరయ్యాయి
మహబూబ్నగర్ సమీకృత కలెక్టరేట్ ప్రారంభానికి వచ్చేనెల 4న హాజరుకానున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన విజయవంతం చేయాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు.
అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సర్కారును ప్రజలు ఆశీర్వదించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి కోరారు. ఆత్మకూరులో సోమవారం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డితో కలిసి మంత
నమ్మిన వారికి కొంగు బంగారమై.. కోరిన కోర్కేలు తీర్చే మ హిమాన్వితుడిగా నిత్యానందస్వామి ఆరాధింపబడుతున్నాడు. ఏటా కార్తీక అమావాస్య రో జున జీవ సమాధి ఆశ్రమం వద్ద భక్తులు, శిశ్య బృందం, సేవా సమితి ఆధ్వర్యంలో ఆరాధన
నేరడగం సిద్దలింగేశ్వర స్వామి పశ్చిమాద్రి సంస్థాన విరక్తమఠంలో లక్షదీపోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి జ్యోతిప్రజ్వలన �
ప్రజాస్వామ్యంగా ప్రజలచేత రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఢిల్లీ పెద్దల ఫిరాయింపుతో వచ్చిన సన్యాసులను పట్టించి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తం చేశామని కొల్లాపూర్ ఎమ్మెల్యే
ప్రపంచ మత్య్సకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మక్తల్ మత్య్స సహకార సంఘం భవనంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్తల్ సహకార సంఘం అధ్యక్షుడు కోళ్ల వెంకటేశ్ కేక్ కట్చేశారు.
ప్రజలు అందించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా అధికారులు చర్య లు తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చే సిన ప్రజావాణిలో మొత్తం 15 అర్జీలు వచ్�
ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉన్న ఆలయాన్ని పునర్మించుకునేందుకు గ్రామస్తులంతా చేయిచేయి కలిపారు. గ్రామపెద్దలు, ఆలయ అభివృద్ధి మండలి సభ్యులు, దాతల సహకారంతో చందాలు పోగు చేసి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టార
మహబూబ్నగర్ పట్టణం శరవేగంగా అభివృద్ధి చెం దుతున్నది. ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కృ షితో రోడ్లు, జంక్షన్ల విస్తరణ, మహబూబ్నగర్ చుట్టూ బైపాస్తోపాటు అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారు.