సర్కార్ దవాఖాన పరిసరాలు పరిశుభ్రంగా ఉండడంతోపాటు పచ్చదనంతో ఉండే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు.
ప్రభు త్వ దవాఖానల్లో నిరంతర వై ద్య సేవలందుతున్నాయి. ఈ క్ర మంలో మరో ముందడుగేసి ఉచితం గా డయాగ్నొస్టిక్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. జోగుళాంబ గద్వాల, మహబూబ్నగర్ ప్రభుత్వ దవాఖానల్లో టీ హబ్ పేరుతో తె�
ఇంట్లో కూర్చున్నా చలి వణికిస్తున్నది. బయట అడుగుపెట్టాలంటేనే ప్రజ లు గజగజలాడుతున్నారు. ఉమ్మడి జి ల్లాలో పది రోజులుగా చలి తీవ్రత పెరిగింది. స్వెట్టర్ వేసుకొని..
రాష్ట్రంలో అన్ని వనరులను సద్వినియోగం చేసుకొని సంపద పెంచడంతోపాటు ప్ర జలకూ పంచాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జోరుగాసాగుతున్నాయి. గురువారం మొక్కజొన్నకు అత్యధికంగా క్వింటాకు రూ. 2,199ధర పలికింది. అదేవిధంగా ధాన్యం ధరలు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయ
జిల్లాలోని నిరుద్యోగ యువత, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ఉపాధికి ఆసరా అయ్యేందుకు చేపట్టిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్-పీఎంఈజీపీ) ద్వారా ఉ�
జడ్చర్ల మండలం గంగాపురం గ్రామ శివారులోని కాటన్మార్కెట్యార్డు సమీపంలో గురువారం డీసీఎం వాహనం ఢీకొన్న ప్రమాదంలో బైక్ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న బండారి సాయి అనే యువకుడికి తీవ్రగా యాల�
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యే యమని, రైతులు ధాన్యం విక్రయించేందుకు ఎలాంటి ఇ బ్బందులు పడొద్దని ప్రభుత్వం గ్రామ గ్రామానా కొనుగో లు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని కొడంగల్ ఎమ్మెల్యే ప ట్నం నరేందర్రెడ్డి అన�
విద్యార్థులు చదువుతోపాటు ఇష్టమైన కళలను నేర్చుకోవాలని డీఈ వో కార్యాలయ సూపరింటెండెంట్ నర్సింహులు అన్నారు. ఈనెల 14 న బాలల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బాలకేంద్రంలో వి ద్యార్థులకు బృంద పాటల పోటీల ను నిర్
రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు పది రోజుల్లో అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో వ్యవసా య, ఉద్యానశాఖ అధికారులతో గురువార�