అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభు త్వం కృషి చేస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన గ్యార్మీ వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై దర్గాలో ప్రత్యేక ప్రా�
కాకతీయుల చరిత్ర సాక్ష్యాలు కనుమరుగవుతున్నాయి.నల్లమలలో నిర్మించిన కోట ప్రాభవం కోల్పోతున్నది.శత్రుదుర్భేధ్యంగా నిర్మించిన ఈ కట్టడం గుప్తనిధుల వేటలో ఆనవాళ్లు కోల్పోయింది.
పత్తి రైతులకు మద్దతు ధ ర కల్పించి.. దళారుల చేతుల్లో మోసపోకూడదనే ల క్ష్యంతో ప్రభుత్వం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో పత్తి మార్కెట్ ఏ ర్పాటు చేసింది. కొనుగోలు చేసిన పత్తిని న�