ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ధ్యేయం ‘పాలమూరు’తో ప్రతి ఎకరాకూ సాగునీరు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 24 : రైతు లు తమ కాళ్ల మీద నిలబడేలా భరోసా క ల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎ
బంగారం, నగదు రెట్టింపు చేస్తామని మోసం హైదరాబాద్లో పట్టుకున్న పోలీసులు నిందితుల నుంచి బంగారం, రూ. 25 వేలు రికవరీ కల్వకుర్తి రూరల్, సెప్టెంబర్ 23 : బంగారం, నగదు ను రెట్టింపు చేస్తామని అమాయక ప్రజలను నమ్మించి �
నవాబ్పేట మండల అధ్యక్షుడిగా నర్సింహులు అనుబంధ కమిటీలను ప్రకటించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నవాబ్పేట, సెప్టెంబర్ 23 : టీఆర్ఎస్ మండల నూతన కమిటీని గురువారం ఎ మ్మెల్యే సీ లక్ష్మారెడ్డి సమక్షంలో ఏకగ్రీవం�
ఆత్మకూరు, సెప్టెంబర్ 23 : జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి నీటి విడుదల లేకు న్నా.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద వచ్చి చేరుతున్నది. దీంతో 44 వేల క్యూసెక్కుల ఇన్
అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు.. ప్రతిపక్షాలది అధికారం కోసం ఆరాటం జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి 231 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ జడ్చర్ల, సెప్టెంబర్
కోయిలకొండ : ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రం లోని తసీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల�
జడ్చర్ల: పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కల్యా ణలక్ష్మి, షాదీముభారక్ పథకాలను అమలు చేయిస్తున్నారని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర�
భూత్పూర్: టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పని చేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. గురువారం మండలంలోని అన్నాసాగర గ్రామంలో ఎమ్మెల్యే నివా సంలో నియోజకవర్గంలోని కొత్తకోట మండల టీఆర్ఎస్ �
కరెంట్ సమస్యలు లేకుండా సబ్స్టేషన్ల నిర్మాణం రెండు, మూడు గ్రామాలకు కలిపి సబ్స్టేషన్ మరో 40 ఏండ్ల వరకు ఇబ్బందుల్లేకుండా చర్యలు కోతలు లేని కరెంట్ సరఫరాకు ప్రాధాన్యం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి గ
విధులకు సక్రమంగా హాజరుకాని టీచర్ల కోసం ఆర్ఎఫ్ఐడీ అమలు అధునాతన చిప్ల తయారీ త్వరలోనే గుర్తింపు కార్డులు జారీ ఆన్లైన్లో సమాచారం సమయ పాలనపాటించని ఉపాధ్యాయుల నిర్లక్ష్యానికి చెక్ పెట్టేందుకు విద్యా
మత్స్య రంగానికి ఊపిరిపోసిన సీఎం కేసీఆర్ మరో మూడు కళాశాలలకు అనుమతులు మత్స్య కాలేజీ విద్యార్థులు దేశానికే ఆదర్శంగా నిలవాలి : పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కళాశాల అభివృద్ధికి రూ.