మహబూబ్నగర్: పేదలకు పూర్తిస్థాయిలో ఎల్లప్పుడూ అండగా ఉంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమవేశంలో నియోజకవర్గానికి �
ప్రతిపక్షాలు దిగజారుడు, చిల్లర రాజకీయాలు మానుకోవాలి రైతులకు 24గంటల విద్యుత్ ఇవ్వకపోవడం మీ చేతగాని తనానికి నిదర్శనం మీ హయాంలో ఏగ్రామానికి వెళ్లినా తాగునీటి సమస్య ఉండేది ఎమ్మెల్యే సమక్షంలో 200మంది టీఆర్ఎ�
వనపర్తి: అనారోగ్యాల బారిన పడి మెరుగైన వైద్యం చేయించుకున్న బాధితులకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తున్నదని వ్యవ సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన క్యాం�
రూ 2 కోట్లతో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా నిర్మాణం జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి ఎస్పీ నివాస సముదాయం ప్రారంభించిన మంత్రి 47 మందికి రూ 11.31 లక్షల విలువ గల సీఎం సహాయనిధి చెక్కులు అందజేత వనపర్తి: తెలంగాణ ర
బాధితులకు అండగా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సొంతగూడు నిర్మాణానికి సాయం మరుగుదొడ్డిలో, కూలిన ఇంట్లో నివసిస్తున్న కుటుంబాలకు భరోసా హర్షం వ్యక్తం చేస్తున్న నిరుపేదలు మహబూబ్నగర్ సెప్టెంబర్ 18 (నమస్
మెట్ట పొలాలకు సాగునీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పెద్దమందడి, సెప్టెంబర్ 18 : దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో ముందంజలో ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి �
ముష్టిపల్లి, దాదాన్పల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ జెండా పండుగ కార్యకర్తలకు అండగా ఉంటా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్రూరల్, సెప్టెంబర్ 18: ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రజా సంక్షేమ పథకాలను ప్ర�
పల్లెప్రగతితో వందశాతం అభివృద్ధి సాధించాలి నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కోయిలకొండ, సెప్టెంబర్ 18 : ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని నా రాయణపేట ఎమ్మెల్యే ఎస్ రా
జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 18 : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా వ్యాక్సినేషన్ కేంద్రాలకు కేటాయించిన లక్ష్యాన్ని వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. జడ్చర్లలోని ఆల్
అచేతన స్థితిలో ఉన్న యువకుడిని దవాఖానకు తరలింపు జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 18 : రెండు రోజులుగా తిండిలేక చెట్లపొదల్లో పడి ఉన్న ఓ యువకుడిని పోలీసులు దవాఖానకు తరలించి ఔదార్యం చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
బ్రిడ్జి పూర్తయితే రవాణా సులభతరం గద్వాల నుంచి కర్నూలుకు రద్దీ వంతెన పూర్తిచేయాలని 30గ్రామాల ప్రజల డిమాండ్ మల్దకల్, సెప్టెంబర్18: జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం విఠలాపురం-చిప్పదొడ్డి మధ్య నిర్మ�
గువ్వలదిన్నె బ్రిడ్జి నిర్మాణం పూర్తి తండావాసులకు తీరిన ఇక్కట్లు బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.47కోట్లు ఖర్చు కేటీదొడ్డి, సెప్టెంబర్18: జోగుళాంబగద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలోని గువ్వలదిన్నె గ్రామపరిధిల�