మహబూబ్నగర్ టౌన్: ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి డా.శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 20వ, 9వ వార్డుల్లో రూ.50లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థా�
ఆదరణకు నోచుకోని రాయిచూరు గద్వాల రైల్వే లైన్ ఒక్క రైలుతోనే ఆగిపోయిన లైన్ కొత్త రైళ్ల కోసం ప్రయాణికుల ఎదురుచూపులు ఎనిమిదేండ్లు దాటినా నిరాదరణే.. విద్యుద్దీకరణ పూర్తయినా కొత్త రైళ్ల జాడే లేదు కాచిగూడ గద�
భర్త వేధింపులు తట్టుకోలేక.. జడ్చర్ల మండలం నసుర్లాబాద్తండాలో ఘటన జడ్చర్ల టౌన్, సెప్టెంబర్ 25 : భర్త వేధింపులు తట్టుకోలేక మహిళా సర్పంచ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలం లోని నసుర్లాబాద్ �
ఎగువ నుంచి 55 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో మూడు గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతున్న విద్యుదుత్పత్తి ఆత్మకూరు, సెప్టెంబర్ 25 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి మళ్లీ పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్ష�
మూసాపేట(అడ్డాకుల), సెప్టెంబర్ 24: ప్రతి సీజన్లో వరి పంటనే కాకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని ఆత్మ పీడీ హుక్యానాయక్ రైతులకు సూచించారు. అడ్డాకుల, కందూరు రైతువేదికల్లో శుక్రవారం అవగాహన కార్యక్రమం ని�
మహబూబ్నగర్ టౌన్, సెప్టెంబర్ 24: పాలమూరు విశ్వవిద్యాలయాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు సహకారం అందిస్తామని కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్�
ఒకప్పుడు నెర్రెలుబారిన భూములు.. నేడు పచ్చని పంట పొలాలు గతంలో ఎండమావులు.. ఇప్పుడు ఉబికివస్తున్న పాతాళగంగ విజయవంతమైన జల సంరక్షణ కార్యక్రమాలు కోనసీమను తలపిస్తున్న పాలమూరు జిల్లా మహబూబ్నగర్ సెప్టెంబర్ 24
ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ధ్యేయం ‘పాలమూరు’తో ప్రతి ఎకరాకూ సాగునీరు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 24 : రైతు లు తమ కాళ్ల మీద నిలబడేలా భరోసా క ల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎ
బంగారం, నగదు రెట్టింపు చేస్తామని మోసం హైదరాబాద్లో పట్టుకున్న పోలీసులు నిందితుల నుంచి బంగారం, రూ. 25 వేలు రికవరీ కల్వకుర్తి రూరల్, సెప్టెంబర్ 23 : బంగారం, నగదు ను రెట్టింపు చేస్తామని అమాయక ప్రజలను నమ్మించి �
నవాబ్పేట మండల అధ్యక్షుడిగా నర్సింహులు అనుబంధ కమిటీలను ప్రకటించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నవాబ్పేట, సెప్టెంబర్ 23 : టీఆర్ఎస్ మండల నూతన కమిటీని గురువారం ఎ మ్మెల్యే సీ లక్ష్మారెడ్డి సమక్షంలో ఏకగ్రీవం�
ఆత్మకూరు, సెప్టెంబర్ 23 : జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి నీటి విడుదల లేకు న్నా.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద వచ్చి చేరుతున్నది. దీంతో 44 వేల క్యూసెక్కుల ఇన్
అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు.. ప్రతిపక్షాలది అధికారం కోసం ఆరాటం జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి 231 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ జడ్చర్ల, సెప్టెంబర్
కోయిలకొండ : ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రం లోని తసీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల�
జడ్చర్ల: పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కల్యా ణలక్ష్మి, షాదీముభారక్ పథకాలను అమలు చేయిస్తున్నారని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర�