పీఆర్ఎల్ఐతో ఎలాంటి ముప్పు వాటిల్లదు వెల్లడించిన కేంద్ర హరిత ట్రిబ్యునల్ బృందం భూత్పూర్, సెప్టెంబర్16: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను కేంద్ర హరిత ట్రిబ్యునల్ బృందం గురువారం పరిశీలించారు. కమి�
మహబూబ్నగర్: ఆధునాతంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మించుకుందామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం హైద్రాబాద్లోని మంత్రి తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కేసీ. న�
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనుల పరిశీలన ఏపీ ప్రభుత్వ పిటిషన్ మేరకు తనిఖీ భూత్పూర్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను జాతీయ హరిత కమిటీ బృందం గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిటీ ఎస్ఈలు నర్సింగర�
భూత్పూర్: టీకాతోనే కరోనా వైరస్ను అంతమొందించ్చవని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్లోని సబ్ సెంటర్లో ప్రత్యేక వ్యాక్సి నేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంద�
అయిజ: 18 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్యాధికారులను ఆదేశిం చారు. గురువారం మండలం లోని ఉప్పల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో ఏర్పాటు చేసిన కొవిడ్ �
గ్రామాలు, పట్టణాల్లో గులాబీ జోష్ గ్రామ, వార్డు కమిటీల ఏర్పాటు పూర్తి త్వరలో మండల, జిల్లా కమిటీలు అన్నివర్గాల వారికీ ప్రాధాన్యం మహబూబ్నగర్ సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఆర్ఎస్లో సంస్థా�
వీసీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రేపటి నుంచి ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలి నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 15 : 18 ఏండ్లు పూర్తయిన ప్రతిఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే విధంగా హాబిటేషన్లు, మున్సిపా
పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు మండపాల వద్ద అన్నదానం, లడ్డూ వేలం గణనాథులను దర్శించుకున్న భక్తులు ఊట్కూర్, సెప్టెంబర్ 15 : మండలంలోని బిజ్వారం, పెద్దపొర్ల, చిన్నపొర్ల, తిప్రాస్పల్లి, ఎడవెల్లి, ఓ�
మక్తల్ టౌన్, సెప్టెంబర్ 15 : ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీని మరింత బలోపేతం చే సే విధంగా కమిటీలు పని చేయాలని టీఆర్ఎస్ నాయకు ల�
త్వరలో గద్వాలలో నర్సింగ్ కాలేజీ ప్రారంభం విద్యార్థులకు నేరుగా అడ్మిషన్లు గద్వాల, సెప్టెంబర్ 15 : జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఈ ఏడాది నుంచే నర్సింగ్ తరగతులు ప్రా రంభం కానున్నాయని రాష్ట్ర నర్సింగ్�