భూత్పూర్: పార్టీ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. సోమవారం నియోజక వర్గంలోని అడ్డాకుల, దేవరకద్ర మండల కమిటీ�
గండీడ్: కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడ బిడ్డలకు వరం లాంటిదని పరిగి ఎమ్మెల్యే మహశ్రెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో అర్హులైన 90 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ�
మహబూబ్నగర్: క్రీడలను పోత్సహించడంతో పాటు క్రీడా లక్ష్యాలను సాధిస్తూ అగ్రశ్రేణి క్రీడా దేశంగా తీర్చిదిద్దడానికి కేంద్రం క్రీడాశాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్�
మహ్మదాబాద్: ఉద్యోగులకు సంఘంతోనే పూర్తి భద్రత ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం మహ్మ దాబాద్ మండల కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణోత్సవ సంబు ర�
మన్నే జీవన్ రెడ్డి | టీటీడీ పాలక మండలి సభ్యుడిగా మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం గుర్కుంటకు చెందిన యువ పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
అచ్చంపేట, సెప్టెంబర్ 19 : పార్టీకోసం అంకితభావంతో పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నా రు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో అచ్చంపేట పట్టణ టీఆర్ఎస్ కమిటీని ఎన్నుక�
ఘనంగా గణనాథుల శోభాయాత్ర బైబై చెప్పిన భక్తులు అడుగడుగునా భారీ బందోబస్తు ఉత్సవసమితి ఆధ్వర్యంలో వినాయకులకు స్వాగతం పలికిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, సెప్టెంబర్19: తొమ్మిది రోజులపా
హన్వాడ సెప్టెంబర్ 19: మండలంలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని డీఎంహెచ్వో కృష్ణ అన్నారు. మండలంలోని కొనగట్టుపల్లిలో వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18ఏండ్
మహబూబ్నగర్: పేదలకు పూర్తిస్థాయిలో ఎల్లప్పుడూ అండగా ఉంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమవేశంలో నియోజకవర్గానికి �
ప్రతిపక్షాలు దిగజారుడు, చిల్లర రాజకీయాలు మానుకోవాలి రైతులకు 24గంటల విద్యుత్ ఇవ్వకపోవడం మీ చేతగాని తనానికి నిదర్శనం మీ హయాంలో ఏగ్రామానికి వెళ్లినా తాగునీటి సమస్య ఉండేది ఎమ్మెల్యే సమక్షంలో 200మంది టీఆర్ఎ�
వనపర్తి: అనారోగ్యాల బారిన పడి మెరుగైన వైద్యం చేయించుకున్న బాధితులకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తున్నదని వ్యవ సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన క్యాం�
రూ 2 కోట్లతో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా నిర్మాణం జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి ఎస్పీ నివాస సముదాయం ప్రారంభించిన మంత్రి 47 మందికి రూ 11.31 లక్షల విలువ గల సీఎం సహాయనిధి చెక్కులు అందజేత వనపర్తి: తెలంగాణ ర