‘రేవంత్’ మాటలు అదుపులో పెట్టుకో.. నిప్పులు చెరిగిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వంగూరు, సెప్టెంబర్ 18: ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకొని ప్రజలకు న్యాయం చేయాల్సిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్
గండీడ్: మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి తెలిపారు. శనివారం మండల పరిధిలోని సాలార్నగర్ ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ పట్ల నిర్లక్ష్యం వహించిన కోయిలకొండ మండలం తాసిల్దార్, ఎంపీడీవో, ఎంపీవో, ఏఎన్ఎం, పంచాయతీ కార్యదర్శి, ఎంపీహెచ్వోలక
మక్తల్రూరల్, సెప్టెంబర్ 17: కరోనా వైరస్ నివారణ కోసం గ్రామాల్లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ వ్యాక్సినేషన్కు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. కరోనా టీకాలు వేసుకోవడానికి పల్లెల నుంచి పట్టణాలకు రావడాని
కోయిలకొండ, సెప్టెంబర్ 17 : మం డలంలోని దమాయపల్లి, కోయిలకొండ తదితర గ్రామాల్లో విశ్వకర్మ భగవాన్ పూజా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భ గవాన్కు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు �
మరికల్: పద్దెనిమిదేండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని నారాయణపేట జడ్పీ వైస్ చైర్ పర్సన్ గౌని సురేఖ రెడ్డి అన్నారు. శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన వ్యాక్సిన్ కేంద్ర
18 ఏండ్లు నిండిన వారికి వ్యాక్సిన్ పదిహేను రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ గ్రామ, పట్టణ స్థాయిలో ప్రత్యేక బృందాల ఏర్పాటు ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించనున్న సహాయకులు కలెక్టరేట్లో టోల్ఫ్రీ నెంబర్ ఆన్ల�
ఎగువ నుంచి ఉధృతంగా వరద జూరాలకు 2.04 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో 23 గేట్ల నుంచి నీటి విడుదల శ్రీశైలంలో ఐదు గేట్ల ద్వారా సాగర్కు పయనం.. ఆత్మకూరు, సెప్టెంబర్ 16 : ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవ�
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఎస్పీ చేతన నారాయణపేట, సెప్టెంబర్ 16 : గణేశ్ శోభాయాత్ర, ని మజ్జన సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్�