పాలమూరులో భారీ వర్షం పారిన వాగులు, నిండిన చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్న దుందుభీ వాగు మారుమూల గ్రామాలకు నిలిచిన రాకపోకలు పలు చోట్ల దెబ్బతిన్న పంటలు గులాబ్ తుఫాన్ ప్రభావంతో జోరు వాన పడింది. సోమవారం అర్
వరి వద్దు.. లాభదాయక పంటలే ముద్దు.. నేటితో రైతు అవగాహన కార్యక్రమాలు ముగింపు మహబూబ్నగర్, సెప్టెంబర్ 28 : ఎవరు ఎంత శ్రమించినా.. ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రతి వ్యాపారంలోనూ పెట్టుబడి పోను రాబడిని �
రానున్న రోజుల్లో వ్యవసాయానికి మంచి రోజులు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి పాన్గల్, సెప్టెంబర్ 28 : వ్యవసాయరంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, రైతును రాజు చేయడమే ప్ర
దేవరకద్ర రూరల్: పాలమూరు జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు, దేవరకద్ర మండలంలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్ సాగర్కు మంగళవారం ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టుకు 2వేల క్యూసెక్కుల నీరు చేరు�
ఎన్జీటీ పర్యటన సైతం విజయవంతం సీఎం ఢిల్లీ పర్యటనతో పనుల్లో వేగం! కేంద్ర జలశక్తి మంత్రి భేటీతో తుది అనుమతులకు అవకాశం పర్మిషన్ రాగానే కాలువల తవ్వకాలకు టెండర్లు ఏడాదిలోగా సాగునీరు ఇచ్చేందుకు ప్రయత్నాలు మ�
మహబూబ్నగర్, సెప్టెంబర్ 27 : పాలమూరు జిల్లా పర్యాటక కేంద్రాలకు నిలయంగా మారిందని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం జిల్లాకేంద్రం సమీపంలోని కేసీఆర్ ఏకో అర్బన్ పార్కులో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్న�
మహబూబ్నగర్: తక్కువ సమయంలోనే దేశంలో అతి పెద్ద కేసీఆర్ ఏకో అర్భన్ పార్కును మన మహబూబ్నగర్లో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం సమీ పంలో�
మహబూబ్నగర్/టౌన్, సెప్టెంబర్ 26 : తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఐలమ్మ పోరాట పటిమను గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలోని బీసీ మేధ
ప్రతి నెల చివరి బుధవారం ప్రజావాణి సమస్యల పరిష్కారానికి కృషి : కలెక్టర్ మహబూబ్నగర్, సెప్టెంబర్ 26: దివ్యాంగులకు సముచితస్థానం కల్పిస్తూ వారి సమస్యలు తెలుసుకునేందుకు మహబూబ్నగర్ కలెక్టర్ వెంకట్రావు �
ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ 4డీ ఈసీహెచ్వో గుండె స్కానింగ్ మిషన్ ప్రారంభం మహబూబ్నగర్, సెఫ్టెంబర్ 26: జిల్లాకేంద్రంలో హైదరాబాద్కు తీసిపోకుండా అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వైద్యసేవలు ప్రజ�
ప్రతి ఒక్కరి సంక్షేమానికి కృషి చేయాలి చిరువ్యాపారులకు సైతం రుణాలు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్లో డీసీసీబీ మహాజన సభ మహబూబ్నగర్, సెప్టెంబర్ 26 : సహకార బ్యాంకుల ద్వారా పేదలకు మరింత �
మహబూబ్నగర్: నిరుపేదలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ రక్షణ కవచంలా ఆదుకునేందుకు నిరంతరం శ్రమి స్తానని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ జిల్�
మహబూబ్నగర్: సహకార బ్యాంకుల ద్వారా నిరుపేదలకు మరింత మేలు జరిగేలా పాలకవర్గ సభ్యులు చర్యలు తీసు కుంటూ ముందుకు సాగాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని డీసీస�