మహబూబ్నగర్: తక్కువ సమయంలోనే దేశంలో అతి పెద్ద కేసీఆర్ ఏకో అర్భన్ పార్కును మన మహబూబ్నగర్లో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం సమీ పంలో�
మహబూబ్నగర్/టౌన్, సెప్టెంబర్ 26 : తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఐలమ్మ పోరాట పటిమను గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలోని బీసీ మేధ
ప్రతి నెల చివరి బుధవారం ప్రజావాణి సమస్యల పరిష్కారానికి కృషి : కలెక్టర్ మహబూబ్నగర్, సెప్టెంబర్ 26: దివ్యాంగులకు సముచితస్థానం కల్పిస్తూ వారి సమస్యలు తెలుసుకునేందుకు మహబూబ్నగర్ కలెక్టర్ వెంకట్రావు �
ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ 4డీ ఈసీహెచ్వో గుండె స్కానింగ్ మిషన్ ప్రారంభం మహబూబ్నగర్, సెఫ్టెంబర్ 26: జిల్లాకేంద్రంలో హైదరాబాద్కు తీసిపోకుండా అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వైద్యసేవలు ప్రజ�
ప్రతి ఒక్కరి సంక్షేమానికి కృషి చేయాలి చిరువ్యాపారులకు సైతం రుణాలు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్లో డీసీసీబీ మహాజన సభ మహబూబ్నగర్, సెప్టెంబర్ 26 : సహకార బ్యాంకుల ద్వారా పేదలకు మరింత �
మహబూబ్నగర్: నిరుపేదలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ రక్షణ కవచంలా ఆదుకునేందుకు నిరంతరం శ్రమి స్తానని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ జిల్�
మహబూబ్నగర్: సహకార బ్యాంకుల ద్వారా నిరుపేదలకు మరింత మేలు జరిగేలా పాలకవర్గ సభ్యులు చర్యలు తీసు కుంటూ ముందుకు సాగాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని డీసీస�
మహబూబ్నగర్ టౌన్: ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి డా.శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 20వ, 9వ వార్డుల్లో రూ.50లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థా�
ఆదరణకు నోచుకోని రాయిచూరు గద్వాల రైల్వే లైన్ ఒక్క రైలుతోనే ఆగిపోయిన లైన్ కొత్త రైళ్ల కోసం ప్రయాణికుల ఎదురుచూపులు ఎనిమిదేండ్లు దాటినా నిరాదరణే.. విద్యుద్దీకరణ పూర్తయినా కొత్త రైళ్ల జాడే లేదు కాచిగూడ గద�
భర్త వేధింపులు తట్టుకోలేక.. జడ్చర్ల మండలం నసుర్లాబాద్తండాలో ఘటన జడ్చర్ల టౌన్, సెప్టెంబర్ 25 : భర్త వేధింపులు తట్టుకోలేక మహిళా సర్పంచ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలం లోని నసుర్లాబాద్ �
ఎగువ నుంచి 55 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో మూడు గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతున్న విద్యుదుత్పత్తి ఆత్మకూరు, సెప్టెంబర్ 25 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి మళ్లీ పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్ష�
మూసాపేట(అడ్డాకుల), సెప్టెంబర్ 24: ప్రతి సీజన్లో వరి పంటనే కాకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని ఆత్మ పీడీ హుక్యానాయక్ రైతులకు సూచించారు. అడ్డాకుల, కందూరు రైతువేదికల్లో శుక్రవారం అవగాహన కార్యక్రమం ని�
మహబూబ్నగర్ టౌన్, సెప్టెంబర్ 24: పాలమూరు విశ్వవిద్యాలయాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు సహకారం అందిస్తామని కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్�
ఒకప్పుడు నెర్రెలుబారిన భూములు.. నేడు పచ్చని పంట పొలాలు గతంలో ఎండమావులు.. ఇప్పుడు ఉబికివస్తున్న పాతాళగంగ విజయవంతమైన జల సంరక్షణ కార్యక్రమాలు కోనసీమను తలపిస్తున్న పాలమూరు జిల్లా మహబూబ్నగర్ సెప్టెంబర్ 24