ఆకట్టుకున్న మెడికల్ కళాశాలలో వేడుకలు పాల్గొన్న అధ్యాపకులు, విద్యార్థినులు విద్యాశాఖ వేడుకలకు హాజరైన కలెక్టర్ మహబూబ్నగర్, అక్టోబర్ 8: జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు వైభవంగా సాగుతున్నాయి. విద్య
అయిజ: కర్నూల్ పట్టణానికి చెందిన దవాఖానకు సంబంధించిన హోర్డింగ్కు అడ్డుగా ఉన్నాయనే కారణంతో అయిజ మున్సిపాలిటీ పరిధి కర్నూల్ రహదారిలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను దవాఖాన ప్రతినిధులు తొలగిం చారు. దీంత
భూత్పూర్: సీఎం కేసీఆర్ సలహాలతో నియోజకవర్గంలో చెక్ డ్యాం నిర్మాణాలతో మంచి ఫలితాలను సాధించామని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిఅన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ �
దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం వివిధ రూపాల్లో అమ్మవారు దర్శనం ప్రత్యేక పూజలు చేసిన భక్తులు మహబూబ్నగర్, అక్టోబర్ 7 : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. వివిధ గ్�
మారుమూల ప్రాంతాలకూ రోడ్లు వేయిస్తాం 50 ఎకరాల్లో ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తాం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, అక్టోబర్ 7 : మారుమూల ప్రాంతాలకు సైతం రహదారి సౌకర్యాలను కల్పిం
అసెంబ్లీ సమావేశాల్లో మన పార్కుల ప్రస్తావన కేసీఆర్ ఎకో అర్బన్ పార్కును మెచ్చుకున్న మంత్రి కేటీఆర్ తెలంగాణ వచ్చాక పచ్చదనం పెరిగిందని ప్రశంస కృతజ్ఞతలు తెలిపిన పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ�
భూత్పూర్: రాష్టాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న ప్రభుత్వానికి ప్రజల సహకారం ఇవ్వాలని ఎమ్మెల్యే ఆల వెంక టేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో రైతువేదికలో ఎంపీ మన్నె శ్రీనివా�
మహబూబ్నగర్: నిరుపేదలకు ఎల్లప్పుడూ తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం జల్లా కేంద్రంలోని మంత్రి స్వగృహం నందు హన్వాడ మండలం గోండ్యాల్ కి చెందిన గ�
భూత్పూర్: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న ప్రభుత్వానికి ప్రజల సహకరించాలని ఎమ్మెల్యే వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో రైతువేదికలో ఎంపీ మన్నె శ్రీనివాస్ర�
అయిజ: కలియుగ వైకుంఠ ప్రత్యక్ష దైవం.. బ్రహ్మాండ నాయకుడి దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు కట్టకింద తిమ్మప్పస్వామి ఆలయంలో రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయిజ పట్టణానికి సమీపంలోని స్వయంభూ కట్టకింద తిమ్మప్పస�
అలంపూర్: అనారోగ్యంతో దవాఖానాకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వ ఆసుపత్రులపై భరోసా పెంచాలని అలంపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్ అన్నారు. బుధవారం ఆమె పట్టణంలోని ప్రభుత్వ దవాఖాను సం�
మానవపాడు: కాల్వలకు గండ్లు పెట్టి అక్రమంగా నీటి చౌర్యానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీయస్ డీఇ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని నారాయణపురం గ్రామ శివారులో ఉన్న ఆర్డియస్ కాలువ 112.