అయిజ: కలియుగ వైకుంఠ ప్రత్యక్ష దైవం.. బ్రహ్మాండ నాయకుడి దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు కట్టకింద తిమ్మప్పస్వామి ఆలయంలో రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయిజ పట్టణానికి సమీపంలోని స్వయంభూ కట్టకింద తిమ్మప్పస�
అలంపూర్: అనారోగ్యంతో దవాఖానాకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వ ఆసుపత్రులపై భరోసా పెంచాలని అలంపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్ అన్నారు. బుధవారం ఆమె పట్టణంలోని ప్రభుత్వ దవాఖాను సం�
మానవపాడు: కాల్వలకు గండ్లు పెట్టి అక్రమంగా నీటి చౌర్యానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీయస్ డీఇ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని నారాయణపురం గ్రామ శివారులో ఉన్న ఆర్డియస్ కాలువ 112.
ఇటిక్యాల: పెత్రమాస పర్వదినాన్నిపురస్కరించుకొని బుధవారం బీచుపల్లి క్షేత్రములో భక్తులు పొటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు కృష్ణానదిలో స్నానం ఆచరించారు. అనంతరం ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్య�
వడ్డేపల్లి : మున్సిపాలిటీ కేంద్రమైన శాంతినగర్లోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా సందర్భంగా శరన్నవరాత్రోత్సవాలకు అన్ని ఏర్పాటు చేశామని ఆర్యవైశ్యసంఘం అధ్యక్షులు రావూరి సురేష్ తెలిపారు. 7వ తేదీ నుంచ
ఎమ్మెల్యే వెంకటేశ్వర్రెడ్డి | తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ అన్నారు.భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు.
ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం సమావేశం తీరని ఉమ్మడి జిల్లా రైల్వే సమస్యలు పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించినా స్పందించని కేంద్ర ప్రభుత్వం అధికారుల తీరుపై ఎంపీ రాములు ఆగ్రహం మహబూబ్నగర్, అక్టోబర్
ఇప్పటికే గ్రీన్ ఫండ్కు స్పందన పచ్చదనం పెంపునకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్న జనం స్వాగతిస్తున్న ఉమ్మడి జిల్లా ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిందే హరిత నిధి.. కార్యక్రమానికి విశేష స్పందన
నవాబ్పేట: అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డా.లక్ష్మారె డ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని కూచూర్ గ్రామానికి చెందిన చంద్రకళ అనే మహిళ అనారోగ్యంతో బాధ పడుతుండ గ
భూత్పూర్: దేవరకద్ర నియోజకవర్గం పరిశ్రల స్థాపనకు అనుకూలంగా ఉంటుదని, ఇందుకు అవసరమై పొలాలు కూడా ఉన్నాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్లో మాట్లాడారు. ఇంకా ఆయన మా�
పచ్చదనం పెంపునకు ప్రజల ఉత్సాహం అన్ని వర్గాల నుంచి విశేష స్పందన సీఎం కేసీఆర్ ఆలోచన అద్భుతమంటూ కితాబు హరితతెలంగాణలో తమ వంతు పాత్ర పోషిస్తాం అంటున్న జనం ఆకుపచ్చ తెలంగాణ కోసం ప్రవేశపెట్టిన హరితనిధిని అన్�
మహబూబ్నగర్ జిల్లా దవాఖానకు అత్యవసర వైద్య పరికరాలు క్రికెటర్ యువరాజ్సింగ్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు.. ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, అక్టోబర్ 4: పది మందికి సేవ చేయాలనే �
మూసాపేట(అడ్డాకుల): అడ్డాకుల మండలంలోని వర్నె, ముత్యాలంపల్లి గ్రామాలకు వెళ్లే మార్గంలో ఉన్న వాగుపై వంతె న నిర్మించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సోమవారం అసెంబ్లీ సమావేశంలో జీరో అవర్లో మం�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సూచనల మేరకు ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్కు చెందిన యూవీ కెన్ ఫండేషన్ (You We Can Foundatiton) ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ దవాఖానకు 50 క్రిటికల్ కేర్ బెడ�