పచ్చదనం పెంపునకు ప్రజల ఉత్సాహం అన్ని వర్గాల నుంచి విశేష స్పందన సీఎం కేసీఆర్ ఆలోచన అద్భుతమంటూ కితాబు హరితతెలంగాణలో తమ వంతు పాత్ర పోషిస్తాం అంటున్న జనం ఆకుపచ్చ తెలంగాణ కోసం ప్రవేశపెట్టిన హరితనిధిని అన్�
మహబూబ్నగర్ జిల్లా దవాఖానకు అత్యవసర వైద్య పరికరాలు క్రికెటర్ యువరాజ్సింగ్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు.. ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, అక్టోబర్ 4: పది మందికి సేవ చేయాలనే �
మూసాపేట(అడ్డాకుల): అడ్డాకుల మండలంలోని వర్నె, ముత్యాలంపల్లి గ్రామాలకు వెళ్లే మార్గంలో ఉన్న వాగుపై వంతె న నిర్మించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సోమవారం అసెంబ్లీ సమావేశంలో జీరో అవర్లో మం�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సూచనల మేరకు ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్కు చెందిన యూవీ కెన్ ఫండేషన్ (You We Can Foundatiton) ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ దవాఖానకు 50 క్రిటికల్ కేర్ బెడ�
ఉపాధ్యాయులకు అండగా ప్రభుత్వం సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తాం పాలమూరును అద్భుతంగా తీర్చిదిద్దుతాం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, అక్టోబర్ 3 : ఉద్యోగుల సంక్షేమానికి ప�
సత్ఫలితాలనిస్తున్న హరితహారం గ్రీన్ఫండ్ ఏర్పాటుతో మరింత పచ్చదనం భారీగా మొక్కలు నాటేందుకు అవకాశం పెద్ద ఎత్తున స్వాగతిస్తున్న విద్యార్థులు కేంద్రం పన్ను మినహాయించాలని అభిప్రాయం ప్రజలకు అవగాహన కల్పి�
భువన్ యాప్లో భవనాలు,ఖాళీ స్థలాల లెక్క ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రాష్ట్ర పురపాలక శాఖ నిర్మాణాలు, కొలతలతో మున్సిపాలిటీ రికార్డుల్లో చేర్పు పలుచోట్ల బయటపడుతున్న అక్రమ నిర్మాణాలు ప్రతి ఇంటికీ జియో ట్�
మహబూబ్నగర్: దసరా పండుగను కనులపండువగా ఘనంగా నిర్వహించుకుందామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివా స్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడిలోని ఆర్యసమాజ్ దయానంద విద్యామందిర్లో ఏర్పా
మహబూబ్నగర్: జిల్లా కేంద్రాన్ని కనీవిని ఏరుగని రీతిలో అద్భుతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి చౌరస్తా వద్ద జరుగుతున్న అభి�
మహబూబ్నగర్: ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్లో పీఆర్టీయూ జిల్లా సర్
మహబూబ్నగర్: ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించి దేశ భవిష్యత్తుకు అవసరమైన భావితరాల ప్రయోజకులను తయా రు చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో పద్మావతి కాలన�
దేవరకద్ర రూరల్: రైతులు నూతన వ్యవసాయ విధానంతో పాటు అధిక దిగుబడులు సాధించి ఎక్కువ లాభాలు పొందే విధంగా చైతన్యవంతం చేసేందుకే ప్రభుత్వం రైతువేదిక భవనాలు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి త�
భూత్పూర్: మండలంలోని రావులపల్లి వాగు నెల రోజుల నుంచి పారుతుండంతో వంతెనపై పాకర చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతన్నట్లు గ్రామస్తులు, సర్పంచ్ శ్రీనివాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎమ్మెల