ఎక్స్ప్రెస్గా మార్చినా అవే వేళలు లోకల్ ప్రయాణ సమయంతో తిరుగుతున్న ఎక్స్ప్రెస్ రైళ్లు గుదిబండగా మారిన రాయిచూరు డెమో ఎక్స్ప్రెస్ బుల్లెట్ రైళ్లు వచ్చినా.. ఇక్కడ మాత్రం పరిస్థితి మారలే ప్రయాణికుల�
చిత్రానికి చిక్కితే అంతే నేరుగా ఇంటికే జరిమానా రసీదు.. పారదర్శకత..ప్రమాదాల నివారణ నిబంధనలు పాటించాలంటున్న పోలీసులు బాలానగర్, అక్టోబర్ 17: నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు చిత్రాలు తీస్తారు. జరిమానా విధిస్�
అలంపూర్: నవబ్రహ్మాలయాల్లో ప్రధాన ఆలయమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యోగులు, వ్యాపారులు బంధుమిత్ర, కుటుంబ సమేతంగా
దేవరకద్ర రూరల్: పాలమూరు జిల్లాలోని దేవరకద్ర మండలంలో గల మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు అయిన కోయిల్ సాగర్లో ఆదివారం సాయం కాలం వరకు అందిన సమాచారం మేరకు 32.1 అడుగుల నీటినిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెల
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. ఆదివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 16,827 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 13,485 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన ట�
జోగుళాంబ, శ్రీశైలం క్షేత్రంలో ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీ గిరిలో సిద్ధిదాయినిగా భ్రమరాంబదేవి అలంపూర్, అక్టోబర్ 16: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి చివరిరోజు జోగుళాంబ అమ్మవ
వరద నీటితో ప్రయాణానికి ఇక్కట్లు వానకాలంలో రాకపోకలకు అంతరాయం లెవెల్ క్రాసింగ్ల మార్పుతో పెరిగిన ఇబ్బందులు రైల్వే శాఖ తీరుపై సర్వత్రా విమర్శలు ‘ఏరు దాటే వరకు ఓడ మల్లన్న..ఏరు దాటాక బోడ మల్లన్న’ అనే విధంగ
ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పాలమూరులో వైభవంగా దసరా ఉత్సవాలు రాంమందిర్చౌరస్తా నుంచి జెడ్పీ వరకు ధ్వజస్తంభ శోభాయాత్ర వేడుకలకు హాజరైన కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధు�
విగ్రహావిష్కరణలో విప్ గువ్వల, ఎంపీ రాములు లింగాల/వంగూరు, అక్టోబర్ 14 : దేశ ప్రజలందరికీ అంబేద్కర్ ఆదర్శప్రాయుడ ని, ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నట్లు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్
ధరణికి 20,172 దరఖాస్తులు 18,850 సమస్యలకు పరిష్కారం తాజాగా మహబూబ్నగర్ కలెక్టరేట్లో మీ సేవ కేంద్రం వినతుల పరిష్కారంపై అధికారుల ప్రత్యేక దృష్టి భూ సమస్యలకు చెక్ పెట్టేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ధరణి �
ఘనంగా సద్దుల బతుకమ్మ సందడిగా మహబూబ్నగర్ మినీ ట్యాంక్ బండ్ వెలుగులు నింపిన లేజర్షో అధికారికంగా సద్దుల బతుకమ్మ.. హాజరైన ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ భారీగా తరలివచ్చిన మహిళలు ‘ఒక్కేస�
మూసాపేట: ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రతి గుండె నిండా కారు గర్తు.. ముఖ్యమంత్రి కేసీఆర్ సారె ఎండాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మూసాపేట ఆదర్శ మహిళా సెంటర్లో బుధవారం మండలంలోని ఆయా గ్రామాల�