ఘనంగా సద్దుల బతుకమ్మ సందడిగా మహబూబ్నగర్ మినీ ట్యాంక్ బండ్ వెలుగులు నింపిన లేజర్షో అధికారికంగా సద్దుల బతుకమ్మ.. హాజరైన ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ భారీగా తరలివచ్చిన మహిళలు ‘ఒక్కేస�
మూసాపేట: ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రతి గుండె నిండా కారు గర్తు.. ముఖ్యమంత్రి కేసీఆర్ సారె ఎండాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మూసాపేట ఆదర్శ మహిళా సెంటర్లో బుధవారం మండలంలోని ఆయా గ్రామాల�
తెలంగాణ ఏర్పడ్డాకే తాగు, సాగు నీరు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల ప్రభుత్వాలు సరితూగగలవా.. రాయిచూరు ఎమ్మెల్యే కూడా మన రాష్ట్రంలో కలుస్తమంటున్నడు పెద్ద మునగాలచేడ్లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్�
పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్ జాగ్రత్తలపై ప్రజలకు అవగహన మహబూబ్నగర్ టౌన్, అక్టోబర్ 12 : సీజనల్ వ్యాధులపై మున్సిపల్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా రాష్ట్ర మున్సి
మండలంలో 18,956 మంది లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు ఊట్కూర్, అక్టోబర్ 12 : ఆడపడుచులకు బతుకమ్మ చీరెల పంపిణీ ప్రారంభంతో రంగురంగుల సారెలు అందుకుంటున్నారు. ప్రభుత్వం చీరెలు పంచడంతో మహిళలు ఆనందంతో స్�
ఆత్మకూరు, అక్టోబర్ 12 : జూరాల ప్రాజెక్టుకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. ఎగువ నుంచి 1,02,900 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. మంగళవారం రాత్రి 16 గేట్లెత్తి 65,232 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నెట్టెంపా�
బాలానగర్: తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని హోంమంత్రి మహ్మద్అలీ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మజీద్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం విద్య�
బాలానగర్: ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మరని, సరైన సమయంలో వారికి ప్రజలే బుద్ది చెబుతారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబా ద్లోని తెలంగాణ భవన్లో మండలంలోని నేరళ్లపల్ల
మామిడికి మహర్దశ భౌగోళిక సూచి కోసం ప్రయత్నాలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం కొనసాగుతున్న మ్యాంగో క్లస్టర్ ఏర్పాటు ప్రక్రియ మహబూబ్నగర్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొల్లాపూర్ మ�
కోస్గి, అక్టోబర్ 10 : పేదలు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న రేషన్బియ్యాన్ని దళారులు కొనుగోలు చేస్తున్నారు. రైస్మిల్లర్లతో కుమ్మక్కై పీడీఎస్ బియ్యాన్ని పాలిష్ చేసి స
దేవరకద్ర రూరల్: దేవరకద్ర మండలంలోని మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్సాగర్కు ఆదివారం ఎగువ ప్రాంతం నుంచి 1400 కూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరుతుండటంతో 2 గేట్ల ద్వారా దిగువకు 1400 క్యూసెక్కుల నీటిని దిగువ�
మక్తల్ టౌన్, అక్టోబర్ 9 : అమ్మవారి శరన్నవ రాత్రి ఉ త్సవాలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు కా త్యాయినీదేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి గణ�
ఒత్తిళ్లను అధిగమిస్తేనే సత్ఫలితాలు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి సైకాలజిస్ట్, ఎన్సీఈఆర్టీ కౌన్సెలర్ కృష్ణమోహన్ నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జడ్చర్ల టౌన్, అక్టోబర్ 9 : ఆధునిక సమాజంలో �