కోస్గి, అక్టోబర్ 10 : పేదలు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న రేషన్బియ్యాన్ని దళారులు కొనుగోలు చేస్తున్నారు. రైస్మిల్లర్లతో కుమ్మక్కై పీడీఎస్ బియ్యాన్ని పాలిష్ చేసి స
దేవరకద్ర రూరల్: దేవరకద్ర మండలంలోని మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్సాగర్కు ఆదివారం ఎగువ ప్రాంతం నుంచి 1400 కూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరుతుండటంతో 2 గేట్ల ద్వారా దిగువకు 1400 క్యూసెక్కుల నీటిని దిగువ�
మక్తల్ టౌన్, అక్టోబర్ 9 : అమ్మవారి శరన్నవ రాత్రి ఉ త్సవాలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు కా త్యాయినీదేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి గణ�
ఒత్తిళ్లను అధిగమిస్తేనే సత్ఫలితాలు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరి సైకాలజిస్ట్, ఎన్సీఈఆర్టీ కౌన్సెలర్ కృష్ణమోహన్ నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జడ్చర్ల టౌన్, అక్టోబర్ 9 : ఆధునిక సమాజంలో �
ఓ వైపు ఐపీఎల్ క్రికెట్ పోటీలు మరో వైపు బైపోల్ లీగ్ సమరం పోటాపోటీగా క్రికెట్, ఉప ఎన్నికలపై బెట్టింగులు డబ్బులు పోగొట్టుకుంటూ కుదేలవుతున్న ప్రజలు ఆత్మకూరు, అక్టోబర్ 9 : కరోనా కష్టాల నుంచి ప్రజలు ఇప్పు
ఉత్తమ మోడల్గా డబుల్ బెడ్రూం ఇండ్ల నమూనా ఎంపిక ప్రశాంతమైన వాతావరణంలో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రకృతి అందాలు.. పట్టణానికి సమీపంలో నిర్మాణం నెరవేరిన సీఎం కేసీఆర్ వాగ్దానం సంతోషంలో లబ్ధిదారులు చుట్టూ కొం�
దేశానికే అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ పంజాబ్ను మించి వరి ఉత్పత్తి రైతు కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తిమ్మాజిపేట, బిజినేపల్లి,తెలకపల్లిలో పర్యటన బిజినేపల్లి, అక్టోబ
ఆకట్టుకున్న మెడికల్ కళాశాలలో వేడుకలు పాల్గొన్న అధ్యాపకులు, విద్యార్థినులు విద్యాశాఖ వేడుకలకు హాజరైన కలెక్టర్ మహబూబ్నగర్, అక్టోబర్ 8: జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు వైభవంగా సాగుతున్నాయి. విద్య
అయిజ: కర్నూల్ పట్టణానికి చెందిన దవాఖానకు సంబంధించిన హోర్డింగ్కు అడ్డుగా ఉన్నాయనే కారణంతో అయిజ మున్సిపాలిటీ పరిధి కర్నూల్ రహదారిలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను దవాఖాన ప్రతినిధులు తొలగిం చారు. దీంత
భూత్పూర్: సీఎం కేసీఆర్ సలహాలతో నియోజకవర్గంలో చెక్ డ్యాం నిర్మాణాలతో మంచి ఫలితాలను సాధించామని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిఅన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ �
దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం వివిధ రూపాల్లో అమ్మవారు దర్శనం ప్రత్యేక పూజలు చేసిన భక్తులు మహబూబ్నగర్, అక్టోబర్ 7 : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. వివిధ గ్�
మారుమూల ప్రాంతాలకూ రోడ్లు వేయిస్తాం 50 ఎకరాల్లో ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తాం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, అక్టోబర్ 7 : మారుమూల ప్రాంతాలకు సైతం రహదారి సౌకర్యాలను కల్పిం