తన భూమి ఇతరులకు మార్చారని ఆందోళన రికార్డులు పరిశీలించి న్యాయం చేస్తాం: తాసిల్దార్ మల్దకల్, అక్టోబర్ 18 : తన భూమిని ఇతరులకు ప ట్టా చేశారని, తనపై పట్టా మార్చాలని బాధితురాలు తాసిల్దార్ కార్యాలయం గే టుకు తా
రూ.15 కోట్లతో ఆధునీకరణకు ఆమోదం : ఎమ్మెల్యే బీరం సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు కొల్లాపూర్, అక్టోబర్ 18: ఎంతో చారిత్రాత్మకమైన ఆధ్యాత్మిక పుణ్యకేత్రం కొల్లాపూర్ మండలం సింగవట్నం శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయం �
విమర్శిస్తే ఎదురుదాడికి సిద్ధమంటున్న టీఆర్ఎస్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసిన మంత్రి కేటీఆర్ మహబూబ్నగర్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జరగని అ
కొనసాగుతున్న ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఫ్లడ్లైట్ల వెలుతురులో నిర్వహణ అమరచింత, అక్టోబర్ 17 : మండలంలోని సింగంపేట గ్రామంలో దసరా సందర్భంగా ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు రెండ్రోజులుగా కొనసాగు
ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి జీవనశైలిని మార్చుకొని, ఒత్తిడిని తగ్గించుకోవాలి : గుండెవ్యాధి నిపుణుల సూచన గుండె సంబంధిత వ్యాధుల గురించి నిత్యం వింటూనే ఉంటాం.. గతంలో 60 ఏండ్లక�
ఎక్స్ప్రెస్గా మార్చినా అవే వేళలు లోకల్ ప్రయాణ సమయంతో తిరుగుతున్న ఎక్స్ప్రెస్ రైళ్లు గుదిబండగా మారిన రాయిచూరు డెమో ఎక్స్ప్రెస్ బుల్లెట్ రైళ్లు వచ్చినా.. ఇక్కడ మాత్రం పరిస్థితి మారలే ప్రయాణికుల�
చిత్రానికి చిక్కితే అంతే నేరుగా ఇంటికే జరిమానా రసీదు.. పారదర్శకత..ప్రమాదాల నివారణ నిబంధనలు పాటించాలంటున్న పోలీసులు బాలానగర్, అక్టోబర్ 17: నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు చిత్రాలు తీస్తారు. జరిమానా విధిస్�
అలంపూర్: నవబ్రహ్మాలయాల్లో ప్రధాన ఆలయమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యోగులు, వ్యాపారులు బంధుమిత్ర, కుటుంబ సమేతంగా
దేవరకద్ర రూరల్: పాలమూరు జిల్లాలోని దేవరకద్ర మండలంలో గల మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు అయిన కోయిల్ సాగర్లో ఆదివారం సాయం కాలం వరకు అందిన సమాచారం మేరకు 32.1 అడుగుల నీటినిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెల
అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. ఆదివారం డ్యాంలోకి ఇన్ఫ్లో 16,827 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 13,485 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన ట�
జోగుళాంబ, శ్రీశైలం క్షేత్రంలో ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీ గిరిలో సిద్ధిదాయినిగా భ్రమరాంబదేవి అలంపూర్, అక్టోబర్ 16: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి చివరిరోజు జోగుళాంబ అమ్మవ
వరద నీటితో ప్రయాణానికి ఇక్కట్లు వానకాలంలో రాకపోకలకు అంతరాయం లెవెల్ క్రాసింగ్ల మార్పుతో పెరిగిన ఇబ్బందులు రైల్వే శాఖ తీరుపై సర్వత్రా విమర్శలు ‘ఏరు దాటే వరకు ఓడ మల్లన్న..ఏరు దాటాక బోడ మల్లన్న’ అనే విధంగ