సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి ప్రైవేటీకరణ రూపంలో ముంచుకొస్తున్న ముప్పు సంస్కరణల పేరుతో కేంద్రం ఉరితీతకు రంగం విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సీమాంధ్ర పాలనలో తీగలపై బట్టలారేసే పరిస్థితి ఎక్సైజ్
మహబూబ్నగర్ టౌన్: సుందర పట్టణంగా మహబూబ్నగర్ను అన్ని విధాల తీర్చిదిద్దుతామని రాష్ట్ర అబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డా.వీ.శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎనుగొండ 5వ వార్డులో రూ.1
మంత్రి జగదీష్రెడ్డి | సీఎం కేసీఆర్ విద్యుత్ కార్మికుల పక్షపాతి. అడగకుండానే విద్యుత్ కార్మికులకు వరాలు ఇచ్చిన మహానేత అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు.
మూసాపేట: మండలంలోని చక్రాపూర్ గ్రామంలోని రెండు అంగన్వాడి కేంద్రాలను హెచ్బీఎల్ ఫవర్ సిస్టమ్స్ సంస్థ యజమాన్యం దత్తత తీసుకున్నది. శుక్రవారం ఆ పరిశ్రమ సీఎస్ఆర్ కో-ఆర్డినేటర్ విజయలక్ష్మి, కృష్ణంరాజు, యాద�
కేటీదొడ్డి: ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె భవనం నుంచి సొంత భవనాలు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. కేటీదొడ్డి మండలంలో శుక్రవారం రూ.31లక్షలతో నూతనంగా నిర్మించిన మండల వనరు�
మున్సిపల్ చైర్పర్సన్కు అభివృద్ధ్ధిపై అవగాహన లేదు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ టౌన్, అక్టోబర్ 21: కౌన్సిల్ సభ్యులు లేకుండా మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్ ఎజెండా అంశాలు
కరోనా నేపథ్యంలో కొరత ఉన్నా నిధులు మంజూరు వచ్చే ఏడాది మరిన్ని ఇచ్చేందుకు కృషి పశువులకు రోగాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తిమ్మాజిపేట, అక్టోబర్ 21 : నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజి�
పోలీసుల త్యాగాలు మరువలేనివి ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నివాళులర్పించిన కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు మహబూబ్నగర్ మెట్టుగడ్డ, అక్టోబర్ 21 : సమాజానికి మేలు చేసే వారిని ప్రజలు కృతజ్ఞతతో ఎల�
ఉమ్మడి జిల్లాలో పర్యాటకానికి కొత్త రూపు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం ఏర్పాటు వారాంతాల్లో టూరిజం సర్క్యూట్ పరిధి పెంచాలంటున్న సందర్శకులు ఇప్పుడిప్పుడే పట్టు సాధిస్తున్న పాలమూరు ప్రత్యేక దృష్టి సారించి�
న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో ఇండియా అసాధారణ మైలురాయిని అందుకున్నది. ఇవాళ్టి వరకు దేశవ్యాప్తంగా వంద కోట్ల కోవిడ్ టీకా డోసులను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇండియ�
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి జడ్చర్ల, అక్టోబర్ 20 : రామాయణ రచయిత వాల్మీకి మహర్షిని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలోని స
ప్రతి సెంటూ పైర్లతో కళకళలాడాలి రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి శార గట్టు ఎత్తిపోతలతో సస్యశ్యామలం లిఫ్ట్ పనులకు రైతులు సహకరించాలి రైతుల బాగు కోసం కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం అభినందనీయం వ్య