టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలాలి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి సోషల్ మీడియాను వేదిక చేసుకోవాలి దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి తెలంగాణలో.. కేటీదొడ్డి, మల్దకల్, గట్టు సన్నాహక సమావేశాల�
సర్ధ్దార్ వల్లభాయ్ పటేల్కు ఘన నివాళి విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రతిజ్ఞ కోస్గి, అక్టోబర్ 30: సర్ధ్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ప్రజలకు ఆదర్శమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం ప�
నవాబ్పేట, అక్టోబర్ 30 : బీసీలు సంఘటితం కావాలని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అ ధ్యక్షుడు ఎడ్ల బాలవర్ధన్గౌడ్ అన్నారు. మండలకేంద్రంలో శనివారం ఏ ర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడారు. ప్రభు త్వం బీసీ గణన చేపట్ట
విజయ గర్జనకు భారీగా తరలిరావాలి మరో రెండు దశాబ్దాలు అధికారంలో ఉంటాం అలంపూర్ నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే అబ్రహం హాజరైన జెడ్పీ చైర్పర్సన్ సరిత, మాజీ ఎంపీ మంద జగన్నాథం ఉండవెల్లి, అక్టోబర్ 29 : వచ్చే నె�
అభివృద్ధి, సంక్షేమం టీఆర్ఎస్కు రెండు కండ్లు రైతుబంధు, రైతు బీమాతో కొండంత అండ ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పథకాల అమలు రవాణా సదుపాయం మెరుగు కోసం బీటీ రోడ్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్�
50 లీటర్ల బెల్లం పానకాన్ని పారబోసిన ఎక్సైజ్, పోలీస్ అధికారులు కేటీదొడ్డి, అక్టోబర్ 29 : సారా తయారు చేసే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ భనాస్ పటేల్, కేటీదొడ్డి ఎస్సై కురుమయ్య హ�
జిల్లావ్యాప్తంగా 22,546 రిజిస్ట్రేషన్లు ధరణితో రూ.40కోట్ల ఆదాయం : కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, అక్టోబర్ 29 : జిల్లావ్యాప్తంగా ధరణి సేవలను విజయవంతం గా అమలు చేస్తున్నామని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నార
అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి : కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్టౌన్,అక్టోబర్ 28 : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని
రాష్ట్రంలో నీలి విప్లవం మత్స్యకారుల అభ్యున్నతికి చర్యలు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి జూరాల బ్యాక్ వాటర్లో 12.69 లక్షల రొయ్య పిల్లలు విడుదల మక్తల్ రూరల్, అక్టోబర్ 28 : రాష్ట్ర ప్రభుత్వం మత