జిల్లావ్యాప్తంగా 22,546 రిజిస్ట్రేషన్లు ధరణితో రూ.40కోట్ల ఆదాయం : కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, అక్టోబర్ 29 : జిల్లావ్యాప్తంగా ధరణి సేవలను విజయవంతం గా అమలు చేస్తున్నామని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నార
అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి : కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్టౌన్,అక్టోబర్ 28 : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని
రాష్ట్రంలో నీలి విప్లవం మత్స్యకారుల అభ్యున్నతికి చర్యలు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి జూరాల బ్యాక్ వాటర్లో 12.69 లక్షల రొయ్య పిల్లలు విడుదల మక్తల్ రూరల్, అక్టోబర్ 28 : రాష్ట్ర ప్రభుత్వం మత
గతానికి భిన్నంగా సరికొత్త అందాలు చివరి దశకు చేరుకున్న అభివృద్ధి పనులు సెంట్రల్ లైటింగ్తో జిగేల్మంటున్న పట్టణం మంత్రి నిరంజన్రెడ్డి కృషితో ముందడుగు పెబ్బేరు, అక్టోబర్ 28 : నాడు సమస్యలతో సతమతమైన పెబ్
మత్తుకు బానిసైన హై ప్రొఫైల్ యువత గం‘జాయ్’ రవాణాపై ఉక్కుపాదం ముప్పేట దాడి చేస్తున్న ఎక్సైజ్, పోలీసులు ప్రత్యేక బృందాలతో విస్తృతంగా తనిఖీలు పంట సాగు చేస్తున్న ప్రాంతాల గుర్తింపు ఉమ్మడి జిల్లాలో పలు �
కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదు ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ వెల్దండ, అక్టోబర్ 27 : 14ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణకు స్వాతంత్రం తె చ్చిన మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కల్వకుర్తి ఎమ్మెల్యే
భగ్గుమంటున్న ధరలు పెట్రోల్ రూ. 113.10.. డీజీల్ రూ. 106.23 కొండెక్కిన కూరగాయలు అందనంటున్న నిత్యావసరాలు ఆందోళన చెందుతున్న ప్రజలు కేంద్రం సామాన్యుడి నడ్డి విరుస్తున్నది. అసలే కరోనాతో ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున�
మూసాపేట(అడ్డాకుల), అక్టోబర్ 27 : అడ్డాకులతోపాటు కందూరు, శాఖాపూర్ తదితర గ్రామాల్లో బుధవారం నిర్వహించిన కరోనా వ్యాక్సిన్ ప్రత్యేక టీకా పంపిణీ కేంద్రాలను అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించ�
కోయిలకొండ: ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం సహయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పేదల అ
జడ్చర్ల: బాదేపల్లి పత్తి మార్కెట్యార్డులో బుధవారం పత్తి కొనుగోళ్లను మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారం భించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పత్తిని బాగా ఆరబెట్టి, చెత్తా చ�
కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి భక్తులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టాలి భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలి వీసీలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరైన జెడ్పీ చైర్పర్సన్ స్వ�
వరంగల్ సభకు పార్టీ శ్రేణులు సన్నద్ధం ప్రజలను భారీగా తరలించేందుకు నేతల ఏర్పాట్లు నేటి నుంచి నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నేడు నాగర్కర్నూల్, నారాయణపేట, కల్వకుర్తి, కొడంగల్ సభ�
దంపతుల ఆత్మహత్య అనారోగ్య సమస్యలే కారణమంటున్న బంధువులు మహబూబ్నగర్ మెట్టుగడ్డ, అక్టోబర్ 26 : ఆయన చార్టెడ్ అకౌంటెంట్.. నెలకు లక్షల రూపాయల వేతనం.. కూతురు సాఫ్ట్వేర్ ఇంజినీర్.. కొడుకు మూడు నెలల కిందటే పై �
మహబూబ్నగర్ మెట్టుగడ్డ: పాలమూరు పట్టణంలో ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న ఓ కుటుంబం ఎమైందో తెలియదు కానీ ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన చార్టడ్ అకౌంటెంట్ నెలకు లక్షల రూపాయల అదాయం, కూతురు సాప్టవే