భూత్పూర్: ఎవ్వరు ఎన్ని అవంతరాలు సృష్టించినా కరివెన ప్రాజెక్టు పనులను పూర్తి చేసి సాగు నీరందిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం అన్నాసాగర్ గ్రామంలోని తన నివాసంలో ఎమ్మెల్�
దేవరకద్ర రూరల్: పాలమూరు జిల్లాలోని దేవరకద్ర మండలంలో గల మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్సాగర్లో ఆదివారం సాయంకాలం వరకు అందిన సమాచారం మేరకు 31అడుగుల నీటినిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు �
మంత్రి శ్రీనివాస్గౌడ్కు మాతృవియోగం కన్నీరు మున్నీరైన మంత్రి కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు భారీగా హాజరైన నాయకులు, ప్రజాప్రతినిధులు మహబూబ్నగర్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎక్సైజ్, పర్యా�
టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలాలి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి సోషల్ మీడియాను వేదిక చేసుకోవాలి దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి తెలంగాణలో.. కేటీదొడ్డి, మల్దకల్, గట్టు సన్నాహక సమావేశాల�
సర్ధ్దార్ వల్లభాయ్ పటేల్కు ఘన నివాళి విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రతిజ్ఞ కోస్గి, అక్టోబర్ 30: సర్ధ్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ప్రజలకు ఆదర్శమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం ప�
నవాబ్పేట, అక్టోబర్ 30 : బీసీలు సంఘటితం కావాలని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అ ధ్యక్షుడు ఎడ్ల బాలవర్ధన్గౌడ్ అన్నారు. మండలకేంద్రంలో శనివారం ఏ ర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడారు. ప్రభు త్వం బీసీ గణన చేపట్ట
విజయ గర్జనకు భారీగా తరలిరావాలి మరో రెండు దశాబ్దాలు అధికారంలో ఉంటాం అలంపూర్ నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే అబ్రహం హాజరైన జెడ్పీ చైర్పర్సన్ సరిత, మాజీ ఎంపీ మంద జగన్నాథం ఉండవెల్లి, అక్టోబర్ 29 : వచ్చే నె�
అభివృద్ధి, సంక్షేమం టీఆర్ఎస్కు రెండు కండ్లు రైతుబంధు, రైతు బీమాతో కొండంత అండ ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పథకాల అమలు రవాణా సదుపాయం మెరుగు కోసం బీటీ రోడ్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్�
50 లీటర్ల బెల్లం పానకాన్ని పారబోసిన ఎక్సైజ్, పోలీస్ అధికారులు కేటీదొడ్డి, అక్టోబర్ 29 : సారా తయారు చేసే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ భనాస్ పటేల్, కేటీదొడ్డి ఎస్సై కురుమయ్య హ�