నేటి నుంచి పాగుంట వెంకన్న ఉత్సవాలు పది రోజుల పాటు కొనసాగనున్న వేడుకలు సిద్ధం చేసిన ఆలయ కమిటీ జాతరలో వెలుస్తున్న గుడారాలు భక్తులు సమర్పించిన వెండి తొడుగు అలంకరణలో పాగుంట వేంకటేశ్వరస్వామి మూలవిరాట్ అఖి
పాలమూరులో బైక్ల పార్కింగ్కు కష్టాలు బ్యాంకులు, ప్రైవేటు దవాఖానల తీరుతో ఇక్కట్లు పార్కింగ్ సౌకర్యం లేకుండానే నిర్మాణాలు పట్టణవాసుల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు కఠిన చర్యలకు సిద్ధమైన అధికారు�
మహబూబ్నగర్, నవంబర్ 1 : అధికారుల దృష్టికి వచ్చే ప్రతి సమస్యనూ పరిష్కరించాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్�
నవాబ్పేట, నవంబర్ 1 : ఉపాధి హామీ పథకం పనులు పారదర్శకంగా చేపట్టేందు కు పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హా మీ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని డీఆర్డీవో యాదయ్య సూచించారు. 2019- 2020 సంవత్సరం, 2021 జూలై వరకు చేపట్టిన ఉపాధి హ�
రైతులను సంఘటితం చేసేందుకు సమ్మేళనం డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలి అన్నదాతల సంక్షేమానికి ఎన్నో పథకాల అమలు 41 రైతువేదికల్లో ఏకకాలంలో సమావేశం త్వరలో 25 వేల మంది అన్నదాతలతో ఆత్మీయ సమ్మేళనం : వ్యవసాయ శాఖ మంత్�
సంస్థాపూర్ గ్రామస్తులకు అభినందనలు ఏ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు మల్లేపల్లి ఇసుక అక్రమ రవాణా కేసులే అధికం వ్యవసాయ భూముల ధరలు పెరుగుతున్నాయి జూనియర్ సివిల్ జడ్జి రాజేశ్వర్ ఊట్కూర్, అక్టోబర్ 31 : స మాజ�
80శాతం పనులు పూర్తయ్యాక ప్రాజెక్టుపై స్టే ఇవ్వడం సిగ్గు చేటు ఇది ప్రతిపక్షాల కుట్ర కార్యకర్తలు దీన్ని తిప్పికొట్టాలి దేవరకద్ర ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి భూత్పూర్, అక్టోబర్ 31: ఎవరు ఎన్ని అవాంతరాలు
నిలువెత్తు సాక్ష్యంగా నిజాలాపూర్ తెలంగాణ వస్తే ఏమొస్తుందో నిరూపిస్తున్న పల్లె గతంలో 100కు పైగా కుటుంబాల వలస నేడు వలసలు లేని గ్రామం ఉన్న ఊరిలోనే ఉపాధి అవకాశాలు సాగునీటి రాకతో మారిన బతుకు చిత్రం మహబూబ్న�
భూత్పూర్: ఎవ్వరు ఎన్ని అవంతరాలు సృష్టించినా కరివెన ప్రాజెక్టు పనులను పూర్తి చేసి సాగు నీరందిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం అన్నాసాగర్ గ్రామంలోని తన నివాసంలో ఎమ్మెల్�
దేవరకద్ర రూరల్: పాలమూరు జిల్లాలోని దేవరకద్ర మండలంలో గల మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్సాగర్లో ఆదివారం సాయంకాలం వరకు అందిన సమాచారం మేరకు 31అడుగుల నీటినిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు �