కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి భక్తులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టాలి భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలి వీసీలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరైన జెడ్పీ చైర్పర్సన్ స్వ�
వరంగల్ సభకు పార్టీ శ్రేణులు సన్నద్ధం ప్రజలను భారీగా తరలించేందుకు నేతల ఏర్పాట్లు నేటి నుంచి నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నేడు నాగర్కర్నూల్, నారాయణపేట, కల్వకుర్తి, కొడంగల్ సభ�
దంపతుల ఆత్మహత్య అనారోగ్య సమస్యలే కారణమంటున్న బంధువులు మహబూబ్నగర్ మెట్టుగడ్డ, అక్టోబర్ 26 : ఆయన చార్టెడ్ అకౌంటెంట్.. నెలకు లక్షల రూపాయల వేతనం.. కూతురు సాఫ్ట్వేర్ ఇంజినీర్.. కొడుకు మూడు నెలల కిందటే పై �
మహబూబ్నగర్ మెట్టుగడ్డ: పాలమూరు పట్టణంలో ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న ఓ కుటుంబం ఎమైందో తెలియదు కానీ ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన చార్టడ్ అకౌంటెంట్ నెలకు లక్షల రూపాయల అదాయం, కూతురు సాప్టవే
మూసాపేట: టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో సోమావారం నిర్వహించిన రాష్ట్ర ప్రతినిధుల సభలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో పాటు, దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంతో పాటు, అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్, చిన�
పాలమూరు ఎంపీగా స్వరాష్ట్రం సాధించి.. ఎన్నో ఆటుపోట్లను తట్టుకున్న ఉద్యమ పార్టీ పాలమూరులో తెలంగాణ వాదం లేదన్న సమైక్యవాదులు 2009లో ఎంపీగా ఉద్యమ నేత కేసీఆర్ పాలమూరు కరువు తీర్చి.. బంగారు తెలంగాణకు కృషి చేసి అన
ఆర్డీఎస్ ప్రక్షాళన కోసం కేసీఆర్ పాదయాత్రతుమ్మిళ్ల లిఫ్ట్కు అంకురార్పణ అప్పుడే..రూ.763 కోట్లతో తుమ్మిళ్ల లిఫ్ట్, మూడు రిజర్వాయర్లు మంజూరు వడ్డేపల్లి, అక్టోబర్ 24: ‘అన్ని ఉండి అల్లుడినోట్లో శని’ అనే మాద�
దేవరకద్ర రూరల్: పాలమూరు జిల్లాలోని దేవరకద్ర మండలంలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు అయిన కోయిల్ సాగర్లో ఆదివారం సాయంకాలం వరకు అందిన సమాచారం మేరకు 31.7 అడుగుల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెల�
గుట్కా, మత్తు పదార్థాలు విక్రయిస్తే సహించం : ఎస్పీ వెంకటేశ్వర్లు మహబూబ్నగర్, అక్టోబర్ 23 : ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే నిషేధిత గుట్కా, మత్తు పదార్థాలు విక్రయిస్తే సహించమని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నా
కందూరు చోళుల రాజధానిగా ఆనవాళ్లు.. ఆనాటి చరిత్రకు ఇక్కడి శిల్పాలే సజీవ సాక్ష్యం చారిత్రక శిల్పాలను పరిరక్షించుకోవాలి మహబూబ్నగర్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ జిల్లా కోడూరుకు వెయ
కనీవినీ ఎరుగని రీతిలో విజయ గర్జన జరగాలి వరంగల్ జన సంద్రాన్ని తలపించాలి ప్రతి గ్రామం నుంచి ఓ బస్సు రావాలి గ్రామ కమిటీలు ప్రత్యేక బాధ్యత వహించాలి పార్టీ శ్రేణులకు అండగా ఉండాలి టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ�
తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు హాస్టళ్లకు వచ్చేలా చూడాలి : కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, అక్టోబర్ 22 : వసతిగృహాల శుభ్రతపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు.