వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, నవంబర్ 6 : అంగన్వాడీ కేంద్రాల తనిఖీకి ప్రత్యేక బృందాల ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్య�
ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలి సమస్యలు రాకుండా పరిశీలించుకోవాలి పాలమూరు ఓటరు జాబితా పరిశీలకుడు చంపాలాల్ మహబూబ్నగర్, నవంబర్ 6 : ఓటరు జా బితాల్లో ఎవరి పేర్లు తప్పులు లేకుండా పూర్తిస్థాయిలో సవరించుకుం�
గద్వాల జిల్లా దవాఖాన పడకల స్థాయి పెంపు 100 నుంచి 300 పడకలకు అప్గ్రేడ్ ప్రజలకు అందుబాటులో మరింత మెరుగైన వైద్యం గద్వాల, నవంబర్ 6 : రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో ఏరియా దవాఖానలను జిల్లా ఆసుపత్రులుగా మార్చేంద�
పేదోడి ఆపిల్తో ఐస్క్రీం తయారీ పండ్లను సేకరించి.. గుజ్జును తీసి.. రియల్ సీతాఫల్ పేరిట స్కూప్స్ విక్రయం పాలమూరు పండ్లకు భారీగా డిమాండ్ ఎందరికో ఉపాధి అవకాశాలు నవాబ్పేట ప్రాసెసింగ్ సెంటర్తో మారిన ద
ఉమ్మడి జిల్లాలో ధాన్యం సేకరణ షురూ..దేవరకద్రలో ప్రారంభించిన ఎమ్మెల్యే ఆలనేడు నర్వలో ఎమ్మెల్యే చిట్టెం చేతుల మీదుగా..కష్టకాలంలోనూ అన్నదాతకు ప్రభుత్వం అండమహబూబ్నగర్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :
జడ్చర్ల, నవంబర్ 5 : బాదేపల్లి పత్తి మార్కెట్యార్డు రోడ్డును శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్యకార్యద ర్శి రఘునందన్రావు పరిశీలించారు. పత్తి మార్కెట్యార్డుతోపాటు రోడ్డు నిర్మాణానికి 2007లో విజయకుమార్�
విద్యార్థులకు అభినందనలు మహబూబ్నగర్ టౌన్, నవంబర్ 5 : నీట్ (యూజీ)-2021 పరీక్ష ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని రిషి మెడికల్ అ కాడమీ విద్యార్థులు సత్తాచాటిన విషయం తెలిసిందే. పి. కౌషిక్-594, బి.సుమోధ-569, కె.సాయివైష్�
అదనపు కలెక్టర్ శ్రీహర్షగద్వాల, నవంబర్ 5 : విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే షెడ్యూల్డ్ కులాల వారికి అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం వరం లాంటిదని దీనిని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్�
వీపనగండ్ల, నవంబర్ 5 : గంగమ్మ జాతరను పురస్కరించుకొని మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర క్రి కెట్ టోర్నమెంట్ను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గు రువారం ప్రారంభించారు. టోర్నమెంట్లో మొత్తం 80 టీ మ�
వనపర్తి, నవంబర్ 5 : ఆజాదీ కా అమృత్ మహోత్సవం లో భాగంగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథార్టీ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రా
దేవరకద్ర రూరల్, నవంబర్ 5 : వానకాలం సీజన్లో సాగైన ధాన్యం కోసం ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొంటుందని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు