జడ్చర్ల, నవంబర్ 8 : కేంద్రం ధాన్యం కొనుగోలు చే యబోమని తేల్చి చెబుతున్నదని.. అందుకు యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రైతులకు ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి సూచించారు. సోమవారం మండలం�
మద్యం షాపులు | వ్యాపారంలో ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుక కోసమే దేశంలో ఎక్కడా లేనివిధంగా వైన్ షాపులలో సీఎం రిజర్వేషన్లు కల్పించారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస�
కోతమిషన్లకు భలే డిమాండ్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మద్దతు ధర కల్పించడంతో హర్షం ఊట్కూర్, నవంబర్ 7: మండల వ్యాప్తంగా వరికోతలు ముమ్మరమయ్యాయి. మరో మూడువారాల్లో వరి కోతలు పూర్తవుతాయని వ్యవసాయశాఖ అధికారులు భ
సకల సౌకర్యాలతో వైకుంఠధామాలు గ్రామాల్లో తీరిన శ్మశాన వాటికల సమస్య ఇక ప్రశాంతంగా చివరి ప్రస్థానం జోగుళాంబ గద్వాల జిల్లాలో వందశాతం నిర్మాణాలు చనిపోతే ఆరడుగుల జాగలేని దుస్థితి..ఎక్కడ ఖననం చేయాలో తెలియని ప�
5న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు రేపు అలంకరణోత్సవం.. 11న ఉద్దాలు 22 వరకు స్వామివారి కార్యక్రమాలు భారీగా హాజరు కానున్న భక్తులు జాతరలో సీకులకు భారీ డిమాండ్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు మహబూబ్నగర్, నవంబర్ 7 (నమస్తే త�
కొనసాగుతున్న ఓటరు నమోదు కార్యక్రమం తప్పొప్పులు సరిచేసుకోవాలి : అధికారులు 30వ తేదీ వరకు గడువు ఊట్కూర్, నవంబర్ 7: అర్హులైన యువతీ యువకులు ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని తాసిల్దార్ తిరుపతయ్య సూచించారు. �
త్వరలోనే లబ్ధిదారులకు డబుల్బెడ్రూం ఇండ్లు కేటాయిస్తాం : జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్లటౌన్, నవంబర్ 7 : డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని జడ్చర్ల ఎమ్మె ల్యే
భూత్పూర్, నవంబర్ 7 : అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తాసిల్దార్ చెన్నకిష్టన్న కోరారు. ఆదివారం మున్సిపాలిటీలోని ప్రాథమిక పాఠశాలలో ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ ఓటరు న�
వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, నవంబర్ 6 : అంగన్వాడీ కేంద్రాల తనిఖీకి ప్రత్యేక బృందాల ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్య�
ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలి సమస్యలు రాకుండా పరిశీలించుకోవాలి పాలమూరు ఓటరు జాబితా పరిశీలకుడు చంపాలాల్ మహబూబ్నగర్, నవంబర్ 6 : ఓటరు జా బితాల్లో ఎవరి పేర్లు తప్పులు లేకుండా పూర్తిస్థాయిలో సవరించుకుం�