మూసాపేట: టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో సోమావారం నిర్వహించిన రాష్ట్ర ప్రతినిధుల సభలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో పాటు, దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంతో పాటు, అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్, చిన�
పాలమూరు ఎంపీగా స్వరాష్ట్రం సాధించి.. ఎన్నో ఆటుపోట్లను తట్టుకున్న ఉద్యమ పార్టీ పాలమూరులో తెలంగాణ వాదం లేదన్న సమైక్యవాదులు 2009లో ఎంపీగా ఉద్యమ నేత కేసీఆర్ పాలమూరు కరువు తీర్చి.. బంగారు తెలంగాణకు కృషి చేసి అన
ఆర్డీఎస్ ప్రక్షాళన కోసం కేసీఆర్ పాదయాత్రతుమ్మిళ్ల లిఫ్ట్కు అంకురార్పణ అప్పుడే..రూ.763 కోట్లతో తుమ్మిళ్ల లిఫ్ట్, మూడు రిజర్వాయర్లు మంజూరు వడ్డేపల్లి, అక్టోబర్ 24: ‘అన్ని ఉండి అల్లుడినోట్లో శని’ అనే మాద�
దేవరకద్ర రూరల్: పాలమూరు జిల్లాలోని దేవరకద్ర మండలంలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు అయిన కోయిల్ సాగర్లో ఆదివారం సాయంకాలం వరకు అందిన సమాచారం మేరకు 31.7 అడుగుల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెల�
గుట్కా, మత్తు పదార్థాలు విక్రయిస్తే సహించం : ఎస్పీ వెంకటేశ్వర్లు మహబూబ్నగర్, అక్టోబర్ 23 : ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే నిషేధిత గుట్కా, మత్తు పదార్థాలు విక్రయిస్తే సహించమని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నా
కందూరు చోళుల రాజధానిగా ఆనవాళ్లు.. ఆనాటి చరిత్రకు ఇక్కడి శిల్పాలే సజీవ సాక్ష్యం చారిత్రక శిల్పాలను పరిరక్షించుకోవాలి మహబూబ్నగర్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ జిల్లా కోడూరుకు వెయ
కనీవినీ ఎరుగని రీతిలో విజయ గర్జన జరగాలి వరంగల్ జన సంద్రాన్ని తలపించాలి ప్రతి గ్రామం నుంచి ఓ బస్సు రావాలి గ్రామ కమిటీలు ప్రత్యేక బాధ్యత వహించాలి పార్టీ శ్రేణులకు అండగా ఉండాలి టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ�
తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు హాస్టళ్లకు వచ్చేలా చూడాలి : కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, అక్టోబర్ 22 : వసతిగృహాల శుభ్రతపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు.
మూడ్రోజులుగా కొనసాగుతున్న లెక్కింపు మరో నాలుగు రోజుల్లో పూర్తి 750 సీసీ కెమెరాల ఏర్పాటు నాలుగు బ్లాకులుగా అటవీ ప్రాంతం విభజన నాగర్కర్నూల్ జిల్లా అటవీ శాఖ అధికారి కిష్టగౌడ్ అచ్చంపేట రూరల్, అక్టోబర్ 22
జోన్ ఏర్పాటుకు గానూ టీఎస్ఐఐసీకి భూమి అప్పగింత పెరగనున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ఊతం అభివృద్ధి చెందనున్న రవాణా రంగం పత్రాలు అందజేసిన మంత్రులు శ్రీనివాస్గౌడ్, జగదీశ్ రెడ్డి
ఒకే రోజు.. తొమ్మిది నియోజకవర్గాల సమావేశాలు హాజరుకానున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మహబూబ్నగర్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ఈ నెల 25వ తేదీన జరగనున్న ప్లీనరీ, వచ్చే నెల 15న వరంగల్లో
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన మహబూబ్నగర్టౌన్, అక్టోబర్ 22 : మహబూబ్నగర్ను సుందర పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎక�