తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు హాస్టళ్లకు వచ్చేలా చూడాలి : కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, అక్టోబర్ 22 : వసతిగృహాల శుభ్రతపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు.
మూడ్రోజులుగా కొనసాగుతున్న లెక్కింపు మరో నాలుగు రోజుల్లో పూర్తి 750 సీసీ కెమెరాల ఏర్పాటు నాలుగు బ్లాకులుగా అటవీ ప్రాంతం విభజన నాగర్కర్నూల్ జిల్లా అటవీ శాఖ అధికారి కిష్టగౌడ్ అచ్చంపేట రూరల్, అక్టోబర్ 22
జోన్ ఏర్పాటుకు గానూ టీఎస్ఐఐసీకి భూమి అప్పగింత పెరగనున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ఊతం అభివృద్ధి చెందనున్న రవాణా రంగం పత్రాలు అందజేసిన మంత్రులు శ్రీనివాస్గౌడ్, జగదీశ్ రెడ్డి
ఒకే రోజు.. తొమ్మిది నియోజకవర్గాల సమావేశాలు హాజరుకానున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మహబూబ్నగర్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ఈ నెల 25వ తేదీన జరగనున్న ప్లీనరీ, వచ్చే నెల 15న వరంగల్లో
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన మహబూబ్నగర్టౌన్, అక్టోబర్ 22 : మహబూబ్నగర్ను సుందర పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎక�
సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి ప్రైవేటీకరణ రూపంలో ముంచుకొస్తున్న ముప్పు సంస్కరణల పేరుతో కేంద్రం ఉరితీతకు రంగం విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సీమాంధ్ర పాలనలో తీగలపై బట్టలారేసే పరిస్థితి ఎక్సైజ్
మహబూబ్నగర్ టౌన్: సుందర పట్టణంగా మహబూబ్నగర్ను అన్ని విధాల తీర్చిదిద్దుతామని రాష్ట్ర అబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డా.వీ.శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎనుగొండ 5వ వార్డులో రూ.1
మంత్రి జగదీష్రెడ్డి | సీఎం కేసీఆర్ విద్యుత్ కార్మికుల పక్షపాతి. అడగకుండానే విద్యుత్ కార్మికులకు వరాలు ఇచ్చిన మహానేత అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు.
మూసాపేట: మండలంలోని చక్రాపూర్ గ్రామంలోని రెండు అంగన్వాడి కేంద్రాలను హెచ్బీఎల్ ఫవర్ సిస్టమ్స్ సంస్థ యజమాన్యం దత్తత తీసుకున్నది. శుక్రవారం ఆ పరిశ్రమ సీఎస్ఆర్ కో-ఆర్డినేటర్ విజయలక్ష్మి, కృష్ణంరాజు, యాద�
కేటీదొడ్డి: ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె భవనం నుంచి సొంత భవనాలు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. కేటీదొడ్డి మండలంలో శుక్రవారం రూ.31లక్షలతో నూతనంగా నిర్మించిన మండల వనరు�