ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పాలమూరులో వైభవంగా దసరా ఉత్సవాలు రాంమందిర్చౌరస్తా నుంచి జెడ్పీ వరకు ధ్వజస్తంభ శోభాయాత్ర వేడుకలకు హాజరైన కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధు�
విగ్రహావిష్కరణలో విప్ గువ్వల, ఎంపీ రాములు లింగాల/వంగూరు, అక్టోబర్ 14 : దేశ ప్రజలందరికీ అంబేద్కర్ ఆదర్శప్రాయుడ ని, ఆయన ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నట్లు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్
ధరణికి 20,172 దరఖాస్తులు 18,850 సమస్యలకు పరిష్కారం తాజాగా మహబూబ్నగర్ కలెక్టరేట్లో మీ సేవ కేంద్రం వినతుల పరిష్కారంపై అధికారుల ప్రత్యేక దృష్టి భూ సమస్యలకు చెక్ పెట్టేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ధరణి �
ఘనంగా సద్దుల బతుకమ్మ సందడిగా మహబూబ్నగర్ మినీ ట్యాంక్ బండ్ వెలుగులు నింపిన లేజర్షో అధికారికంగా సద్దుల బతుకమ్మ.. హాజరైన ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ భారీగా తరలివచ్చిన మహిళలు ‘ఒక్కేస�
మూసాపేట: ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రతి గుండె నిండా కారు గర్తు.. ముఖ్యమంత్రి కేసీఆర్ సారె ఎండాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మూసాపేట ఆదర్శ మహిళా సెంటర్లో బుధవారం మండలంలోని ఆయా గ్రామాల�
తెలంగాణ ఏర్పడ్డాకే తాగు, సాగు నీరు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల ప్రభుత్వాలు సరితూగగలవా.. రాయిచూరు ఎమ్మెల్యే కూడా మన రాష్ట్రంలో కలుస్తమంటున్నడు పెద్ద మునగాలచేడ్లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్�
పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్ జాగ్రత్తలపై ప్రజలకు అవగహన మహబూబ్నగర్ టౌన్, అక్టోబర్ 12 : సీజనల్ వ్యాధులపై మున్సిపల్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా రాష్ట్ర మున్సి
మండలంలో 18,956 మంది లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు ఊట్కూర్, అక్టోబర్ 12 : ఆడపడుచులకు బతుకమ్మ చీరెల పంపిణీ ప్రారంభంతో రంగురంగుల సారెలు అందుకుంటున్నారు. ప్రభుత్వం చీరెలు పంచడంతో మహిళలు ఆనందంతో స్�
ఆత్మకూరు, అక్టోబర్ 12 : జూరాల ప్రాజెక్టుకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. ఎగువ నుంచి 1,02,900 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. మంగళవారం రాత్రి 16 గేట్లెత్తి 65,232 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నెట్టెంపా�
బాలానగర్: తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని హోంమంత్రి మహ్మద్అలీ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మజీద్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం విద్య�
బాలానగర్: ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మరని, సరైన సమయంలో వారికి ప్రజలే బుద్ది చెబుతారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబా ద్లోని తెలంగాణ భవన్లో మండలంలోని నేరళ్లపల్ల
మామిడికి మహర్దశ భౌగోళిక సూచి కోసం ప్రయత్నాలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం కొనసాగుతున్న మ్యాంగో క్లస్టర్ ఏర్పాటు ప్రక్రియ మహబూబ్నగర్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొల్లాపూర్ మ�