బాలానగర్: రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన అన్ని పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నా
గ్రీన్ ఇండియా చాలెంజ్ | దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జమ్మి మొక్కను నాటారు. తన పుట్టినరోజును పురస్కరించుకొని జిల్లా భూత్పూర్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శివాలయ ఆవరణలో జమ్మ�
గిఫ్టులు, బొకేలు, శాలువాలు తేవద్దు మొక్కలు తీసుకురండి, సాయం చేయండి బర్త్డే సందర్భంగా అభిమానులకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచన నేడు అన్నాసాగర్లో మెగా హెల్త్ క్యాంపు మహబూబ్నగర్, సెప్టెంబర్ 29
కలెక్టర్ వెంకట్రావు డీటీడీవో కార్యాలయం తనిఖీ మహబూబ్నగర్, సెప్టెంబర్ 29 : అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. బుదవారం జిల్లా కేంద్�
రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి యార రేణుక మహబూబ్నగర్, సెప్టెంబర్ 29 : అత్యధికంగా ప్రజలు న్యాయంకోసం గ్రామాల నుంచి కోర్టుకు రాలేకపోతున్న దృష్ట్యా గ్రామస్థాయిలోనే సమస్యలను పరిష్కరించ�
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి టీఆర్ఎస్లో పలువురు చేరిక బాలానగర్, సెప్టెంబర్ 29 : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో టీఆర్ఎస్కే ప్రజాదరణ లభిస్తున్నదని జ�
వేధిస్తే జైలు జీవితమే శరణ్యం.. ఏడేండ్లు లేదా జీవిత ఖైదు విధించే అవకాశం చట్టంపై అవగాహన లేని యువత వరుస సంఘటనలతో బలవుతున్న చిన్నారులు వేధిస్తే జైలు జీవితమే శరణ్యం.. ఏడేండ్లు లేదా జీవిత ఖైదు విధించే అవకాశం చట�
పాలమూరులో భారీ వర్షం పారిన వాగులు, నిండిన చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్న దుందుభీ వాగు మారుమూల గ్రామాలకు నిలిచిన రాకపోకలు పలు చోట్ల దెబ్బతిన్న పంటలు గులాబ్ తుఫాన్ ప్రభావంతో జోరు వాన పడింది. సోమవారం అర్
వరి వద్దు.. లాభదాయక పంటలే ముద్దు.. నేటితో రైతు అవగాహన కార్యక్రమాలు ముగింపు మహబూబ్నగర్, సెప్టెంబర్ 28 : ఎవరు ఎంత శ్రమించినా.. ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రతి వ్యాపారంలోనూ పెట్టుబడి పోను రాబడిని �
రానున్న రోజుల్లో వ్యవసాయానికి మంచి రోజులు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి పాన్గల్, సెప్టెంబర్ 28 : వ్యవసాయరంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, రైతును రాజు చేయడమే ప్ర
దేవరకద్ర రూరల్: పాలమూరు జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు, దేవరకద్ర మండలంలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్ సాగర్కు మంగళవారం ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టుకు 2వేల క్యూసెక్కుల నీరు చేరు�
ఎన్జీటీ పర్యటన సైతం విజయవంతం సీఎం ఢిల్లీ పర్యటనతో పనుల్లో వేగం! కేంద్ర జలశక్తి మంత్రి భేటీతో తుది అనుమతులకు అవకాశం పర్మిషన్ రాగానే కాలువల తవ్వకాలకు టెండర్లు ఏడాదిలోగా సాగునీరు ఇచ్చేందుకు ప్రయత్నాలు మ�
మహబూబ్నగర్, సెప్టెంబర్ 27 : పాలమూరు జిల్లా పర్యాటక కేంద్రాలకు నిలయంగా మారిందని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం జిల్లాకేంద్రం సమీపంలోని కేసీఆర్ ఏకో అర్బన్ పార్కులో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్న�