Mahabubnagar | మహబూబ్నగర్, హన్వాడ, కోస్గి వరకు జాతీయ రహదారి నిర్మాణానికి తక్షణమే టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ కోసం ఈ నెల 28న రూ. 704 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర
చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు 45 రోజుల్లో పూర్తి చేయాలిప్రణాళిక రూపొందించుకోవాలినిత్యం పనుల వివరాలు తెలపాలిసీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్నడిగడ్డను సస్యశ్యామలం చేశాంఇతర రాష్ర్టాల నుంచి వ�
పదవి కాదు.. టీఆర్ఎస్ శ్రేయస్సే లక్ష్యంసీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధిమంత్రి సింగిరెడ్డి సూచనలు తీసుకుంటాఇంటర్వ్యూలో టీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్వనపర్తి, జనవరి 28 (నమస్తే తెలంగా ణ) : �
ఎందరినో ఉన్నత చదువుల వైపు మళ్లించిన సరస్వతీ నిలయంఇక్కడి ఆంగ్ల మాధ్యమం సీట్లకు డిమాండ్కార్పొరేట్ను తలదన్నేలా విద్యాబోధనప్రైవేటు స్కూళ్లను వదిలి వస్తున్న విద్యార్థులుతొమ్మిదేండ్లుగా పెరుగుతున్న స�
మిడ్జిల్, జనవరి 28 : ప్రజా సంక్షేమ మే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వే స్తున్నదని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అ ధ్యక్షుడు డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. శు క్రవారం మండలంలోని రాణిపేట మైస మ్మ ఆలయం ఆవరణలో ఏర్ప
ఆరోగ్యప్రదాత సీఎం కేసీఆర్పేదల సంక్షేమానికి పెద్దపీటజడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిజడ్చర్ల, జనవరి 28 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష
భారీగా బయలుదేరుతున్న లారీల దండుడస్ట్తో ప్రమాదాలకు గురవుతున్న స్థానికులుగతంలో 10మంది మృతి, అనేక మందికి గాయాలునిబంధనల మేరకు లారీలను అడ్డుకున్న పోలీసులుబీజేపీ నేతలు ధర్నాకు దిగి దౌర్జన్యంమహబూబ్నగర్ �
ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు మొగ్గు చూపాలిమరుగుదొడ్లు వందశాతం పూర్తి చేయాలిఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డివివిధ అంశాలపై సమావేశంనారాయణపేట టౌన్, జనవరి 28 : రైతులు ఆరుతడి, వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపేలా అవగ�
నారాయణపేట, జనవరి 28 : కర్ణాటక నుంచి బూడిద లోడ్తో వస్తున్న లారీలను నిలిపి పేట ఎమ్మెల్యే రాజేం దర్రెడ్డి డబ్బులు డిమాండ్ చేశారంటూ ఓ ప్రైవేట్ న్యూస్ యాప్లో తప్పుడు వీడియో అప్లోడ్ చేసిన వ్యవహారంపై స్థ
కోస్గి, జనవరి 28 : టీపీసీసీ అ ధ్యక్షుడు రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొడంగల్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని అడిగిన సవాల్ను మా నాయకుడు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి స్వీ కరించారని జెడ్పీటీసీ ప�
అట్రాసిటీ కేసుల్లో తక్షణ చర్యలు తీసుకోవాలి నిందితులు తప్పించుకోవడానికి వీల్లేదు ఎస్టీల సమస్యలను సుమోటోగా స్వీకరించాలి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, జనవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతిన
జడ్చర్ల, జనవరి 27 : బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధరలు తగ్గాయి. మంగళవారం క్వింటా రూ.7,232 ధర పలకగా గురువారం రూ.6,863 ధర వ చ్చింది. దాదాపు రూ.369 తగ్గింది. గురువారం బాదేపల్లి వ్యవసాయ మార్కెట్కు వే రుశనగ పెద్ద ఎ�
నేడు ఆర్డీఎస్ ఆనకట్టను సందర్శించనున్న కేఆర్ఎంబీ అయిజ/ధరూరు, జనవరి 27 : కృష్ణానది పరీవాహక ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా కేఆర్ఎంబీ సభ్యుల బృందం జిల్లాలో పర్యటిస్తున్నది. కృష్ణా మేనేజ్మెంట్ బోర్డు సభ్య