Crime news | అక్రమంగా తరలిస్తున్న రేషన్ (పీడీఎస్) బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
ఎస్ఐ భగవంత్ రెడ్డి కథనం మేరకు.. జిల్లాలోని దేవరకద్ర మండలం గోప్లపూర్ స్టేజీ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు.
MLA Lakshma reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు.
హన్వాడ మండలంలో ఏర్పాటుకు చర్యలు రైతులందరూ సహకారం అందించాలి అన్నదాతను ఉన్నతస్థాయికి చేర్చుతాం అభివృద్ధికి కంకణబద్ధులు కావాలి పాలమూరును ప్రగతి పథాన నిలుపుతాం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ
నల్లమలలో 60 బృందాలుగా కొనసాగుతున్న సర్వే 24 సెక్షన్లు, 141 బీట్లుగా విభజించి కౌంటింగ్ 7 వరకు కార్యక్రమం : ఎఫ్డీవో రోహిత్రెడ్డి అచ్చంపేట, ఫిబ్రవరి 1 : దేశవ్యాప్తంగా నాలుగేండ్ల్లకోసారి జంతువుల గణనను అటవీశాఖ చ�
ఉమ్మడి జిల్లాకు నిరాశ మిగిల్చిన కేంద్ర బడ్జెట్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు మొండిచేయి విద్య, వైద్య రంగానికి దక్కని ప్రాధాన్యం రైల్వేలకు కేటాయింపుల్లేవు పసలేని పద్దుపై భగ్గుమన్న ప్రజలు కేంద్ర బడ్�
ఐదో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న అలంపూర్ ఆలయం రాష్ట్రంలో ప్రముఖ క్షేత్రంగా.. నేటి నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం వివిధ ప్రాంతాల నుంచి రానున్న భక్తులు అలంపూర్, ఫిబ్రవరి 1 : శక్తికి ప్రతిరూపం.. జో �
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దళితవాడల్లో ప్రజల స్థితిగతులపై ఆరా మూసాపేట(అడ్డాకుల), ఫిబ్రవరి 1: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70ఏండ్లు దాటినా నేటికీ దళితులు పేదరికంలో ఉన్నారని, వారి అభ్యున్నతే ధ�
Minister Srinivas goud | మహబూబ్ నగర్ పట్టణాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్ సెక్యూలర్ ప్రభుత్వం హైదరాబాద్ తరహాలో పాలమూరు అభివృద్ధి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పాలమూరులో భక్తిశ్రద్ధలతో అబ్దుల్ ఖాదర్ దర్గా గంధోత్సవం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన మంత�
సమన్వయంతో పార్టీని మరింత బలోపేతం చేస్తాం అధ్యక్ష పదవితో సీఎం కేసీఆర్ నా బాధ్యతను మరింత పెంచారు టీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, విప్ గువ్వల బాలరాజు ‘జిల్లాలే టీఆర్ఎస్ తిరుగులేని శక్తి�
ఘనంగా ఊర్కొండపేట ఉత్సవాలు ఊర్కొండ, జనవరి 30 : ఊర్కొండపేట గ్రామంలోని శ్రీ అభయాంజనేయస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆదివారం రెండో రోజుకు చేరాయి. రాత్రి 8 గంటలకు స్వామి గజ వాహనంపై ఊరేగారు. వివిధ ప్రాంతాల నుంచి భక్త
అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మహాత్మాగాంధీజీకి ఘన నివాళి మహబూబ్నగర్, జనవరి 30 : మహనీయు ల ఆశయాలను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. అమరవీరుల సంస్మ�