తెలంగాణ సర్కార్ రైతు సంక్షేమ ప్రభుత్వమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత అన్నదా
సేవాదృక్పథం కలిగిన మంచి నేత ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కొనియాడారు. ఓ వైపు ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి, మరోవైపు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున�
కాంగ్రెస్ పాలనలో చిన్న డబ్బా ఇండ్లు ఇచ్చేవారని.., వాటి కోసం పేదలను అనేక తిప్పలు పెట్టేవారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పేదవాడి ఇల్లు ఆత్మగౌరవంతో ఉండాలన్నదే తమ అభిమతమన్నారు.
మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయడమే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ మహబూబ్నగర్, బాదేపల్లి, భూత్పూర్
పచ్చని తోరణాలు.. మంగళవాయిద్యాలు.. వేద పండితుల మంత్రోచ్ఛరణలు.. భ క్తుల గోవింద నామస్మరణల మధ్య శ్రీవారి కల్యాణం కమనీయంగా జరిగింది. మండలంలోని ఉత్తనూరు గ్రా మంలో కొలువైన ధన్వంతరి వేంకటేశ్వర స్వామి బ్ర హ్మోత్సవ
ఓ వైపు శాసనసభ్యుడిగా.. మరోవైపు ప్రజాసేవలో.. ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచుతాం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఘనంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు కార్యకర్తల మధ్య భారీ కేక
ఓ వైపు ఎమ్మెల్యేగా.. మరోవైపు ప్రజాసేవ చేస్తూ.. ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఘనంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు జడ్చర్ల టౌన్, ఫిబ్రవరి 3 : సేవాదృక్పథం కలిగిన మంచి నేత ఎమ్మెల్యే లక
విద్యా రంగానికి చేయూతనిస్తూ తన ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలన్న నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆశయం అంకురార్పన కానున్నది.
టీఆర్ఎస్ ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నా రు. మండలంలోని రాచాల చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం కల్యాణమండపం న�
జడ్చర్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి పార్టీలో చేరిన యూత్ కాంగ్రెస్ నాయకులు జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 2: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే పలు పార్టీల న�
గంగాపూర్ క్షేత్రంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలి : ఆలయ కమిటీ వనపర్తి, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పెం డింగ్ పనుల్లో వేగం పెంచాలని వ్యవసా