ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి బాలానగర్, ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ దేశభక్తి స్ఫూర్తి దాయకమని, ఆయన అడుగుజాడల్లో నడుద్దామని గిరిజన రాష్ట్ర నాయకుడు లక్ష్మణ్నాయక్ అన్నారు. మండలంలోని కేతిరెడ్డిపల్లిలో శనివా
తెలంగాణ అభివృద్ధిప్రదాత సీఎం కేసీఆర్ అని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గురువారం కుచ్చర్కల్లో వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు.
పాలమూరు అభివృద్ధిని ఎవరూ ఆపలేరని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని కేసీఆర్ అర్
రాష్ట్ర వ్యా ప్తంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జ రుపుతుంటే ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టడం సిగ్గుచేటని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
ఇచ్చిన మాట తప్పని మహా నేత హామీ మేరకు నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు మెడికల్ కళాశాల ఏర్పాటు పాలమూరు బస్తీబాటలో సీఎం కేసీఆర్ హామీలకు నిజరూపం మహబూబ్నగర్, ఫిబ్రవరి 16 (నమస్
మంత్రి నిరంజన్రెడ్డి నాగర్కర్నూల్, ఫిబ్రవరి 16: కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో ఆశ కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం నాగర్కర్నూల్ క్యాంపు కార్యాలయంల
గద్వాల రూరల్, ఫిబ్రవరి16: తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ జీవితం ప్రజా సేవకే అంకితమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పు�
ప్లాస్టిక్ కవర్ల స్థానంలో బయో తొట్టీలు వాడాలి కేటీదొడ్డి మండలం నుంచి మొదలుపెడదాం సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ ఉమ్మడి జిల్లాలో పర్యటన గద్వాల, ఫిబ్రవరి 16 : నర్సరీల్లో ప్లాస్టిక్ కవర్లకు బ దులు బయోతొట�
త్వరలో 18 వసతి గదులు ప్రారంభిస్తాం క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ శ్రీవారి వనం, ఉచిత అన్నదానం ప్రారంభం మహబూబ్నగర్, ఫిబ్రవరి 16 : ఎంతో చరిత్ర ఉన్న మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయా న్ని త
మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి, ఫిబ్రవరి 16: పట్టణంలోని తాళ్ల చెరువు సుందరీకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. �
మన ఊరు-మన బడి’లో ఎన్నారైలు, పూర్వ విద్యార్థులు పాలుపంచుకోవాలి శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను తొలగించాలి ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంతో అందనున్న బోధన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధికారులు, ప