జిల్లా కేంద్రానికి సమీపంలో కొలువైన లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండవుగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామికి హనుమ వాహన సేవా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అల
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ము ఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా మం�
కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం ఆయన నిఘంటువులను పంపిణీ చేశారు. తాను చద
మరికొద్ది గంటల్లో జరగాల్సిన వివాహం ఆగిపోయింది. కా రులో వెళ్తున్న పెండ్లి కొడుకు రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. అత డు వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. మహబూబ్నగర్ జిల్లా నక�
అబద్ధపు మాటలు, అసత్యప్రచారాలు చేస్తున్న బీజేపీ.. బడా జూటా పార్టీ అని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలో రైతువేదిక భవనాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావ
దామరగిద్ద మండలంలోని పలు గ్రా మాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందకు సీడీపీ నిధు లు మంజూరు కాగా, అం దుకు సంబంధించిన మంజూరు పత్రాలను పేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి పంపిణీ చేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యా
పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని పులిమామిడి గ్రామాని కి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వా రా మంజూరైన చెక
తెలంగాణ తిరుప తి, కలియుగ వైకుంఠం, కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మన్యంకొండ దేవస్థానం బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మన్యంకొండ వెంకన్న�
రాష్ర్టాలకు సమదృష్టితో న్యాయం చేయాలనే ఉద్దేశమే కేంద్రంలో కనిపించడం లేదని, అందుకే పీఎం మోడీకి రామానుజాచార్యులు కలలో వచ్చి అన్ని రాష్ర్టాలను సమదృష్టితో చూడాలని ఉపదేశం చేస్తే బాగుండేదని ఐటీ, పరిశ్రమల శాఖ
తెలంగాణ సర్కార్ రైతు సంక్షేమ ప్రభుత్వమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత అన్నదా
సేవాదృక్పథం కలిగిన మంచి నేత ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కొనియాడారు. ఓ వైపు ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి, మరోవైపు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున�
కాంగ్రెస్ పాలనలో చిన్న డబ్బా ఇండ్లు ఇచ్చేవారని.., వాటి కోసం పేదలను అనేక తిప్పలు పెట్టేవారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పేదవాడి ఇల్లు ఆత్మగౌరవంతో ఉండాలన్నదే తమ అభిమతమన్నారు.
మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయడమే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ మహబూబ్నగర్, బాదేపల్లి, భూత్పూర్