శ్రీశైలం, ఫిబ్రవరి 24 : అఖండమైన జ్ఞానానికి ప్రతీకై న హంసను వాహనంగా చేసుకుని సకల కళలకు అధిపతి అయిన పరమేశ్వరుడు ఙ్ఞాన శక్తి అయిన అమ్మవారితో కలి సి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ
మండలకేంద్రంలో మంగళవారం గ్రామ దేవత ఊర లక్ష్మమ్మ బోనాల ఉత్సవాన్ని ఘ నంగా నిర్వహించారు. గ్రామ దేవతను దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని కప్పెటలో సీసీరోడ్లు, మహిళా సంఘం భవనం, ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులను మంగళవారం జెడ్పీ చైర్పర్సన్ స్వ�
తెలంగాణ ఏర్పాటుకు ముందు సంక్షేమ వసతి గృహాల్లో దొడ్డు బియ్యం, పురుగుల అన్నంతో భోజనం చేయలేక విద్యార్థులు ఎంతో అవస్థలు పడేవారు. కొందరు విద్యార్థులు ఉపవాసంతో పాఠశాలకు వెళ్లేవారు. రాష్ట్రం ఏర్పడ్డాక పరిస్థ�
ఆశవర్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో కల్వకుర్తి, వెల్దండ, తోటపల్లి రఘుపతిపేట పరిధిలో పనిచేసే ఆశ వర్కర్లకు ప్�
ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతూ అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ప్రతి ఫిర్యాదును వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్ర
జాతీయ స్థాయిలో 130వ స్థానం ఉమ్మడి జిల్లాలో ఏకైక గ్రామం ఎంపిక చేసుకున్న ఎంపీ రాములు అభివృద్ధి దిశగా మారుమూల పల్లె తాజాగా రూ.1.50కోట్ల నిధులు నాగర్కర్నూల్, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): మారుమూల కుగ్రామం బొందలపల�
ఈ ప్రాంతం కవులు, కళాకారులకు నిలయం ఉద్యమ గడ్డగా గుర్తింపు పొందిన జిల్లా సబ్బండ వర్గాల కృషితోనే స్వరాష్ట్ర సాధన జీవిత సాఫల్యాల పురస్కారాల ప్రదానం అభినందనీయం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
అనాదిగా ఆచారాలకు నిలయం.. సిడె ఘట్టం ఇక్కడ ప్రధానం బోనమెత్తి..మొక్కులు చెల్లించుకోనున్న భక్తులు ఫిబ్రవరి 25న అమ్మవారి జాతర తరలిరానున్న నాలుగు రాష్టాల ప్రజలు కోస్గి, ఫిబ్రవరి 20: కొలిచే భక్తుల కోర్కెలు తీర్చే
జడ్చర్ల మండలం బండమీదిపల్లిలో 24 డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం సర్కార్ నిధులు 1.25 కోట్ల ఇండ్లు అందడంతో లబ్ధిదారుల్లో ఆనందం పేదల సొంతింటి కల సాకారం ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డికి
నేటినుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం రేపు రథోత్సవం, 23న శకటోత్సవం, 24న పుట్టసేవ, 25న ఉత్సవాలు భూత్పూర్, ఫిబ్రవరి 20: మండలకేంద్రంలోని జాతీయరహదారి పక్కన ఉన్న మునిరంగస్వామి జాతర సోమవారం నుంచి ప్రారంభం కానున్నందున
స్పర్శదర్శనం కోసం తరలివస్తున్న భక్తులు క్యూలైన్లలో సిబ్బందితో వాగ్వాదం శ్రీశైలం, ఫిబ్రవరి 20: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రీభ్రమరాంబ మల