మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు : ఎస్పీ వెంకటేశ్వర్లు మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 25 : వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని ట్�
ఈ లైన్లో మరిన్ని రైళ్లు తిరిగేలా.. పెరగనున్న వేగం, సాఫీగా ప్రయాణం పాలమూరు వరకు ఎంఎంటీఎస్ నడపాలని డిమాండ్ మహబూబ్నగర్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఫలక్నుమా-మహబూబ్నగర్ డబ్లింగ్ పనులు చివర
మహబూబ్నగర్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హైదరాబాద్ తరహాలో మహబూబ్నగర్ పట్టణం నడిబొడ్డున ట్యాంక్ బండ్పై నెక్లెస్ రోడ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటక, క్రీడా శాఖ మం�
ప్రతి బడినీ అభివృద్ధి చేసుకోవాలి మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ టౌన్, ఫిబ్రవరి 24 : ప్రతి గ్రామంలో అన్ని సదుపాయాలు కల్పించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ న్రెడ్డి అన్నారు. ప�
వనపర్తి దవాఖానలో కార్పొరేట్ స్థాయిలో సేవలందాలి సమస్యలుంటే దృష్టికి తీసుకురావాలి అన్ని హంగులతో రూపుదిద్దుకుంటున్న మినీ ట్యాంక్బండ్ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి రూరల్, ఫి�
ప్రారంభమైన పోలేపల్లి ఎల్లమ్మ జాతర ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు తరలివచ్చిన నాలుగు రాష్టాల భక్తులు ఏర్పాట్లను పరిశీలించిన సీఐ కోస్గి, ఫిబ్రవరి 24 : కొలిచే భక్తుల కోర్కెలు తీర్చే తల్లి పోలేపల్లి ఎల్లమ్�
ఊట్కూర్, ఫిబ్రవరి 24 : ఉపాధి ప నులను జాబ్కార్డు కలిగి ఉన్న కూలీలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎం పీడీవో కాళప్ప అన్నారు. మండలంలోని పులిమామిడి, బిజ్వారం, ఊట్కూర్ తదితర గ్రామాల్లో గురువారం ముళ్లపొదల తొలగిం�
ఉదండాపూర్, కరివెన రిజర్వాయర్ల సందర్శన జడ్చర్ల టౌన్/భూత్పూరు, ఫిబ్రవరి 24 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామ శివారులో, భూత్పూ రు మండలంలో నిర్మాణంలో ఉన్న కరివెన రి�
అంబులెన్స్ అందించినందుకు కృతజ్ఞతలు : మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కెనరా బ్యాంకు పాత్ర ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డ�
శ్రీశైలం, ఫిబ్రవరి 24 : అఖండమైన జ్ఞానానికి ప్రతీకై న హంసను వాహనంగా చేసుకుని సకల కళలకు అధిపతి అయిన పరమేశ్వరుడు ఙ్ఞాన శక్తి అయిన అమ్మవారితో కలి సి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ
మండలకేంద్రంలో మంగళవారం గ్రామ దేవత ఊర లక్ష్మమ్మ బోనాల ఉత్సవాన్ని ఘ నంగా నిర్వహించారు. గ్రామ దేవతను దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని కప్పెటలో సీసీరోడ్లు, మహిళా సంఘం భవనం, ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులను మంగళవారం జెడ్పీ చైర్పర్సన్ స్వ�
తెలంగాణ ఏర్పాటుకు ముందు సంక్షేమ వసతి గృహాల్లో దొడ్డు బియ్యం, పురుగుల అన్నంతో భోజనం చేయలేక విద్యార్థులు ఎంతో అవస్థలు పడేవారు. కొందరు విద్యార్థులు ఉపవాసంతో పాఠశాలకు వెళ్లేవారు. రాష్ట్రం ఏర్పడ్డాక పరిస్థ�
ఆశవర్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో కల్వకుర్తి, వెల్దండ, తోటపల్లి రఘుపతిపేట పరిధిలో పనిచేసే ఆశ వర్కర్లకు ప్�