అనాదిగా ఆచారాలకు నిలయం.. సిడె ఘట్టం ఇక్కడ ప్రధానం బోనమెత్తి..మొక్కులు చెల్లించుకోనున్న భక్తులు ఫిబ్రవరి 25న అమ్మవారి జాతర తరలిరానున్న నాలుగు రాష్టాల ప్రజలు కోస్గి, ఫిబ్రవరి 20: కొలిచే భక్తుల కోర్కెలు తీర్చే
జడ్చర్ల మండలం బండమీదిపల్లిలో 24 డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం సర్కార్ నిధులు 1.25 కోట్ల ఇండ్లు అందడంతో లబ్ధిదారుల్లో ఆనందం పేదల సొంతింటి కల సాకారం ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డికి
నేటినుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం రేపు రథోత్సవం, 23న శకటోత్సవం, 24న పుట్టసేవ, 25న ఉత్సవాలు భూత్పూర్, ఫిబ్రవరి 20: మండలకేంద్రంలోని జాతీయరహదారి పక్కన ఉన్న మునిరంగస్వామి జాతర సోమవారం నుంచి ప్రారంభం కానున్నందున
స్పర్శదర్శనం కోసం తరలివస్తున్న భక్తులు క్యూలైన్లలో సిబ్బందితో వాగ్వాదం శ్రీశైలం, ఫిబ్రవరి 20: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రీభ్రమరాంబ మల
బాలబాలికల కడుపు నింపనున్న అల్పాహార పథకం పాలమూరు జిల్లా ప్రభుత్వ బడుల్లో అమలు తొలి దశలో 5 వేల మంది విద్యార్థులకు.. అత్యాధునిక సౌకర్యాలతో వంటశాల ఏర్పాటు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఫి�
ఇండ్లు రాని వారు నిరాశ చెందొద్దు.. మళ్లీ ఇస్తాం త్వరలో మరిన్ని మంజూరు చేసేందుకు కృషి అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి బండమీదిపల్లిలో 24 ‘డబుల్’ ఇండ్లు ప్�
గెరిల్లా యుద్ధ వ్యూహాలకు ఛత్రపతి శివాజీ ప్రసిద్ధి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి, ఫిబ్రవరి 19 : ఛత్రపతి శివాజీని యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిర�
ఆశవర్కర్లు మెరుగైన సేవలందించాలి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 19: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆశవర్కర్లకు గుర్తింపు వచ్చిందని జడ్చర్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ �
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటలు వేయాలి కొత్త రకం పంటలను జిల్లాలో పరిచయం చేయాలి కలెక్టర్ హరిచందన నారాయణపేట టౌన్, ఫిబ్రవరి 19 : ప్రస్తుత కా లంలో సంప్రదాయ పం టలకు భిన్నంగా డిమాం డ్ ఉన్న ఇతర పంట�
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి బాలానగర్, ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ దేశభక్తి స్ఫూర్తి దాయకమని, ఆయన అడుగుజాడల్లో నడుద్దామని గిరిజన రాష్ట్ర నాయకుడు లక్ష్మణ్నాయక్ అన్నారు. మండలంలోని కేతిరెడ్డిపల్లిలో శనివా
తెలంగాణ అభివృద్ధిప్రదాత సీఎం కేసీఆర్ అని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గురువారం కుచ్చర్కల్లో వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు.
పాలమూరు అభివృద్ధిని ఎవరూ ఆపలేరని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని కేసీఆర్ అర్