మన ఊరు-మన బడితో మెరుగవ్వనున్న ప్రమాణాలు వనపర్తి జిల్లాలో మొదటి విడుతలో 183 స్కూళ్లు ఎంపిక వనపర్తి, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పేందుకు
వైభవంగా పోలేపల్లి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు జాతర ప్రాంగణం.. జనసంద్రం లక్షకుపైగా తరలొచ్చిన భక్తులు ఎల్లమ్మ తల్లికి పూజలు చేసిన ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కోస్గి, ఫిబ్రవరి 25: డప్పుల మోతలు.. శివసత్తుల ప
నవాబ్పేట, ఫిబ్రవరి 25 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు- మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు కొత్త శోభ సంతరించుకోనున్నాయని ఎంపీపీ అనంతయ్య అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం విద్యాశా
కోయిలకొండ, ఫిబ్రవరి 25 : మొక్కల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. వాటరింగ్డేను పురస్కరించుకొని మండలకేంద్రంలోని పల్లెప్రకృతి వనంలో శుక్రవారం మొక్కలకు నీరు పోశా
మహబూబ్నగర్, ఫిబ్రవరి 25 : రైతులకు పంట రుణాలు ఇప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు : ఎస్పీ వెంకటేశ్వర్లు మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 25 : వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని ట్�
ఈ లైన్లో మరిన్ని రైళ్లు తిరిగేలా.. పెరగనున్న వేగం, సాఫీగా ప్రయాణం పాలమూరు వరకు ఎంఎంటీఎస్ నడపాలని డిమాండ్ మహబూబ్నగర్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఫలక్నుమా-మహబూబ్నగర్ డబ్లింగ్ పనులు చివర
మహబూబ్నగర్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హైదరాబాద్ తరహాలో మహబూబ్నగర్ పట్టణం నడిబొడ్డున ట్యాంక్ బండ్పై నెక్లెస్ రోడ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటక, క్రీడా శాఖ మం�
ప్రతి బడినీ అభివృద్ధి చేసుకోవాలి మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ టౌన్, ఫిబ్రవరి 24 : ప్రతి గ్రామంలో అన్ని సదుపాయాలు కల్పించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ న్రెడ్డి అన్నారు. ప�
వనపర్తి దవాఖానలో కార్పొరేట్ స్థాయిలో సేవలందాలి సమస్యలుంటే దృష్టికి తీసుకురావాలి అన్ని హంగులతో రూపుదిద్దుకుంటున్న మినీ ట్యాంక్బండ్ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి రూరల్, ఫి�
ప్రారంభమైన పోలేపల్లి ఎల్లమ్మ జాతర ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు తరలివచ్చిన నాలుగు రాష్టాల భక్తులు ఏర్పాట్లను పరిశీలించిన సీఐ కోస్గి, ఫిబ్రవరి 24 : కొలిచే భక్తుల కోర్కెలు తీర్చే తల్లి పోలేపల్లి ఎల్లమ్�
ఊట్కూర్, ఫిబ్రవరి 24 : ఉపాధి ప నులను జాబ్కార్డు కలిగి ఉన్న కూలీలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎం పీడీవో కాళప్ప అన్నారు. మండలంలోని పులిమామిడి, బిజ్వారం, ఊట్కూర్ తదితర గ్రామాల్లో గురువారం ముళ్లపొదల తొలగిం�
ఉదండాపూర్, కరివెన రిజర్వాయర్ల సందర్శన జడ్చర్ల టౌన్/భూత్పూరు, ఫిబ్రవరి 24 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామ శివారులో, భూత్పూ రు మండలంలో నిర్మాణంలో ఉన్న కరివెన రి�
అంబులెన్స్ అందించినందుకు కృతజ్ఞతలు : మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కెనరా బ్యాంకు పాత్ర ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డ�