చిన్నారులకు తప్పనిసరిగా చుక్కలు వేయించాలి జిల్లాలో 5 ఏండ్ల లోపు చిన్నారులు 64,199 మంది 409 కేంద్రాలు, 1,636 మంది సిబ్బంది 61 హైరిస్క్ ప్రాంతాలు, 12 సంచార వైద్య బృందాలు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శైలజ నారా
రేపటి నుంచి 1వ తేదీ వరకు కార్యక్రమం జిల్లాలకు చేరిన పోలియో వ్యాక్సిన్లు ఐదేండ్లలోపు చిన్నారులకు చుక్కల మందు తొలి రోజు కేంద్రాల్లో,మిగిలిన రోజుల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో రహిత సమాజంగా మార్చేందుకు ప్రచ�
విదేశంలో చిక్కుకున్న వైద్య విద్యార్థులు యుద్ధ వాతావరణంతో భయబ్రాంతులు ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు రప్పించేందుకు సర్కార్ చర్యలు మహబూబ్నగర్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉక్రెయిన్లో మన
మన ఊరు-మన బడి’, మన బస్తీ-మన బడి’తో మారనున్న రూపురేఖలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నల్లమల అప్పర్ప్లాట్లో సాగునీరు పారిస్తాం ప్రభుత్వ విప్, ఎమ్మెల్య
మన ఊరు-మన బడితో మెరుగవ్వనున్న ప్రమాణాలు వనపర్తి జిల్లాలో మొదటి విడుతలో 183 స్కూళ్లు ఎంపిక వనపర్తి, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పేందుకు
వైభవంగా పోలేపల్లి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు జాతర ప్రాంగణం.. జనసంద్రం లక్షకుపైగా తరలొచ్చిన భక్తులు ఎల్లమ్మ తల్లికి పూజలు చేసిన ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కోస్గి, ఫిబ్రవరి 25: డప్పుల మోతలు.. శివసత్తుల ప
నవాబ్పేట, ఫిబ్రవరి 25 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు- మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు కొత్త శోభ సంతరించుకోనున్నాయని ఎంపీపీ అనంతయ్య అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం విద్యాశా
కోయిలకొండ, ఫిబ్రవరి 25 : మొక్కల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. వాటరింగ్డేను పురస్కరించుకొని మండలకేంద్రంలోని పల్లెప్రకృతి వనంలో శుక్రవారం మొక్కలకు నీరు పోశా
మహబూబ్నగర్, ఫిబ్రవరి 25 : రైతులకు పంట రుణాలు ఇప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు : ఎస్పీ వెంకటేశ్వర్లు మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 25 : వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని ట్�
ఈ లైన్లో మరిన్ని రైళ్లు తిరిగేలా.. పెరగనున్న వేగం, సాఫీగా ప్రయాణం పాలమూరు వరకు ఎంఎంటీఎస్ నడపాలని డిమాండ్ మహబూబ్నగర్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఫలక్నుమా-మహబూబ్నగర్ డబ్లింగ్ పనులు చివర
మహబూబ్నగర్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : హైదరాబాద్ తరహాలో మహబూబ్నగర్ పట్టణం నడిబొడ్డున ట్యాంక్ బండ్పై నెక్లెస్ రోడ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటక, క్రీడా శాఖ మం�
ప్రతి బడినీ అభివృద్ధి చేసుకోవాలి మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ టౌన్, ఫిబ్రవరి 24 : ప్రతి గ్రామంలో అన్ని సదుపాయాలు కల్పించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ న్రెడ్డి అన్నారు. ప�