అభివృద్ధి పనులపై అధికారులు ని ర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, గ్రామాల అభివృద్ధికి సర్కార్ పెద్దపీట వేస్తుందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, బడుగు బలహీనవర్గాల ప్రతినిధిగా, గీతా గౌడ కులస్తుల అభిమాన నాయకుడిగా ఎంతో పేరు తెచ్చుకొని, హైదరాబాద్కు సమానంగా పాలమూరు పు�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్నగర్ జిల్లా ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు సా గుతోందని, మంత్రి శ్రీనివాస్గౌడ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని అయితే ఆయనను రాజకీయంగా ఎ దుర్కోలేక కొందరు దు
నేటి నుంచి ఆత్మకూరులో జాతర చరిత్రకెక్కిన పురాతన ఆలయం చెరువులో వెలిసిన ఈశ్వరుడు కరువైన ఆదరణ.. ఉత్సవాలప్పుడే పట్టింపు ఆత్మకూరు, మార్చి 2 : భక్తుల కొంగు బంగారంగా.. కోరిన కోర్కెలు తీర్చే ఈశ్వరుడిగా ఆత్మకూ రు చె
కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా సీఎం కేసీఆర్ పర్యటనపై సంబంధిత అధికారులతో సమావేశం వనపర్తి, మార్చి 2: సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ షేక్�
రూ.35 కోట్లతో 150 పడకల దవాఖాన ఏర్పాటు చేస్తాం ప్రజలకు అందుబాటులో వైద్యులు ఉండాలి మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ టౌన్, మార్చి 2 : పట్టణంలో రూ.35 కోట్లతో 150 పడకల దవాఖాన ఏర్పాటు చేస్తామని, కరోన�
నారాయణపేట టౌన్, మార్చి 2 : జి ల్లాలో పోషకాహారంతో భాధపడుతున్న చిన్నారులను గుర్తించి వారికి పౌష్టికాహా రం అందజేసే బాధ్యత అంగన్వాడీ టీచ ర్లు, సూపర్వైజర్లదేనని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. పట్టణ�
దేశ రాజకీయాల్లోకి వెళ్లకుండా యత్నిస్తున్న కమలం నేతలు ఉక్రెయిన్లో ఉన్న విద్యార్థులను తీసుకురావడంలో కేంద్రం విఫలం : ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అచ్చంపేట, మార్చి 2 : రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయని కేంద�
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం శివాలయాల్లో భక్తుల శివనామస్మరణ మార్మోగింది. జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో తెల్లవారుజాము నుంచి శివుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాస దీక్షలు చేపట్టారు.