కుట్రదారులను కఠినంగా శిక్షించాలి : జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి మహబూబ్నగర్, మార్చి 4 : అందరి సంక్షేమానికి ప్రతిక్షణం ఆరాటపడే మంత్రి శ్రీనివాస్గౌడ్పై హత్య కుట్ర చేయడం దుర్మార్గపు చర్య అ�
ప్రతి ఇంటికీ చేరుతున్న సంక్షేమ పథకాలు : ఎమ్మెల్యే ఆల దేవరకద్ర రూరల్, మార్చి 4 : రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వనపర్తి
ప్రాజెక్టులతో సంబురంగా సాగుచేసుకుంటున్న రైతన్నలు నాగర్కర్నూల్ ఎంపీ రాములు పెబ్బేరు/శ్రీరంగాపురం, మార్చి 4 : చెంతనే కృ ష్ణమ్మ పారుతున్నా.. సాగునీరు లేక నెర్రెలు బారిన చెరువులు నేడు ప్రత్యేక రాష్ట్రంలో �
సర్వాయి కుంటలో జాడల గుర్తింపు ఉమ్మాపూర్, గాజర గ్రామాల్లో సంచారం చిరుతను పట్టుకునేందుకు అధికారుల చర్యలు వంగూరు, మార్చి 4: నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్�
మహిళా దినోత్సవాన్ని సంబురంగా నిర్వహించాలని టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది. మహిళల సంక్షేమం కోసం చేపట్టిన అద్భుతమైన పథకాలను వారికి వివరిస్తూ విజయవంతం చేయాలని భావిస్తున్నది.
అభివృద్ధి పనులపై అధికారులు ని ర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, గ్రామాల అభివృద్ధికి సర్కార్ పెద్దపీట వేస్తుందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, బడుగు బలహీనవర్గాల ప్రతినిధిగా, గీతా గౌడ కులస్తుల అభిమాన నాయకుడిగా ఎంతో పేరు తెచ్చుకొని, హైదరాబాద్కు సమానంగా పాలమూరు పు�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్నగర్ జిల్లా ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు సా గుతోందని, మంత్రి శ్రీనివాస్గౌడ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని అయితే ఆయనను రాజకీయంగా ఎ దుర్కోలేక కొందరు దు