కలెక్టర్ హరిచందన ఉపాధ్యాయులు తయారు చేసిన ప్రయోగాల పరిశీలన ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ధన్వాడ, మార్చి 11 : ఉపాధ్యాయులు తయారు చేసిన ప్రయోగాలతో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధన అంద�
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మార్చి 11 : జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను పట్టుకొని అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. సీఐ కథనం ప్రకారం .. పట్టణంలోని ఏనుగొండలో గ�
ఉత్తరాది రైతుల పోరాట స్ఫూర్తితో కేంద్రంపై ఉద్యమం ఉద్యోగ భద్రత కోసం దేశవ్యాప్తంగా ఆందోళన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు మహబూబ్నగర్, మార్చి 11 (నమస్తే తె�
అదనపు కలెక్టర్ శ్రీ హర్ష మల్దకల్, మార్చి 11: మండలంలోని అన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్యంపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష పేర్కొన్నారు. మండలంలోని బిజ్వారం గ్రామాన్ని డీపీవో
పెబ్బేరు, మార్చి 11: ప్రభుత్వ మహిళా సాంకేతికవిద్య కళాశాల ఆవరణలో ఒప్పంద అధ్యాపకులు శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం ఉమ్మడిజిల్లా అధ్యక్షుడు దశరథ్నాయక్ మాట్లా
అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు అభివృద్ధికి కేరాఫ్ టీఆర్ఎస్ జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి గులాబీ గూటికి చేరిన పలువురు బాలానగర్, మార్చి 11 : నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఇతర పార్టీలకు చెందిన �
వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడి, తగ్గుతున్న ఆదాయం, కోల్పోతున్న భూసారం వంటివి ఓ వ్యక్తి ఆలోచనా విధానాలను మార్చేశాయి. కొన్ని దశాబ్దాల కిందట ఉన్న సాగు విధానాలపై దృష్టి మరల్చాడు.
ఈ ఏడాది యాసంగి సీజన్లో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపారు. కేంద్ర ప్రభుత్వం వరిని కొనుగోలు చేయమని స్పష్టం చేసిన నేపథ్యంలో రైతులు నష్టపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించింది.
ఉద్యోగాల భర్తీ ప్రకటనపై సంబురాలు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం హన్వాడ, మార్చి 10 : రాష్ట్రంలో ఉద్యో గ నియామకాల ప్రక్రియను పెద్దఎత్తున చేపడుతామని సీఎం కేసీఆర్ ప్రకటించడం చారిత్రాత్మకమ�
నవాబ్పేట, మార్చి10 : ముందస్తు జాగ్రత్తతోనే టీబీని అరికట్టవచ్చని జిల్లా టీబీ నియంత్రణాధికారి రఫీక్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో గురువారం నిర్వహించిన టీబీ నిర్ధారణ వైద్యశిబిరాన్ని ప�
టూరిజం హబ్గా ఉమ్మడి పాలమూరు పర్యాటకంగా.. సరళాసాగర్, కోయిల్సాగర్ కొత్త అందాలు అద్దేలా అభివృద్ధి పనులు ప్రకటించిన పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : �
రాష్ట్రంలో 92,142 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా విద్యార్థులు స్వీట్లు పంచుకొని పటాకులు కాల్చార
ప్రధానరహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి కలెక్టర్ వెంకట్రావు జడ్చర్లటౌన్, మార్చి 9 : హరితహారం కార్యక్రమం లో భాగంగా మహబూబ్నగర్-జడ్చర్ల ప్రధానరహదారికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చే
30 మంది విద్యార్థులకు అస్వస్థత దవాఖానకు తరలింపు, మెరుగైన వైద్యం విద్యార్థులను పరామర్శించిన కలెక్టర్ మూసాపేట(అడ్డాకుల), మార్చి 9 :మధ్యాహ్న భోజనం వికటించి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన బుధవారం చో