వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడి, తగ్గుతున్న ఆదాయం, కోల్పోతున్న భూసారం వంటివి ఓ వ్యక్తి ఆలోచనా విధానాలను మార్చేశాయి. కొన్ని దశాబ్దాల కిందట ఉన్న సాగు విధానాలపై దృష్టి మరల్చాడు.
ఈ ఏడాది యాసంగి సీజన్లో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపారు. కేంద్ర ప్రభుత్వం వరిని కొనుగోలు చేయమని స్పష్టం చేసిన నేపథ్యంలో రైతులు నష్టపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించింది.
ఉద్యోగాల భర్తీ ప్రకటనపై సంబురాలు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం హన్వాడ, మార్చి 10 : రాష్ట్రంలో ఉద్యో గ నియామకాల ప్రక్రియను పెద్దఎత్తున చేపడుతామని సీఎం కేసీఆర్ ప్రకటించడం చారిత్రాత్మకమ�
నవాబ్పేట, మార్చి10 : ముందస్తు జాగ్రత్తతోనే టీబీని అరికట్టవచ్చని జిల్లా టీబీ నియంత్రణాధికారి రఫీక్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో గురువారం నిర్వహించిన టీబీ నిర్ధారణ వైద్యశిబిరాన్ని ప�
టూరిజం హబ్గా ఉమ్మడి పాలమూరు పర్యాటకంగా.. సరళాసాగర్, కోయిల్సాగర్ కొత్త అందాలు అద్దేలా అభివృద్ధి పనులు ప్రకటించిన పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : �
రాష్ట్రంలో 92,142 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా విద్యార్థులు స్వీట్లు పంచుకొని పటాకులు కాల్చార
ప్రధానరహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి కలెక్టర్ వెంకట్రావు జడ్చర్లటౌన్, మార్చి 9 : హరితహారం కార్యక్రమం లో భాగంగా మహబూబ్నగర్-జడ్చర్ల ప్రధానరహదారికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చే
30 మంది విద్యార్థులకు అస్వస్థత దవాఖానకు తరలింపు, మెరుగైన వైద్యం విద్యార్థులను పరామర్శించిన కలెక్టర్ మూసాపేట(అడ్డాకుల), మార్చి 9 :మధ్యాహ్న భోజనం వికటించి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన బుధవారం చో
రాఘవేంద్రుడి జన్మదిన వేడుకలు ప్రత్యేక పూజలు చేసిన పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు టీటీడీ పట్టువస్ర్తాలు సమర్పించిన జేఈవో మంత్రాలయం, మార్చి 9: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి మఠం�
నేటి నుంచి బ్రహ్మాండ నాయకుడి ఉత్సవం 15న కల్యాణోత్సవం, 17న రథోత్సవం శ్రీరంగాపూర్, మార్చి 9 : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ రంగనాథుడి బ్రహ్మోత్సవానికి వేళైంది. ప్రఖ్యాతిగాంచిన శ్రీరంగాపూర్లోని క్షే�
హైదరాబాద్ నుంచి గద్వాల వరకు ఎటు చూసినా పచ్చదనమే.. గతంలో ఇక్కడి కష్టాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఒకప్పుడు కూలీల వలస..ఇప్పుడు పాలమూరుకే వలసలు ప్రస్తుతం 5మెడికల్ కళాశాలలు మొండి పట్టుదలతో పెండింగ్ ప్రా�
తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో టాప్ వనపర్తిని.. బంగారుపర్తిగా మార్చాలి మున్సిపాలిటీలకు, పంచాయతీలకు నిధులు ఉద్యోగులకు దేశంలో మెరుగైన సర్వీస్రూల్స్ కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర
మాజీ ఎంపీ మంద జగన్నాథం ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇటిక్యాల, మార్చి 8: మహిళా అభ్యున్నతే టీఆర్ఎస్ ప్రభుత్వ ధేయ్యమని మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుక