రూ.42 కోట్లతో దేశవ్యాప్తంగా సామాజిక సేవ కరోనా కాలంలో రూ.5 కోట్ల ఆర్థిక సాయం ప్రవాస భారతీయ వైశ్య సంస్థ అధ్యక్షుడు హరిరాయిని 31 కుటుంబాలకు కుట్టుమిషన్లు అందజేత అచ్చంపేట, మార్చి 12 : సేవాగుణంలో వైశ్యులు సమాజానిక�
జాతీయ లోక్ అదాలత్తో సత్వర న్యాయం మహబూబ్నగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి మహబూబ్నగర్ మెటుగడ్డ, మార్చి 12 : జాతీయ లోక్ అదాలత్తో సత్వర న్యాయం జ రుగుతుందని మహబూబ్నగర్ జిల్లా కోర్టు ప్�
జడ్చర్లటౌన్, మార్చి 12 : రాజీ కుదిరే కేసుల్లో కక్షిదారులు లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జడ్చర్ల కోర్టు జడ్జి టి.లక్ష్మి సూచించారు. జడ్చర్ల కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర�
నవాబ్పేట, మార్చి 12 : మండలంలోని కాకర్జాల టీఆర్ఎస్వీ గ్రామ కమిటీని నియోజకవర్గ ప్రధానకార్యదర్శి ఫయాజ్, యూత్ మండల అధ్యక్షుడు మెండె శ్రీను ఆధ్వర్యంలో శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాకర్జాల అధ్యక్షు
ఆరోగ్యశాఖకు నిధులు కేటాయించడంలో దేశంలోనే 3వ స్థానం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి నారాయణపేట, మార్చి 12 : జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయడంపై టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్�
ప్రభుత్వ జాబ్ సాధించేందుకు సన్నద్ధమవుతున్న యువత ఉచిత శిక్షణతో అండగా నిలుస్తున్న సంస్థలు ముందుకొచ్చిన శాంతానారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ కోచింగ్కు హైదరాబాద్కు వెళ్లకుండా ఇక్కడే ఏర్పాట్లు కష్టప
భూత్పూర్, మార్చి 11 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు-మనబడి కార్యక్రమంతో పాఠశాలలకు మహర్దశ రానున్నదని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి అన్నారు. మండలంలోని పోతులమడుగు ఉన్నత, ప్రాథమిక పా�
వనపర్తి నూతన కలెక్టరేట్కు కార్యాలయాల తరలింపు శాఖల వారీగా గదులు కేటాయింపు కలెక్టర్, మంత్రి కోసం ప్రత్యేక ఏర్పాట్లు వనపర్తి, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లాలో ప్రారంభించిన నూతన కలెక్టరేట్లో జ�
జెడ్పీ వైస్చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం మరికల్, మార్చి 11 : రాష్ట్రంలో అభివృద్ధే లక్ష్యంగా ప్ర భుత్వం పని చేస్తుందని జెడ్పీ వైస్చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి అన్
కలెక్టర్ హరిచందన ఉపాధ్యాయులు తయారు చేసిన ప్రయోగాల పరిశీలన ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ధన్వాడ, మార్చి 11 : ఉపాధ్యాయులు తయారు చేసిన ప్రయోగాలతో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధన అంద�
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మార్చి 11 : జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను పట్టుకొని అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. సీఐ కథనం ప్రకారం .. పట్టణంలోని ఏనుగొండలో గ�
ఉత్తరాది రైతుల పోరాట స్ఫూర్తితో కేంద్రంపై ఉద్యమం ఉద్యోగ భద్రత కోసం దేశవ్యాప్తంగా ఆందోళన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు మహబూబ్నగర్, మార్చి 11 (నమస్తే తె�
అదనపు కలెక్టర్ శ్రీ హర్ష మల్దకల్, మార్చి 11: మండలంలోని అన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్యంపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష పేర్కొన్నారు. మండలంలోని బిజ్వారం గ్రామాన్ని డీపీవో
పెబ్బేరు, మార్చి 11: ప్రభుత్వ మహిళా సాంకేతికవిద్య కళాశాల ఆవరణలో ఒప్పంద అధ్యాపకులు శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం ఉమ్మడిజిల్లా అధ్యక్షుడు దశరథ్నాయక్ మాట్లా
అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు అభివృద్ధికి కేరాఫ్ టీఆర్ఎస్ జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి గులాబీ గూటికి చేరిన పలువురు బాలానగర్, మార్చి 11 : నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఇతర పార్టీలకు చెందిన �