రంగుల్లో మునిగితేలిన ప్రజలు చిన్నారులు, యువత కేరింతలు బ్యాండ్ మేళాల మధ్య డ్యాన్స్లు సప్తవర్ణాలతో పులకించిన ఉమ్మడి జిల్లా అంబరాన్నంటిన హోలీ రంగుల్లో మునిగితేలిన ప్రజలు చిన్నారులు, యువత కేరింతలు బ్యా�
పార్లమెంట్లో ఎంపీ రాములు నాగర్కర్నూల్, మార్చి 16 : రాష్ట్ర ప్ర భుత్వం పంపించిన రోడ్లకు సంబంధించి న ప్రతిపాదనలు మంజూరు చేయాలని నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కోరారు. బుధవారం పార్లమెంట్ సమావేశాల్�
నేటి నుంచి 20వ తేదీ వరకు ఉత్సవాలు ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు హన్వాడ, మార్చి 16 : మండలంలోని మాదారం, యా రోనిపల్లి గ్రామాల మధ్యలో ఉన్న కొండల్లో వెలసిన తిరుమలనాథస్వామి కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తులకు దర్శనమిస
కుటుంబసభ్యులతో కలిసి కేక్ కట్ చేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్ దివ్యాంగులకు స్కూటీలు, అంధ విద్యార్థులకు దుస్తులు, పండ్లు పంపిణీ 22 అడుగుల గజమాలతో సత్కారం హబూబ్నగర్, మార్చి 16 : జిల్లాను కనీవినీ ఎ రుగని రీత
హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో విజయం రన్నర్గా నిలిచిన రంగారెడ్డి జట్టు మూడు, నాలుగో స్థానంలో వరంగల్, నల్లగొండ జట్లు బహుమతులు ప్రదానం చేసిన వక్తలు మహబూబ్నగర్ టౌన్, మార్చి 16 : రాష్ట్రస్థాయి సీనియర్
సర్కారు కొలువు సాధనే లక్ష్యంగా.. సన్నద్ధమవుతున్న నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల వద్ద బారులు స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉండాలని నిపుణుల సూచన “ఎప్పటికప్పుడు నైపుణ్యతకు పదును పెట్టడం.. కొత్త కొత్త ఆలోచనలు చే�
రాష్ట్రంలోని చిన్నారులను కాపాడుకోవాలి 12-14 ఏండ్ల అందరికీ టీకాలు వేయాలి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన మంత్రి కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవాలంట
డిజిటల్ లావాదేవీలపై కొనసాగుతున్న మోసాలపై ప్రజలను అప్రమత్తం చే యాల్సిన బాధ్యత పౌరసరఫరాల శాఖ అధికారులపై ఉంద ని కలెక్టర్ హరిచందన అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా మంగళవారం పట్టణం
కొనసాగుతున్న సీనియర్ పురుషుల కబడ్డీ టోర్నీ వరుస విజయాలతో సమీస్కు చేరిన పాలమూరు క్రీడా స్ఫూర్తిని చాటాలి : డీవైఎస్వో మహబూబ్నగర్ టౌన్, మార్చి 15 : మహబూబ్నగర్ జిల్లా పరిషత్ మైదానంలో రాష్ట్ర సీనియర్�
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ రూరల్, మార్చి 15 : నియోజకవర్గ పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద ఫిష్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ను మంజూరు చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ�
మారుతున్న పరిస్థితులను గమనిస్తూ నైపుణ్యాలను మెరుగు పర్చుకోవడంలోనే పూర్తి స్థాయిలో నేర నివారణకు ఆస్కారం ఉంటుందని ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో శాంతి భద్రతల �
వినియోగదారుల హక్కుల సంస్థ నియోజకవర్గ అధ్యక్షుడు ప్రీతం జడ్చర్లటౌన్, మార్చి15: ప్రతి ఒక్కరూ వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందని వినియోగదారుల హక్కుల సంస్థ నియోజకవర్గ అధ్యక్షుడు ప