ప్రాజెక్టు ఎదుట చిత్తనూర్ గ్రామస్తుల ధర్నా కంపెనీ సిబ్బందికి వినతిపత్రం అందజేత మరికల్, మార్చి 15 : మండలంలో ని చిత్తనూరలో ఏర్పాటు చేస్తున్న జూరా ల ఆగ్రో బయో డిజిల్ కంపెనీ ప్రాజెక్టు మాకొద్దంటూ మంగళవారం
పదో తరగతి పరీక్షలకు రోజులు దగ్గరపడుతున్న నేపథ్యంలో సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. కొవిడ్ కారణంగా రెండేండ్లు పరీక్షలు లేకుండానే ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే. మూడేండ్ల విరామం తర్వాత పదో
సారికా టౌన్షిప్కు భలే డిమాండ్ గరిష్ఠ ధర గజం రూ.26,500 పలికిన ప్లాట్లు కనీస ధరకు 3రెట్లు చెల్లించిన దరఖాస్తుదారులు హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన ప్లాట్లు తొలి రోజు ఆదాయం రూ. 37 కోట్లు ఊహించని విధంగా బహిరంగ వేల�
దేవరకద్ర, కొత్తకోట పట్టణాల్లో డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవరకద్ర,
పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ అందే లా చూడాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ రెవెన్యూ సమావేశం నుంచి సోమవారం మండల అధికారులతో వీడియోకాన్ఫ�
ఎంజీకేఎల్ఐ నీరు విడుదల చివరి దశ పంటలకు ప్రాణం పక్షం కిందట నిలిచిన నీటి విడుదల ఎమ్మెల్యే మర్రి సూచనతో తిరిగి ప్రారంభం కోయిల్సాగర్ నుంచి ప్రారంభమైన నీటి విడుదల నాగర్కర్నూల్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): �
కర్నెతండా ఎత్తిపోతల పనులు త్వరగా పూర్తి చేయిస్తాం రేయింబవళ్లు పనులు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలి కర్నెతండా లిఫ్ట్ పనుల ప్రారంభంలో మంత్రి నిరంజన్రెడ్డి ఖిల్లాఘణపురం, మార్చి 13:‘ఖిల్లా’ మండలంలో న
శ్రీశైలం/నాగర్కర్నూల్/అచ్చంపేట/ మార్చి 13: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ దంపతులు శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి శ్రీశైలం చేరుకున్న దంపతులకు ఆలయ మర్యాదలతో లవ
జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య జడ్చర్లటౌన్, మార్చి 13 : నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం మాగనూర్, మార్చి 13 : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆహర్నిశలు కృషి చ
కొంగుబంగారం రామలింగేశ్వరుడు నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రతాపరుద్రుడు నిర్మించిన ఆలయం మూసాపేట(అడ్డాకుల), మార్చి 13: దక్షిణ కాశీగా పేరుగాంచిన కందూరు రామలింగేశ్వరస్వామిని క్షేత్రాన్ని నమ్మి కొలిచే భక్తుల
బాలానగర్, మార్చి 13 : మండలంలోని హేమాజీపూర్, బిల్డింగ్తండా, నేలబండతండాల్లో ఆదివారం టీఆర్ఎస్వీ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు యూత్వింగ్ మండల అధ్యక్షుడు సుప్ప ప్రకాశ్ తెలిపారు. హేమాజీపూర�
కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించిన టీఆర్ఎస్ శ్రేణులు జడ్చర్లటౌన్, మార్చి 13 : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఆదివారం టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్�