ఆరోగ్యశాఖకు నిధులు కేటాయించడంలో దేశంలోనే 3వ స్థానం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి నారాయణపేట, మార్చి 12 : జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయడంపై టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్�
ప్రభుత్వ జాబ్ సాధించేందుకు సన్నద్ధమవుతున్న యువత ఉచిత శిక్షణతో అండగా నిలుస్తున్న సంస్థలు ముందుకొచ్చిన శాంతానారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ కోచింగ్కు హైదరాబాద్కు వెళ్లకుండా ఇక్కడే ఏర్పాట్లు కష్టప
భూత్పూర్, మార్చి 11 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు-మనబడి కార్యక్రమంతో పాఠశాలలకు మహర్దశ రానున్నదని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి అన్నారు. మండలంలోని పోతులమడుగు ఉన్నత, ప్రాథమిక పా�
వనపర్తి నూతన కలెక్టరేట్కు కార్యాలయాల తరలింపు శాఖల వారీగా గదులు కేటాయింపు కలెక్టర్, మంత్రి కోసం ప్రత్యేక ఏర్పాట్లు వనపర్తి, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లాలో ప్రారంభించిన నూతన కలెక్టరేట్లో జ�
జెడ్పీ వైస్చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం మరికల్, మార్చి 11 : రాష్ట్రంలో అభివృద్ధే లక్ష్యంగా ప్ర భుత్వం పని చేస్తుందని జెడ్పీ వైస్చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి అన్
కలెక్టర్ హరిచందన ఉపాధ్యాయులు తయారు చేసిన ప్రయోగాల పరిశీలన ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ధన్వాడ, మార్చి 11 : ఉపాధ్యాయులు తయారు చేసిన ప్రయోగాలతో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధన అంద�
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మార్చి 11 : జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను పట్టుకొని అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. సీఐ కథనం ప్రకారం .. పట్టణంలోని ఏనుగొండలో గ�
ఉత్తరాది రైతుల పోరాట స్ఫూర్తితో కేంద్రంపై ఉద్యమం ఉద్యోగ భద్రత కోసం దేశవ్యాప్తంగా ఆందోళన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు మహబూబ్నగర్, మార్చి 11 (నమస్తే తె�
అదనపు కలెక్టర్ శ్రీ హర్ష మల్దకల్, మార్చి 11: మండలంలోని అన్ని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్యంపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష పేర్కొన్నారు. మండలంలోని బిజ్వారం గ్రామాన్ని డీపీవో
పెబ్బేరు, మార్చి 11: ప్రభుత్వ మహిళా సాంకేతికవిద్య కళాశాల ఆవరణలో ఒప్పంద అధ్యాపకులు శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం ఉమ్మడిజిల్లా అధ్యక్షుడు దశరథ్నాయక్ మాట్లా
అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు అభివృద్ధికి కేరాఫ్ టీఆర్ఎస్ జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి గులాబీ గూటికి చేరిన పలువురు బాలానగర్, మార్చి 11 : నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఇతర పార్టీలకు చెందిన �
వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడి, తగ్గుతున్న ఆదాయం, కోల్పోతున్న భూసారం వంటివి ఓ వ్యక్తి ఆలోచనా విధానాలను మార్చేశాయి. కొన్ని దశాబ్దాల కిందట ఉన్న సాగు విధానాలపై దృష్టి మరల్చాడు.
ఈ ఏడాది యాసంగి సీజన్లో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపారు. కేంద్ర ప్రభుత్వం వరిని కొనుగోలు చేయమని స్పష్టం చేసిన నేపథ్యంలో రైతులు నష్టపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించింది.
ఉద్యోగాల భర్తీ ప్రకటనపై సంబురాలు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం హన్వాడ, మార్చి 10 : రాష్ట్రంలో ఉద్యో గ నియామకాల ప్రక్రియను పెద్దఎత్తున చేపడుతామని సీఎం కేసీఆర్ ప్రకటించడం చారిత్రాత్మకమ�