లింగాల, మార్చి 20: పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అవుసలికుంట గ్రామానికి చెందిన కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్య సోమవారం రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార�
పురుగుల మందు డబ్బాతో యువకుడి ఆందోళన అచ్చంపేట రూరల్, మార్చి 20 : పోలీసులు అకారణంగా తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆవేదనతో ఓ యువకుడు పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగన ఘటన నాగర్కర్నూల్ జిల్లా అచ్చ�
పాలమూరు విశ్వవిద్యాలయంలో చక్కని అవకాశం పోటీ పరీక్షలకు సంసిద్ధులవుతున్న విద్యార్థులు సమయం వృథా కాకుండా ఉద్యోగవేట 24 గంటల పాటు పీయూ లైబ్రరీ సేవలు కోచింగ్ సెంటర్తో చేయూతనిస్తున్న సర్కార్ మహబూబ్నగర్,
‘దళితబంధు’ నిధులను సద్వినియోగం చేసుకోవాలి లబ్ధిదారులు ఉన్నతస్థాయికి చేరేలా యూనిట్ల గ్రౌండింగ్ ఉండాలి కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, మార్చి 19 : ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకంతో లబ్ధిదారుల
మహిళలు అన్ని రం గాల్లో అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందుకోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చే యడంతోపాటు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వివిధ మార్గాల ద్వారా రుణాలు అందించి వారిని వ్యాపార ప�
వ్యవసాయ మార్కెట్ కమిటీల పదవీ కాలం పెంపు శాసన సభలో ఆమోదం.. త్వరలో ప్రభుత్వ ఉత్తర్వులు కమిటీ సభ్యుల సంఖ్య కూడా పెంపు పొడిగింపుతో పాలకవర్గాలకు ఊరట మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం నాగర్కర్నూల్, మార్చి 19 (�
నాగర్కర్నూల్ జిల్లాలో 254 స్కూళ్లల్లో ఆంగ్ల మాధ్యమం 22 వేల మంది విద్యార్థుల విద్యాభ్యాసం ఇంగ్లిష్ మీడియం చదువుతున్న వారే అధికం నాగర్కర్నూల్, మార్చి 19 : విద్యార్థి బంగారు భవితకు ఆంగ్ల మాధ్యమం పునాదిలా�
అవగాహన సదస్సులో ఎమ్మెల్యే బండ్ల వివిధ రకాల యూనిట్లతో ఉపాధి గద్వాల అడిషనల్ కలెక్టర్ శ్రీహర్ష గద్వాల, మార్చి 19 : దళితులు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ప్రారంభించిన దళితబంధు పథకం ఓ వరం లాంటిందని, ఈ పథకాన్�
రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి భలే డిమాండ్ పాలమూరులో పెరిగిన భూముల విలువ గద్వాల ప్లాట్లకు సైతం అనూహ్య స్పందన భవిష్యత్తులో మరింతగా పుంజుకునే అవకాశం పాలమూరులో భూముల విలువ విపరీతంగా పెరిగింది. ‘రియల్
రంగుల్లో మునిగితేలిన ప్రజలు చిన్నారులు, యువత కేరింతలు బ్యాండ్ మేళాల మధ్య డ్యాన్స్లు సప్తవర్ణాలతో పులకించిన ఉమ్మడి జిల్లా అంబరాన్నంటిన హోలీ రంగుల్లో మునిగితేలిన ప్రజలు చిన్నారులు, యువత కేరింతలు బ్యా�
పార్లమెంట్లో ఎంపీ రాములు నాగర్కర్నూల్, మార్చి 16 : రాష్ట్ర ప్ర భుత్వం పంపించిన రోడ్లకు సంబంధించి న ప్రతిపాదనలు మంజూరు చేయాలని నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కోరారు. బుధవారం పార్లమెంట్ సమావేశాల్�
నేటి నుంచి 20వ తేదీ వరకు ఉత్సవాలు ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు హన్వాడ, మార్చి 16 : మండలంలోని మాదారం, యా రోనిపల్లి గ్రామాల మధ్యలో ఉన్న కొండల్లో వెలసిన తిరుమలనాథస్వామి కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తులకు దర్శనమిస