వనపర్తి దవాఖానలో కార్పొరేట్ స్థాయిలో సేవలందాలి సమస్యలుంటే దృష్టికి తీసుకురావాలి అన్ని హంగులతో రూపుదిద్దుకుంటున్న మినీ ట్యాంక్బండ్ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి రూరల్, ఫి�
ప్రారంభమైన పోలేపల్లి ఎల్లమ్మ జాతర ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు తరలివచ్చిన నాలుగు రాష్టాల భక్తులు ఏర్పాట్లను పరిశీలించిన సీఐ కోస్గి, ఫిబ్రవరి 24 : కొలిచే భక్తుల కోర్కెలు తీర్చే తల్లి పోలేపల్లి ఎల్లమ్�
ఊట్కూర్, ఫిబ్రవరి 24 : ఉపాధి ప నులను జాబ్కార్డు కలిగి ఉన్న కూలీలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎం పీడీవో కాళప్ప అన్నారు. మండలంలోని పులిమామిడి, బిజ్వారం, ఊట్కూర్ తదితర గ్రామాల్లో గురువారం ముళ్లపొదల తొలగిం�
ఉదండాపూర్, కరివెన రిజర్వాయర్ల సందర్శన జడ్చర్ల టౌన్/భూత్పూరు, ఫిబ్రవరి 24 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామ శివారులో, భూత్పూ రు మండలంలో నిర్మాణంలో ఉన్న కరివెన రి�
అంబులెన్స్ అందించినందుకు కృతజ్ఞతలు : మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కెనరా బ్యాంకు పాత్ర ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డ�
శ్రీశైలం, ఫిబ్రవరి 24 : అఖండమైన జ్ఞానానికి ప్రతీకై న హంసను వాహనంగా చేసుకుని సకల కళలకు అధిపతి అయిన పరమేశ్వరుడు ఙ్ఞాన శక్తి అయిన అమ్మవారితో కలి సి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ
మండలకేంద్రంలో మంగళవారం గ్రామ దేవత ఊర లక్ష్మమ్మ బోనాల ఉత్సవాన్ని ఘ నంగా నిర్వహించారు. గ్రామ దేవతను దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని కప్పెటలో సీసీరోడ్లు, మహిళా సంఘం భవనం, ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులను మంగళవారం జెడ్పీ చైర్పర్సన్ స్వ�
తెలంగాణ ఏర్పాటుకు ముందు సంక్షేమ వసతి గృహాల్లో దొడ్డు బియ్యం, పురుగుల అన్నంతో భోజనం చేయలేక విద్యార్థులు ఎంతో అవస్థలు పడేవారు. కొందరు విద్యార్థులు ఉపవాసంతో పాఠశాలకు వెళ్లేవారు. రాష్ట్రం ఏర్పడ్డాక పరిస్థ�
ఆశవర్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో కల్వకుర్తి, వెల్దండ, తోటపల్లి రఘుపతిపేట పరిధిలో పనిచేసే ఆశ వర్కర్లకు ప్�
ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతూ అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ప్రతి ఫిర్యాదును వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్ర
జాతీయ స్థాయిలో 130వ స్థానం ఉమ్మడి జిల్లాలో ఏకైక గ్రామం ఎంపిక చేసుకున్న ఎంపీ రాములు అభివృద్ధి దిశగా మారుమూల పల్లె తాజాగా రూ.1.50కోట్ల నిధులు నాగర్కర్నూల్, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ): మారుమూల కుగ్రామం బొందలపల�
ఈ ప్రాంతం కవులు, కళాకారులకు నిలయం ఉద్యమ గడ్డగా గుర్తింపు పొందిన జిల్లా సబ్బండ వర్గాల కృషితోనే స్వరాష్ట్ర సాధన జీవిత సాఫల్యాల పురస్కారాల ప్రదానం అభినందనీయం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి