గర్భం దాల్చిన 12 వారాల్లోనే మొదటి ఏఎన్సీ నమోదు కావాలిఅడిగిన ప్రతి ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలినాగర్కర్నూల్, వనపర్తి అధికారుల సమీక్షలో మంత్రి హరీశ్రావు నాగర్కర్నూల్, జనవరి 25 : ప్రభుత్వ దవ�
పేదలకు ఇంగ్లిష్ మీడియం చదువులు వద్దా?ట్రైబల్ యూనివర్సిటీ, ఐఐఎం, మెడికల్ కళాశాలలు ఇవ్వలేదుఐటీఐఆర్ ఎందుకు రద్దు చేశారు..?బీజేపీపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఫైర్నాగర్కర్నూల్, జనవరి 25 (నమస్తే
దేశ అభివృద్ధికి దోహదపడాలిమంచి నాయకుడిని ఎన్నుకోవాలిఇన్చార్జి ఆర్డీవో నర్సింగరావుఘనంగా జాతీయ ఓటరు దినోత్సవంజిల్లాలో 1,915 మంది కొత్త ఓటర్లుకొత్త ఓటర్లు, యువకులు,ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ నారాయణపేట టౌన్, జ�
మట్టి రోడ్లు సీసీ రోడ్లుగా మార్పు35 గ్రామాలకు నిధులు కేటాయింపురూ.2కోట్ల 99లక్షలు మంజూరుహర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులుత్వరలోనే పనులు ప్రారంభం హన్వాడ, జనవరి 25 : మండలంలోని 35 గ్రామ పం చాయతీల్లో మట్టి రోడ్ల
ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్మహబూబ్నగర్, జనవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణ, బైపాస్ రహదారుల నిర్మాణం, కొత్త హైవేల రాకతో పట్టణం దశ మారిందని ఎక్స�
వెల్దండ, జనవరి 24: వెల్దండ మండలం మర్రికుంటతండా జీపీలో విచారణ అధికారిగా వచ్చిన డివిజనల్ పంచాయతీ అధికారి పండరీనాథ్కు చేదు అనుభవనం ఎదురైంది. మర్రికుంటతండా గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం, తీర్మానాలు ల�
జాతీయ బాలికల దినోత్సవంలో కలెక్టర్ వెంకట్రావు బాలికలకు స్వీట్లు పంపిణీ మహబూబ్నగర్, జనవరి 24 : దేశంలో పూర్వకాలం నుంచి ఆడపిల్లలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తుందని కలెక్టర్ వెంకట�
మహబూబ్నగర్ టౌన్, జనవరి 24 : ఫీవర్ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. మున్సిపాలిటీలోని నవభారతి పట్టణ మహిళా సమాఖ్య (మెప్మా)లో సోమవారం మున్సిపల్ మెప్మా, ఆర్పీల�
మహబూబ్నగర్, జనవరి 24 : నూతన కలెక్టరేట్ కార్యాలయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో తన చాంబర్లో సోమవారం �
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుపేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రయోజనంసకల సౌకర్యాలతో ‘మన ఊరు-మన బడి’సర్కారు స్కూళ్లకు సరికొత్త హంగులుపల్లెల్లో కార్పొరేట్కు దీటుగా విద్యాబోధన మహబూబ్నగర్టౌన్, జనవర�
జడ్చర్ల, జనవరి 23 : పట్టణంలోని నల్లకుంట మినీ ట్యాంక్బండ్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. రూ.కోటితో చేపట్టిన మినీ ట్యాంక్బండ్ నిర్మాణ పనులను ఆదివారం పరిశీ�