మైసిగండి వద్ద టూరిజం హోటల్తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్గుప్తా వెల్దండ, జనవరి 30: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్త
ఆత్మకూరు, జనవరి 30: కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చాక దేశంలో ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు అరుణ్కుమార్ విమర్శించారు. స్థానిక మార్కెట్యార్డ్ ప్రాంగణంలో ఇఫ్టూ జి�
రూ.703 కోట్లు మంజూరుభూత్పూరు నుంచి పీయూ మీదుగా చించోలి వరకు ..తెలంగాణ, ఏపీ నుంచి ముంబయికి దగ్గరి దారిసీఎం కేసీఆర్, కేంద్ర మంత్రికి మంత్రి శ్రీనివాస్గౌడ్ కృతజ్ఞతలుమహబూబ్నగర్, జనవరి 29 (నమస్తే తెలంగాణ ప్ర�
అవసరం లేకున్నా స్కానింగ్ప్రైవేట్ దవాఖానల్లో కమీషన్ల దందాకరోనా పేరుతో అడ్డగోలు దోపిడీమహబూబ్నగర్ మెట్టుగడ్డ, జనవరి 29 : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ దవాఖానల్లో సీటీస్కాన్ పేరిట రోగులన�
దేవరకద్ర రూరల్, జనవరి 29 : గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వర గా పూర్తి చేయాలని ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి అధికారులకు సూచించారు. చిన్నచింతకుంట మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ అ�
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా 50వేల మొక్కలు నాటుతాం : సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్చందర్జడ్చర్ల, జనవరి 29 : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి పుట్ట�
అమ్మాపూర్ బ్రిడ్జి నిర్మాణానికి మోక్షంరూ.3కోట్లతో కొనసాగుతున్న పనులుహర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలునవాబ్పేట, జనవరి 29 : మండల ప్రజల దశాబ్దాల కల సాకారమవుతున్నది. ఎన్నో ఏండ్లుగా అవస్థలు పడుతున్న వివిధ గ్ర�
పేట, మక్తల్ ఎమ్మెల్యేలపై ఆరోపణలు అవాస్తవంఆధారాలు లేకుండా మాట్లాడడం సరికాదుచౌకబారు రాజకీయాలొద్దుబీజేపీ నాయకులు పద్ధతి మార్చుకోవాలిటీఆర్ఎస్ నాయకుల హితవునారాయణపేట టౌన్, జనవరి 29 : రాయిచూర్ కృష్ణ చెక
1 నుంచి భూ విలువ ఆధారంగా చార్జీల పెంపుప్రభుత్వ ప్రకటనతో జోరుగా క్రయవిక్రయాలుమూడు రోజులుగా భారీగా లావాదేవీలుకిటకిటలాడిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలుమహబూబ్నగర్, జనవరి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట