Minister srinivas goud | ఎస్సీ, ఎస్టీలపై అంటరానితనం, అసాంఘికంగా ప్రవర్తించడం దురదృష్టకరమన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించి పోలీసులు వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు.
ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్షులుగా అవకాశంపార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నంజడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి మరోసారి అధ్యక్ష పదవినాగర్కర్నూల్కు గువ్వల, గద్వాలకు బండ్ల, పేటకు రాజేందర్రెడ్డి
నిరాడంబరంగా రిపబ్లిక్ డేవనపర్తిలో జెండావిష్కరించిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డిసంబురాల్లో పాల్గొన్న కలెక్టర్లు, అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులునెట్వర్క్ మహబూబ్నగర్, జనవరి 26 ; గణతం�
సారికా టౌన్షిప్లో మిగిలిన ప్లాట్లకు ఓపెన్ పద్ధతిలో ఆక్షన్భూత్పూర్ మున్సిపాలిటీకి రాజీవ్ స్వగృహ నిర్వహణ బాధ్యతసారికా టౌన్షిప్ను పరిశీలించిన కలెక్టర్ వెంకట్రావుమహబూబ్నగర్ జనవరి 26, (నమస్తే �
మక్తల్ టౌన్, జనవరి 26: నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణ స్థలం క
ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డిభూత్పూర్, జనవరి 26: దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీ�
ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుఅచ్చంపేట రూరల్/లింగాల, జనవరి 26 : 12 మెట్ల కిన్నెర వాయిధ్యకారుడు దర్శ నం మొగులయ్యకు అత్యున్నత పద్మశ్రీ అవార్డు రావడం తెలంగాణకే గర్వకారణమని విప్ గువ్వల బాలరాజు అన్నారు. బుధవార�
కళలు, కళాకారులను సీఎం కేసీఆర్ ఎంతో గౌరవిస్తారుఆయనతోనే నాకు గుర్తింపు: దర్శనం మొగులయ్యమహబూబ్నగర్, జనవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అరుదైన 12మెట్ల కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్యను కేంద్ర ప్రభు�
దశలవారీగా ఎస్టీ, బీసీ, అగ్రవర్ణాల్లో పేదలకు సైతం వర్తింపుఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్మహబూబ్నగర్, జనవరి 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళితులను కేవలం ఓట
గర్భం దాల్చిన 12 వారాల్లోనే మొదటి ఏఎన్సీ నమోదు కావాలిఅడిగిన ప్రతి ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలినాగర్కర్నూల్, వనపర్తి అధికారుల సమీక్షలో మంత్రి హరీశ్రావు నాగర్కర్నూల్, జనవరి 25 : ప్రభుత్వ దవ�
పేదలకు ఇంగ్లిష్ మీడియం చదువులు వద్దా?ట్రైబల్ యూనివర్సిటీ, ఐఐఎం, మెడికల్ కళాశాలలు ఇవ్వలేదుఐటీఐఆర్ ఎందుకు రద్దు చేశారు..?బీజేపీపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఫైర్నాగర్కర్నూల్, జనవరి 25 (నమస్తే
దేశ అభివృద్ధికి దోహదపడాలిమంచి నాయకుడిని ఎన్నుకోవాలిఇన్చార్జి ఆర్డీవో నర్సింగరావుఘనంగా జాతీయ ఓటరు దినోత్సవంజిల్లాలో 1,915 మంది కొత్త ఓటర్లుకొత్త ఓటర్లు, యువకులు,ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ నారాయణపేట టౌన్, జ�