బాలుడిని మింగిన జూరాల ఎడుమ కాలువ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ముగ్గురు ఇద్దరిని కాపాడిన మత్స్యకారుడు కురుమూర్తి ప్రాణాలు కోల్పోయిన ఆరీఫ్ అమరచింత, జనవరి 21 : ఈత నేర్చుకునేందుకు స్నేహితులతో కలిసి జూరాల ఎ�
కొవిడ్ లక్షణాలుంటే హోం ఐసొలేషన్ కిట్లు జాగ్రత్తలు సూచించిన అధికారులు సర్వేతో ఇంటి వద్దే ఆరోగ్య సలహాలు మాస్కు లేనిదే బయటకు రావొద్దని సూచన ఉమ్మడి జిల్లాలో కొవిడ్పై పోరు కరోనా థర్డ్ వేవ్ను దీటుగా ఎద�
కరోనా లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కిట్లు అందజేయాలి : అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ భూత్పూర్/మూసాపేట, జనవరి 21 : అన్ని గ్రామాల్లో ఫీవర్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ తేజస్ న
ముందస్తు జాగ్రత్తలతోనే కరోనా నియంత్రణ : అదనపు కలెక్టర్ సీతారామారావు జడ్చర్లటౌన్, జనవరి 21 : ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని పలు వ�
ఇండ్లకు వెళ్లి వివరాలు సేకరించిన అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కరోనా లక్షణాలున్న వారికి కిట్ల పంపిణీ ఊట్కూర్, జనవరి 21 : ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో శుక్రవార
పాలమూరు టు పట్నం వరకూ.. ప్రయాణికులను ఆకర్షిస్తున్న ఏసీ బస్సులు రోజుకూ ఐదు సర్వీసులు అందుబాటులో ఉంచుతున్న ఆర్టీసీ అధికారులు మహబూబ్నగర్, జనవరి 21 : ఆర్టీసీ ప్రయాణికులు నూతన ఆలోచనలకు అనుణంగా అవసరమైన చర్యలు
ముగిసిన యాసంగి పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో రూ. 1216.32 కోట్లు జమ ఉమ్మడి జిల్లాలో 9,50,215 మందికి లబ్ధి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన అన్నదాత ఉమ్మడి జిల్లాలో రైతుబంధు వివరాలు జోగుళాంబ గద్వాల రైతుల సంఖ్య1,56,829 అందిన సాయం
రూ.44.71 కోట్లు కేటాయించిన సర్కార్ 40 వేల ఎకరాలకు అందనున్న సాగునీరు అన్నదాత ల హర్షం సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం గోపాల్పేట, జనవరి 20 : మండలంలోని బుద్ధారం పెద్ద చెరువుకు మహర్
గౌరిదేవిపల్లి ఎంజీకేఎల్ఐ లిఫ్ట్-3 వద్ద ఘటన మృతదేహాల కోసం గజ ఈతగాళ్లతో పోలీసుల గాలింపు మృతుడు నరేష్కు భార్యతోపాటు మూడు నెలల చిన్నారి నాగర్కర్నూల్లో డిగ్రీ చదువుతున్న కళ్యాణి రేవల్లి/కల్వకుర్తి రూర
మండల సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి రాజాపూర్, జనవరి 20 : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి అన్నారు. గు�
18 ఎకరాల భూమి స్వాహాకు యత్నం ఆలస్యంగా వెలుగులోకి ఘటన పోలీస్స్టేషన్లో రెవెన్యూ సిబ్బందిపై ఫిర్యాదు మాగనూర్, జనవరి 20 : మండలంలోని లక్ష్మీపురం భూముల అక్రమాలు ఆలస్యంగా వెలుగులో కి వచ్చాయి. డిప్యూటీ తాసిల్ద�
నూతన అందాన్ని సంతరించుకున్న జాతీయ రహదారి జడ్చర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి గోడలపై పెయింటింగ్.. చూపరులను ఆకట్టుకుంటున్న సందేశాత్మక చిత్రాలు జడ్చర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆకట్టుకుంటున్నది. గోడలపై వేసిన చిత్రాల�