ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్మహబూబ్నగర్, జనవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణ, బైపాస్ రహదారుల నిర్మాణం, కొత్త హైవేల రాకతో పట్టణం దశ మారిందని ఎక్స�
వెల్దండ, జనవరి 24: వెల్దండ మండలం మర్రికుంటతండా జీపీలో విచారణ అధికారిగా వచ్చిన డివిజనల్ పంచాయతీ అధికారి పండరీనాథ్కు చేదు అనుభవనం ఎదురైంది. మర్రికుంటతండా గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం, తీర్మానాలు ల�
జాతీయ బాలికల దినోత్సవంలో కలెక్టర్ వెంకట్రావు బాలికలకు స్వీట్లు పంపిణీ మహబూబ్నగర్, జనవరి 24 : దేశంలో పూర్వకాలం నుంచి ఆడపిల్లలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తుందని కలెక్టర్ వెంకట�
మహబూబ్నగర్ టౌన్, జనవరి 24 : ఫీవర్ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. మున్సిపాలిటీలోని నవభారతి పట్టణ మహిళా సమాఖ్య (మెప్మా)లో సోమవారం మున్సిపల్ మెప్మా, ఆర్పీల�
మహబూబ్నగర్, జనవరి 24 : నూతన కలెక్టరేట్ కార్యాలయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో తన చాంబర్లో సోమవారం �
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుపేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రయోజనంసకల సౌకర్యాలతో ‘మన ఊరు-మన బడి’సర్కారు స్కూళ్లకు సరికొత్త హంగులుపల్లెల్లో కార్పొరేట్కు దీటుగా విద్యాబోధన మహబూబ్నగర్టౌన్, జనవర�
జడ్చర్ల, జనవరి 23 : పట్టణంలోని నల్లకుంట మినీ ట్యాంక్బండ్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. రూ.కోటితో చేపట్టిన మినీ ట్యాంక్బండ్ నిర్మాణ పనులను ఆదివారం పరిశీ�
కార్మికుల సంక్షేమానికి నిరంతరం కృషి హమాలీలను కంటికి రెప్పలా కాపాడుతాం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ జనవరి 23: రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎక్సైజ్, క
జడ్చర్ల, జనవరి 23 : అలుపెరగని పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం నేతాజీ 125వ జయంతి సందర్భంగా కావేరమ్మపేట చావిడి వద్ద గణేశ్ యువజన సంఘం, జడ్చర�
రూ.328.74 కోట్ల వ్యయంతో నిర్మాణం 17 టెండర్ నోటీసులు జారీ 5న టెక్నికల్ బిడ్, 10న ప్రైజ్ బిడ్ ఓపెన్ గట్టు, కేటీదొడ్డి రైతులకు ప్రయోజనం ఇక కరువు నేలపై పర్చుకోనున్న పచ్చదనం గట్టు, జనవరి 23 : గట్టు(నలసోమనాద్రి) ఎత్త
అవినీతికి రుచి మరిగిన పలువురు అధికారులు అడ్డంగా బుక్కవుతున్నది ఎందరో.. అక్రమాధికారుల గుండెల్లో సింహస్వప్నంలా ఏసీబీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండేండ్లలోనే 19 కేసులు నమోదు రెవెన్యూ అధికారులే అధికం లంచం అ�
విగతజీవులైన బావామరదళ్లు గుడిపల్లి రిజర్వాయర్ అడుగుభాగంలో ఇద్దరూ.. వెలికితీసిన గజఈతగాళ్లు మూడ్రోజుల పాటు గాలింపు రేవల్లి దవాఖానలో పోస్టుమార్టం రేవల్లి, జనవరి 22 : మండలంలోని గౌరిదేవిపల్లి సమీపంలో ఉన్న ఎం
కరోనా లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి ఫీవర్ సర్వేలో కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జనవరి 22 : రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకట్రా�