బాలానగర్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు ఘనస్వాగతం బాలానగర్లో ట్రామా కేర్ సెంటర్, నవాబ్పేట దవాఖాన స్థాయి పెంపునకు హామీ హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు జడ్చర్లటౌన్, (బాలానగర్)/నవాబుపేట జనవర�
మార్మోగిన శివనామస్మరణ నంది వాహనసేవలో ఉత్సవమూర్తులు అచ్చంపేట, జనవరి 18: నల్లమల కొండల్లో వెలసిన ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మూడో రోజు ప్రదోషక�
Minister Harish Rao | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు మెడికల్ కాలేజీలు మంజూరు చేశారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. గత పాలకులు మహబూబ్నగర్ జిల్లాకు ఒ�
గ్రామీణ ప్రాంతాలకు కార్పొరేట్ స్థాయి సేవలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా పీహెచ్సీలు అందుబాటులోకి ఎక్స్రే, స్కానింగ్,ఈసీజీ, ఓటీ నేడు బాలానగర్, కోయిలకొండ సీహెచ్సీల ప్రారంభోత్సవం హాజరుకానున్న మంత్�
నేటితో మంచాలకట్ట దుర్ఘటనకు పదిహేను సంవత్సరాలు నదిలో పుట్టిమునిగి 61మంది మృతి స్వరాష్ట్రంలో తీరనున్న పుట్టి కష్టాలు సోమశిల-సిద్ధేశ్వరం వంతెనకు మోక్షం 2007 జనవరి 18..అంతా కలిసి నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూ�
కార్గో సర్వీస్కు పెరుగుతున్న ఆదరణ వినియోగదారులకు వేగంగా చేరుతున్న పార్సిళ్లు ఇతర సర్వీస్ల కంటే కచ్చితత్వం పాటిస్తున్న ఆర్టీసీ.. గద్వాల డిపోకు నెలకు రూ.3.30 లక్షల అదనపు ఆదాయం సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ �
జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య జడ్చర్ల రూరల్, జనవరి 17 : మండలంలోని కొడ్గల్ గ్రామంలో చేపట్టిన ఎస్టీ బాలికల గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య అన్నారు. సోమవారం భ
ఓ ఆటోడ్రైవర్ స్వచ్ఛందంగా ప్రచారం రాత్రి వేళల్లో కాలనీల్లో తిరుగుతూ అవగాహన జడ్చర్ల టౌన్, జనవరి 17 : చోరీల నివారణ కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలకు సాయంగా ఓ ఆటో డ్రైవర్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి త నవంతు బ�
భ్రామరికి లక్ష కుంకుమార్చన స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ శ్రీశైలం, జనవరి 17 : శ్రీశైల మహాక్షేత్రంలో పౌర్ణమి సందర్భంగా ఈవో లవన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు పూష్పార్చనలు, శాస్ర్తోక్తంగా జరిగాయి. సోమవారం ఉభ య
ఎత్తం గట్టుకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు మూడు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు భక్తులకు అన్నదానకార్యక్రమం కోడేరు, జనవరి 16: మండలంలోని ఎత్తం గ్రామ శివారులోని ఎత్తం గట్టుపై వెలిసిన రామలింగేశ్వరస్వామి ఉత్సవాల�
ప్రత్యేక కార్యాచరణతోఆర్టీసీ ప్రతి ప్రయాణికుడు దేవుడే అంటూ అధికారుల నినాదం బస్సు ప్రయాణం ఎంచుకున్నందుకు ప్రయాణికులకు ధన్యవాదాలు ఆర్టీసీ వినూత్న పంథా బస్సు జెర్నీపై ప్రయాణికులకు ఆసక్తి కలిగేలా ఆర్టీస�