పోలీసుల అదుపులో 20 మంది రూ.87,500 నగదు, 100 బైక్లు, పందెంకోళ్లు, కత్తులు స్వాధీనం ఎర్రవల్లి చౌరస్తా, జనవరి 16 : కోడిపందాల స్థావరాలపై టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు చేసి పెద్ద మొత్తంలో నగదు, బైకులు, కోళ్లు స్వాధీనం
గతంలో కరువుకు నిలయాలు నేడు మౌలిక వసతులతో పరిశుభ్రంగా.. గ్రామాలకు తిరిగి వస్తున్న వలసలు చౌకీదార్ రాష్ట్రంలో కానరాని రైతు సంక్షేమం అన్నదాతలు సంతోషంగా ఉంటేనే సమాజం బాగుంటుంది వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ�
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముస్తాబు రేపు కల్యాణోత్సవం 18న రథోత్సవం వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు సింగవట్నంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవ శోభ�
రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలి ఎరువుల ధరలను తగ్గించకుంటే తగిన బుద్ధి చెబుతాం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దేవరకద్ర రూరల్, జనవరి 14 : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో అన్నదాతలు ఆగమవుతున్�
ఎస్పీ వెంకటేశ్వర్లు ధన్వాడ, జనవరి 14: స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించాలని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ధన్వాడ పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ల
మంత్రి హరీశ్రావును కోరిన ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కోయిలకొండ, జనవరి 14 : మండలకేంద్రంలోని సివిల్ దవాఖానను 50 పడకలకు అప్గ్రేడ్ చేసి, తెలంగాణ వైద్య విధాన పరిషత్లో కలపాలని వైద్యారోగ్యశాఖ మం త్రి టీ.హరీశ్�
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించి..సంబురాలు చేసుకున్న అన్నదాతలురైతుబంధుతో అసలైన సంక్రాంతిఊరూరా రైతుబంధు ముగ్గులేసి.. రైతుబంధు సంబురాలు కొనసాగుతున్నాయి.. శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప�
Telangana | ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పల్లెలు నేడు సుభిక్షంగా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. గోపాల్పేట మండలం కేశంపేట, చెన్నారం గ్రామాల పరిధిలో ఎంజే 1 కాలువలను ప�
కంటైనర్ను ఢీకొన్న బస్సు బస్సు స్టీరింగ్లో ఇరుక్కొని డ్రైవర్ మృతి 8 మందికి తీవ్రగాయాలు జడ్చర్ల మండలం చిట్టెబోయిన్పల్లి వద్ద ఘటన జడ్చర్ల టౌన్, జనవరి 13 : కంటైనర్ లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటన మహబూబ�
భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వేడుకలు కళకళలాడిన వైష్ణవాలయాలు స్వామి వారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు జడ్చర్ల, జనవరి 13 : వైకుంఠ ఏకాదశిని జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు గురువారం ఘనంగా జరుపుకొన్నారు. వై�
‘కాయ్ రాజా కాయ్’ ఆట అనుమతికి రూ.50వేలు డిమాండ్ ఎస్సై, యువకుడి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గట్టు, జనవరి 13 : గట్టు ఎస్సై మంజునాథ్రెడ్డి అవినీతి బాగోతం బయటపడింది. గట్టు జాతరలో ‘కాయ్ రాజా కాయ్’ ఆట నిర్
రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్రం ఎరువులు, డీజిల్ ధరల పెంపుతో కర్షకుల దిగాలు ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖపై స్పందిస్తున్న ప్రజాప్రతినిధులు మహబూబ్నగర్ జనవరి 13, (నమస్తే తెలంగాణ ప్రతినిధ
రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం రైతులకు ప్రోత్సాహం అందిస్తున్న సర్కార్ నష్టం రావొద్దంటే పంట మార్పిడి జరగాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి శ్రీరంగాపూర్, జనవరి 13 : రాష్ట్రంలో పంటల మార్పిడిల
రూ.581 కోట్ల అంచనా వ్యయం 1.32 టీఎంసీల నిల్వ సామర్థ్యం 950 ఎకరాల భూసేకరణ నేడు టెండర్ నోటిఫికేషన్ గట్టు ఎత్తిపోతలకు సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో పాటు డీపీఆర్కు ఆమోదముద్ర వేశారు. దీంతో గజ్జలమ్మ గట్ట�