కరోనా కట్టడికి చర్యలు పకడ్బందీ చర్యలు చేపట్టిన ప్రభుత్వం గద్వాల, పేట జిల్లాల్లోని రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్పోస్టులు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది కరోనాపై పోరు కొనసాగుతున్నది. వైరస�
నేడు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఉమ్మడి జిల్లాలో ముస్తాబైన వైష్ణవాలయాలు విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు తరలిరానున్న భక్తులు గద్వాల టౌన్/అయిజ, జనవరి 12 : చైత్రమాసం మొదలుకొని ఫాల్గుణ మాసం వరకు ఏటా 24 ఏకాదశి
నేటి నుంచి మూడు రోజులపాటు ఎత్తం గట్టుపై ఉత్సవాలు భారీగా తరలిరానున్న భక్తులు కోడేరు, జనవరి 12 : భక్తుల కోరిన కోరికలు తీర్చే మహిమగల దేవుడిగా ఎత్తం రామలింగేశ్వరస్వామి పూజలు అందుకుంటున్నాడు. నాగర్కర్నూల్ జ�
అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మహబూబ్నగర్, జనవరి 12 : కరోనాపై నిర్లక్ష్యం వీడి అందరూ బాధ్యతగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అ న్నారు. బుధవారం కలెక్టరేట్ నుంచి జిల్లా, మండ�
ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కార్యక్రమాలు జడ్చర్ల టౌన్, జనవరి 12 : జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యువజన రజతోత్సవాలను ఘనంగా నిర్వహ�
ఊరూరా వివేకానంద జయంతి పలుచోట్ల రక్తదాన శిబిరాల నిర్వహణ ఆశ్రమాల్లో పండ్లు పంపిణీ ఊట్కూర్, జనవరి 12: రక్తదానం ప్రాణదానంతో సమానమని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. మండలకేంద్రంలో బుధవారం స్వామి వివేకా
బీహార్లో అనుమానాస్పదంగా ఐదుగురు మృతి పోలీసుల నుంచి కుటుంబీకులకు సమాచారం మృతికి ముందే ఆల్కహాల్ తాగినట్లు నిర్ధారణ వీరంతా వనపర్తి, పాలమూరు జిల్లావాసులే.. ఘటనపై కుటుంబ సభ్యుల అనుమానాలు? ఉపాధి కోసం వెళ్ల�
ప్రజావసరాల మేరకు సౌకర్యాల వృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పెబ్బేరు, జనవరి 11: పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హార్స్ కో, యునైటెడ్ వే సహకారంతో రూ.50లక్షలతో ఏర్పాటు చేసిన 10పడకల అత్యవసర కొవిడ్ చ�
భూత్పూర్, జనవరి 10 : అర్హులందరూ కొవిడ్ బూస్టర్డోస్ వేయించుకోవాలని సీహెచ్వో రామయ్య అన్నారు. సోమవారం మున్సిపాలిటీలోని ఆరోగ్య ఉపకేంద్రంలో బూస్టర్డోస్ వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మా�
ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ 24మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ మహబూబ్నగర్, జనవరి 10 : పేదలకు ప్రభుత్వం అం డగా ఉంటుందని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం జిల�
రైతన్నలకు విక్రయిస్తూ ఆదాయం సేంద్రియ ఎరువుల వాడకంపై రైతన్నల ఆసక్తి గండీడ్/మహ్మదాబాద్, జనవరి 10 : పలెల్లో సేకరిస్తున్న చెత్తతో సంపద సృష్టిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డంపింగ్ యార�